Category తెలంగాణ

కేసీఆర్‌కు సీఎం జన్మదిన శుభాకాంక్షలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్)కు ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ‘ఎక్స’లో పోస్టు పెట్టారు. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు. తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్…

రైతులకు ప్రభుత్వం తీపి కబురు

– సన్న వడ్ల బకాయిలు రూ.514.36 కోట్లు విడుదల హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 16: ధాన్యం రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఖరీఫ్‌లో సన్న వడ్లు కొనుగోలుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బోనస్‌ ‌బకాయిలను క్లియర్‌ ‌చేస్తూ రూ.514.36 కోట్లను విడుదల చేసింది. క్వింటల్‌కు రూ.500 చొప్పున బోనస్‌ ‌రూపంలో రైతుల ఖాతాల్లో నేరుగా జమ…

వర్ధన్నపేటలో కాంగ్రెస్ ‘మార్క్’ విజయం

– ఫలించిన‌ వెంకట్రామ్ రెడ్డి వ్యూహం హ‌న్మకొండ‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 16 : హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, వరంగల్ ‘కుడా’ ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి సమన్వయంతో  వర్ధన్నపేట మున్సిప‌ల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మున్సిపల్ ఎన్నికల కో-ఆర్డినేటర్‌గా బాధ్యతలు చేపట్టిన ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, అభ్యర్థుల…

మున్సిపల్ ఎన్నికల్లోపెరిగిన వోట్ల శాతం

– ఫలితాలపై బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు విశ్లేషణ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజల నుండి మంచి ఆదరణ ల భించిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు తెలిపారు. ఈ ఎన్నికల్లో పార్టీ వోట్ల శాతం గణనీయంగా పెరిగిందని తెలిపారు. గతంతో పోలిస్తే ఎక్కువ స్థానాల్లో బీజేపీ విజయం…

తొర్రూరులో ఇరు వర్గాల బాహాబాహీ

 – పరస్పర నినాదాలతో స్వల్ప ఉద్రిక్తత – బిఆరఎస్ ఆధిక్యాన్ని దెబ్బతీసిన ఎక్స్ అఫీషియో – ఎర్రబెల్లిని అడ్డుకున్న కాంగ్రెస్ కార్యక్తలు – రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేసిన ఎస్పీ – చైర్మ‌న్ ఎన్నిక వాయిదా.. గత్యంత‌రం లేక‌నే అన్న అధికారులు – వాయిదాపై ఎర్ర‌బెల్లి ఆగ్ర‌హం మహబూబాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16: హంగ్…

న్యాయవాది స్వప్న హత్య కేసుపై నివేదిక ఇవ్వండి

– డీజీపీకి హక్కుల కమిషన్ నోటీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16: మొయినాబాద్‌లో జరిగిన న్యాయవాది జి.స్వప్నకుమారి హత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యంపై డీజీపీ నుంచి తెలంగాణ హక్కుల కమిషన్(టీజీహెచఆర్‌సీ) నివేదిక కోరింది. భూ వివాదం నేపథ్యంలో ఇటీవల రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలో జరిగిన న్యాయవాది జి.స్వప్నకుమారి దారుణ హత్యను నివారించడంలో మొయినాబాద్ పోలీసులు…

18న జర్నలిస్టులకు శిక్షణ తరగతులు

– మీడియా అకాడమీ ఆధ్వర్యంలో భూ హక్కులు, వ్యవసాయంపై.. హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16: భూ హక్కులు, వ్యవసాయ, గ్రామీణాభివృద్ది, పర్యావరణ రిపోర్టింగ్‌పై ఒక్క రోజు శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ మీడియా అకాడమి కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు తెలిపారు. ఈ నెల 18న ఉదయం 9 నుండి సాయంత్రం 5గంటల వరకు…

ములుగు మున్సిపల్ చైర్‌పర్సన్ చంద్రకళ

– వైస్ చైర్‌పర్సన్‌గా ఆసియా షాహిన్ – అందరికీ అవకాశాలు వస్తాయి.. నిరుత్సాహపడొద్దు – వెన్నుపోటు రాజకీయాల వల్లే నాలుగు స్థానాల్లో ఓడాం – కాంగ్రెస్ కౌన్సిలర్లను సత్కరించి అభినందించిన మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16: పార్టీ ప్రయోజనాల దృష్ట్యా అన్నీ ఆలోచించి ములుగు మున్సిపల్ చైర్ పర్సన్‌గా చింతనిప్పుల చంద్రకళ భిక్షపతిని…

కరీంనగర్ కార్పొరేషన్ పై కాషాయం జెండా

– తొలిసారి క‌మ‌ల వికాసం – మాట నిలబెట్టుకున్న బండి సంజ‌య్‌ – సమష్టి కృషితోనే సాధ్య‌మైంది – కేంద్ర మంత్రి వెల్ల‌డి కరీంనగర్తి/తిమ్మాపూర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16:  కేంద్ర‌ మంత్రి బండి సంజ‌య్ అన్న మాట నిల‌బెట్టుకున్నారు. అద్భుత‌మైన వ్యూహంతో క‌రీంన‌గ‌ర్ కార్పొరేష‌న్‌పై తొలిసారి కాషాయ జెండా రెప‌రెప‌లు సాధ్యం చేశారు. కార్పొరేషన్ లో…