Category తెలంగాణ

కబడ్డీ పోటీలను జాతరలా నిర్వహించాలి

– క్రీడల శాఖ మంత్రి వాకిటి – పోటీల ఏర్పాట్లపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18: నారాయ‌ణ‌పేట్ జిల్లా మక్తల్‌లో ఈనెల 20 నుంచి 24వ తేదీ వరకు జరిగే సీఎం కప్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను రాష్ట్రం గర్వపడేలా, జాతరలా నిర్వహించాలని పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల…

విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18: విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజాభవన్‌లో ఎస్సీ, ఎస్టీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ డైరీని ఉప ముఖ్యమంత్రి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడారు.…

జర్నలిస్టుల అక్రెడిటేషన్ కష్టాలు 

– వెబ్ పోర్టల్ మాడ్యూల్‌పై పాత్రికేయుల ఆగ్రహం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 17 :  రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ రూపొందించిన అక్రెడిటేషన్ వెబ్ పోర్టల్ జర్నలిస్టులకు పెద్ద తలనొప్పిగా మారింది. దరఖాస్తు ప్రక్రియలో భాగంగా ఏర్పాటు చేసిన నాలుగు దశలు (అక్రెడిటేషన్ టైప్, బేసిక్ డిటెయిల్స్, ప్రొఫెషనల్, అక్రెడిటేషన్ డిటెయిల్స్) ఒకదానికొకటి లింక్…

మా నాయకులను వేధిస్తే ఊరుకోను..

– కేటీఆర్ హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, పార్టీ నాయకులపై కాంగ్రెస్ నేతల రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్…

20న గచ్చిబౌలి స్టేడియంలో సీఎం కప్-2026

– ప్రారంభ కార్యక్రమానికి సీఎం రేవంత్ కు ఆహ్వానం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల‌ 20న ప్రారంభంకానున్న సీఎం కప్-2026 కార్యక్రమానికి హాజరుకావాలని ముఖ్యమంత్రి  అనుముల రేవంత్ రెడ్డిని పశుసంవర్ధక, పాడిపారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనరెడ్డి, స్పోర్ట్స్…

ముంబై వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: మహారాష్ట్ర రాజధాని ముంబైలో మూడు రోజుల పాటు జరిగే ముంబై క్లైమెట్ వీక్‌లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుంచి ముంబై వెళ్లారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రత్యేక ఆహ్వానం మేరకు ముంబై క్లైమెట్ వీక్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తెలంగాణ అభివృద్ధి, హైదరాబాద్ విస్తృత ప్రగతి, పరిపాలన…

మహిళల అభివృద్ధికి ఉమెన్ సేఫ్టీ వింగ్ కృషి

– ‘ష్రే మొబిలిటీ’తో మహిళా భద్రత విభాగం ఒప్పందం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: రాష్ట్ర పోలీస్ మహిళా భద్రతా విభాగం (ఉమెన్ సేఫ్టీ వింగ్) మహిళల ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధి లక్ష్యంగా ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన డీలర్ ష్రే మొబిలిటీ ఎలఎల్‌పీతో మంగళవారం ఎంఓయు చేసుకుంది. ‘ఉమెన్-లెడ్ మొబిలిటీ లైవ్లీహుడ్స్- హైదరాబాద’ పైలట్…

బండి సంజయ్ రాజకీయ డ్రామా మాస్టర్

– మేయర్ ఎన్నికపై ఆయనవన్నీ కల్పిత కథలే – బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు కరీంనగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: కరీంనగర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు కేవలం రాజకీయ నైరాశ్యంతో కూడిన నాటకాలని బీఆరఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు మండిపడ్డారు. మంగళవారం…

మల్లెపల్లికి సి.సుబ్రహ్మణ్యం జాతీయ పురస్కారం

న్యూ దిల్లీ, ఫిబ్ర‌వ‌రి 17 : ప్రముఖ సామాజికవేత్త, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్  ఛైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య ప్రతిష్టాత్మకమైన సి.సుబ్రహ్మణ్యం అవార్డ్ ఫర్ కమ్యూనిటీ లీడర్‌షిప్ 2025–26 పురస్కారానికి ఎంపికయ్యారు. సోమవారం (ఫిబ్రవరి 16) న్యూఢిల్లీలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ‘నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇండియా’  ప్రతినిధులు ఆయనకు ఈ అవార్డును ప్రదానం…