Category తెలంగాణ

నిజామాబాద్‌ ‌కార్పొరేషన్‌పై బిజెపి పట్టు

– ఏడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ 4 ‌గెలుపు నిజమాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 13: నిజామాబాద్‌ ‌కార్పొరేషన్‌పై బిజెపి పట్టు సాధించింది.. ఉమ్మడి నిజామాబాద్‌ ‌జిల్లాలోనూ అధికార పార్టీ తన హవాను కొనసాగిస్తోంది. మొత్తం ఒక కార్పొరేషన్‌, 7 ‌మున్సిపాలిటీలకు గానూ 4 మున్సిపాలిటీలను హస్తం పార్టీ కైవసం చేసుకుంది. భీంగల్‌ ‌మున్సిపాలిటీలో మొత్తం 12 సీట్లకు…

ఆర్టీసీ పరీక్షల కోసం వెబ్‌సైట్‌లో పాత ప్రశ్నపత్రాలు

– టిఎస్ఎల్ పిఆర్ బి చైర్మన్ శ్రీనివాసరావు హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్రవరి 13: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిజిఎస్ ఆర్ టి సి)లో ఖాళీగా ఉన్న ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ (టిఎస్టి), మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ (ఎంఎస్ టి) పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థులకు రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టిఎస్ఎల్ పిఆర్…

ప్రభుత్వంపై విశ్వాసం నింపిన ఫలితాలు

– 75 శాతం స్థానాల్లో గెలుపు ఆషామాషీ కాదు – ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తాం – పిసిసి చీఫ్ మహేష్ కుమార్ నిజామాబాద్.ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాం గ్రెస్ ఘనవిజయం సాధించడం ద్వారా మరోమారు సత్తా చాటిందని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కాంగ్రెస్…

రెండు కార్పొరేషన్లు కైవసం చేసుకుంటాం

– గతంలో కంటే బీజేపీ బలపడింది – వోటు షేరు 13 నుంచి 20శాతం పెరిగింది – 5 మున్సిపాలిటీలు కైవసం – త్రిముఖ పోటీతో పార్టీకి నష్టం – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాల్టీలు, 7 కా ర్పొరేషన్లలో జరిగిన ఎన్నికల్లో ఇప్పటివరకు…

ఉత్కంఠగా ఖమ్మం మునిసిపల్ పోరు

– చైర్మన్ కోసం లాబీయింగ్ – ముగ్గురు మంత్రులకు పరీక్ష – కొత్తగూడెం కార్పొరేషన్ ఉత్కంఠ – కాంగ్రెస్, సిపిఐ సమాన స్థానాలు – ఇతరులు కలిస్తే మేయర్ సీటు ఖాయం ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఓ కార్పొరేషన్, ఏడు మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. మున్సిపాల్టీ/కార్పొరేషన్ వారీగా…

ఉమ్మడి మెదక్‌లో 8 చోట్ల గులాబీదే మెజారిటీ

– 7 మున్సిపాల్టీల్లో కాంగ్రెస్‌ పైచేయి – నాలుగుచోట్ల హంగ్ మెదక్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: మెదక్ ఉమ్మడి జిల్లాలో 19 మున్సిపాల్టీలకు గాను కాంగ్రెస్, పార్టీ 7 మున్సిపాల్టీల్లో స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్‌లు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలైన ఆందోళ్ జోగిపేట. హుస్నాబాద్‌లలో కాంగ్రెస్ పార్టీ విజయ బావుటాను…

కాంగ్రెస్ పాల‌న‌కు ప్ర‌జామోదం

– అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌కే ప‌ట్టం – స‌న్న‌ బియ్యంతో సంచ‌ల‌న విజ‌యాలు – పేద‌ల క‌ళ్ల‌ల్లో వెలుగులు నింపిన తెల్ల కార్డులు – మంత్రి కెప్టెన్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 13: పురపాలక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు ప్రభుత్వ పనితీరును ప్రతిబింబింప చేస్తున్నాయ‌ని నీటిపారుదల, పౌర…

హంగ్‌ ‌మున్సిపాలిటీల్లో హార్స్ ‌ట్రేడింగ్‌

– మ్యాజిక్‌ ‌ఫిగర్‌ ‌కోసం బేరసారాలు షురూ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: రాష్ట్ర‌వ్యాప్తంగా జ‌రిగిన 7 మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌లు, 116 మున్సిపాలిటీ  ఏన్నిక‌ల ఓట్ల లెక్కింపులో  మధ్యాహ్నం 3 గంటల వరకు వెల్లడి అయిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్‌ ‌పార్టీ 90కి పైగా మున్సిపాలిటీల్లో, బీఆర్‌ఎస్‌ 24 ‌మున్సిపాలిటీల్లో విజయాలు సాధించాయి. అయితే పలుచోట్ల…

ప్రజా పాలనకు పట్టం కట్టిన ప్రజలు

– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు ప్రజా పాలనకు ప్రజలు పట్టం కట్టిన తీర్పు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. నమ్మకం, విశ్వాసం ఉన్నప్పుడు అది ఆదరణగా మారుతుందని…