Category తెలంగాణ

సమగ్ర కార్యాచరణతో సరస్వతి పుష్కరాలు విజయవంతం

పుష్కరాల నిర్వహణతో  ప్రభుత్వానికి కీర్తిప్ర‌తిష్ట‌లు 30 లక్షల మంది భక్తుల పుణ్య‌స్నానాలు వొచ్చే గోదావరి పుష్కరాలను మ‌రింత ప‌క‌డ్బందీగా నిర్వ‌హించాలి  ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల‌ శాఖ మంత్రి దుద్దిళ్ల‌ శ్రీధర్ బాబు  జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, మే 31 : ప్రభుత్వం ఏదైనా ఆలోచన మాత్రమే చేస్తుందని ఆచరణలో పెట్టాల్సింది అధికారులేనని,  మీలాంటి అధికారులు సమగ్ర కార్యాచరణతో…

హిమాచ‌ల్ హైడ‌ల్ ప్రాజెక్టు నిర్మాణం వెనుక మ‌త‌ల‌బేంటి?

harees rao

– ఒక్క‌రూ ముందుకు రాని ప్రాజెక్టు నిర్మాణ‌మేంటి? – ఎవ‌రి లాభం కోసం దీని నిర్మాణం? – రేవంత్ స‌ర్కార్ స‌మాధానం చెప్పాలి – మాజీ మంత్రి హ‌రీష్‌రావు డిమాండ్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర, మే 30:  అప్పులు పుట్టడం లేదని, తమను ఎవరూ నమ్మడం లేదని ప్రతి వేదిక మీద తన చేతకాని తనాన్ని ప్రదర్శిస్తున్న రేవంత్ కు రూ. 6,200 కోట్లతో హిమాచల్ ప్రదేశ్లో తెల్ల…

బీఆర్ ఎస్ పాల‌న దేశానికే రోల్ మోడ‌ల్‌

– త‌ల‌స‌రి ఆదాయంలో తెలంగాణ‌ను నెంబ‌ర్ వ‌న్‌గా నిలిపాం – ప్ర‌పంచంలోనే అద్భుత ప్రాజెక్టు కాళేశ్వ‌రం – ఉప‌రిత‌ల నీటివ‌న‌రుల‌తో తాగునీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ‌ – టీఎస్ఐపాస్‌తో 28వేల ప‌రిశ్ర‌మ‌ల‌కు అనుమ‌తులు – ప్ర‌పంచానికే దిక్సూచి తెలంగాణ‌ – బ్రిడ్జ్ ఇండియా సదస్సులో కేటీఆర్ ప్రసంగం ధృడ నాయకత్వం, ప్రజల జీవితాలను మార్చాలన్న చిత్తశుద్ది ఉంటే అద్భుతమైన ప్రగతి సాధ్యమని తెలంగాణ నిరూపించింద‌ని, బీఆర్ఎస్…

ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ లో గోల్డ్ మెడల్ సాధించిన నందిని..

Nandini Agasara

అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ లో హైదరాబాద్ అమ్మాయి గోల్డ్ మెడల్ సాధించింది. దక్షిణ కొరియా లోని గుమీలో జరిగిన 26వ ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2025లో సికింద్రాబాద్‌కు చెందిన నందిని అగసర (Nandini Agasara) మహిళల హెప్టాథ్లాన్ ఈవెంట్ లో సంచలన విజయం సాధించి గోల్డ్…

నేడు ప్ర‌పంచ సుంద‌రి ఫైన‌ల్ పోటీలు – హైట‌క్స్ వేదిక‌గా కార్య‌క్ర‌మం

72వ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనల్ తెలంగాణ, హైదరాబాద్‌లో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో మే 31న సాయంత్రం 6:30 గంటలకు జరుగనుంది. ప్రపంచవ్యాప్తంగా 108 మంది వివిధ దేశాల పోటీదారులు అందం, ఉద్దేశం, ఐక్యతతో జరుపుకునే ఈ కార్యక్రమంలో మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీపడతారు. సుమారు 20 రోజుల పాటు జరిగిన వివిధ కార్యక్రమాల్లో వీరంతా పాల్గొని తమ ప్రతిభను చాటటంతో పాటు, తెలంగాణలో ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించారు. తెలంగాణ జరూర్ ఆనా…

సంక్షేమ పథకాల అమలుకు చిత్త‌శుద్ధితో ప‌నిచేయాలి

అధికారులు నిర్లిప్త‌త‌ను వ‌దిలేయండి.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేద ప్రజల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలుకు ఉద్యోగులు చిత్త‌శుద్దితోప‌నిచేయాల‌ని వ్యవసాయ శాఖ మంత్రి, నల్లగొండ జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం సూర్యాపేట క‌లెక్ట‌రేట్‌ సమావేశ మందిరంలో ధాన్యం సేకరణ, వ్యవసాయం,  ఇందిరమ్మ ఇండ్లు, భూ…

గిరిజ‌నుల సంక్షేమానికి ప్ర‌త్యేక ప‌థ‌కాలు

గిరిజన రైతుల కోసం సౌర విద్యుత్‌  పంపుసెట్లు అందిస్తున్నాం..   అభివృద్ధి కార్యక్రమా కోసం అట‌వీ చట్టాలను సంస్కరించాలి పంచాయితీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క కేంద్ర ప‌థ‌కాల‌పై సౌత్ ఈస్ట్ జోన్ రాష్ట్రాల స‌మీక్ష‌ సమావేశం హైదరాబాద్ తాజ్ డెక్కన్ హోటల్ లో   పిఎం. జన్మన్,  ధర్తి ఆబ జన జాతీయ గ్రామ…

వానాకాలం పంటలకు ముందస్తు ప్రణాళికలు

యాసంగిలోనూ రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు అర్హులైన లబ్ధిదారులకు తెల్ల రేషన్ కార్డులు 10,665 కోట్ల వ్యయంతో 2.81 కోట్ల మందికి ఉచితంగా సన్న బియ్యం నీటి సామర్ధ్యం పెంపున‌కు ప్రాజెక్టులలో పూడికతీత పనులు అవినీతికి పాల్పడితే చర్యలు కఠినం నీటిపారుద‌ల శాఖ‌ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చాక వానాకాలం సీజన్ లో…

దేశంలోనే ఒక డ్రీమ్ ప్రాజెక్టుగా కోహెడ ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్

Koheda Integrated Market

సూమారు 250 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం  సీఎం ఆదేశాల మేర‌కు ప్ర‌ణాళిక‌లు సిద్దం చేయండి..  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు   హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మే 30 : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు దేశంలోనే నెం.1 ఉండే విధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను కోహెడ వద్ద నిర్మించేందుకు తగు…