Category తెలంగాణ

మున్సిపల్‌ ‌ఛైర్మన్ల ఎన్నికలో అక్రమాలు

-ఎన్నికల సంఘానికి బీఆర్‌ఎస్‌ ‌ఫిర్యాదు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి17: మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌దౌర్జన్యాలపై మాజీ మంత్రులు శ్రీనివాస్‌ ‌గౌడ్‌, ‌కొప్పుల ఈశ్వర్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌నాయకులు ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మున్సిపల్‌ ‌చైర్మన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌నేతలు, కౌన్సిలర్ల దౌర్జన్యం, ఇబ్రహీం పట్నం ఎన్నిక స్టే అంశం పై ఫిర్యాదు…

ఏ అంశంలోనూ రాజీ పడొద్దు

– సౌకర్యాల కల్పనపై మంత్రి దామోదర్ ఆదేశాలు – సనత్‌నగర్ టిమ్స్ ను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: ఉగాది నాటికి అన్ని సౌకర్యాలతో సనత్‌నగర్ టిమ్స్‌ను సిద్ధం చేయాలని, పేదలకు మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యంగా పనిచేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. హాస్పిటల్‌కు నీళ్లు,…

గ్రామ అభివృద్ధిలో సర్పంచ్‌ పాత్ర కీలకం

– బాల్య వివాహాల నిరోధానికి కృషి చేయాలి – గ్రామ పంచాయతీల నిర్వహణకు రూ.500 కోట్లు మంజూరు – మంత్రి దనసరి అనసూయ సీతక్క ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర కీలకంగా ఉంటుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ…

జెఈఈ మెయిన్ లో మెరిసిన బీసీ విద్యార్థులు

– పరీక్షకు 318మంది విద్యార్థుల హాజ‌రు – 90 పర్సెంటైల్‌పైగా సాధించిన ఐదుగురు విద్యార్థులు – 80 కంటే ఎక్కువ పర్సంటైల్ సాధించిన 28మంది విద్యార్థులు – విద్యార్థులకు మంత్రి పొన్నం అభినందనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: దేశవ్యాప్తంగా మొదటి విడతలో జరిగిన జెఈఈ మెయిన్ ప్రవేశ పరీక్షలో బీసీ గురుకుల ఇంటర్ విద్యార్థులు…

నటి ప్రత్యూష కేసులో సిద్దార్థరెడ్డికి చుక్కెదురు

– నాలుగు వారాల్లో లొంగిపోవాలని సుప్రీం కోర్టు  ఆదేశం న్యూదిల్లీ, ఫిబ్రవరి 17: సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు సిద్దార్థ రెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. నాలుగు వారాల్లో పోలీసుల ఎదుట లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు విధించిన రెండేళ్ల శిక్షను సుప్రీం ధర్మాసనం సమర్థించింది. పోస్టుమార్టంను అన్‌ ‌ప్రొఫెషనల్‌గా…

క్యాతన్‌పల్లిలో స్వల్ప ఉద్రిక్తత

– బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌బాహాబాహీ – పోలీసుల లాఠీఛార్జ్.. పలువురికి గాయాలు మంచిర్యాల, ప్రజాతంత్ర,ఫిబ్రవరి 17: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో మున్సిపల్‌ ‌చైర్మన్‌, ‌వైస్‌ ‌చైర్మన్‌ ఎన్నికలో ఉద్రిక్తత నెలకొంది. క్యాతనపల్లి మున్సిపల్‌ ‌కార్యాలయానికి బీఆర్‌ఎస్‌, ‌సీపీఐ అభ్యర్థులు భారీ బందోబస్తుతో చేరుకున్నారు. ఎంపీ వంశీకృష్ణ, మంత్రి వివేక్‌ ‌వెంకటస్వామితో కలిసి కాంగ్రెస్‌ అభ్యర్థులు వచ్చారు.…

వరంగల్‌ ‌జిల్లాలో కాంగ్రెస్‌ ‌క్లీన్‌స్వీప్‌

-‌ పది మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్‌ చైర్మన్ల ఎన్నిక వరంగల్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలోని మొత్తం 12 మున్సిపాలిటీలను కాంగ్రెస్‌ ‌పార్టీ క్లీన్‌ ‌స్వీప్‌ ‌చేసింది. 10 మున్సిపాలిటీలలో ఆ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాగా రాగా హంగ్‌ ఏర్పడిన తొర్రూర్‌, ‌జనగామ మున్సిపాలిటీలు లక్కీ డ్రా ద్వారా చైర్మన్‌ ‌పదవులను కాంగ్రెస్‌…

పరిశుభ్రతకు పెద్ద పీట వేయాలి

– విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సహించం – ప్రకటనల ఆదాయం పెంపుపై కసరత్తు చేయాలి – మల్టీ లెవల్ పార్కింగ్, స్కైవాక్, మార్కెట్లపై అధ్యయనం చేయండి – నూతన మేయర్లు, మున్సిప‌ల్‌ చైర్మన్లతో త్వరలో సమావేశం – పురపాలక శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: హైదరాబాద్‌లోని మూడు నగరపాలక…

ఏఐ టెక్నాలజీతో ముందుకెళ్లాలి

– మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: టెక్నాలజీతో బౌగోళిక, ఆర్ధిక, రాజకీయ మార్పుకు అనుగుణంగా బయో ఆసియా -2026 సదస్సు విజన్ ఉందని, పారిశ్రామికవేత్తలు, పరిశోధనా సంస్థల ప్రతినిధులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. బ‌యో ఏసియా స‌ద‌స్సు సంద‌ర్భంగా ఆయ‌న…