Category తెలంగాణ

విద్య‌కు అధిక ప్రాధాన్య‌త‌

-ఏ భాష‌కూ మేం వ్య‌తిరేకులం కాదు -పోటీ ప‌రీక్ష‌ల్లో నెగ్గాలంటే ఇంగ్లీషులో ప్రావీణ్యం వుండాలి – ప‌నిలో నైపుణ్యాలు అవ‌స‌రం – మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ క‌రీంన‌గ‌ర్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 26: శాతవాహన యూనివర్సిటీ మార్క్ ఫేడ్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఈ స్థలాన్ని చూపెట్టి 200 ఎకరాలు సేకరించి 2008 వైఎస్సార్ హయాంలో శంకుస్థాపన…

అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్‌ కార్డు

– ఐటీ, పరిశ్రమల శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ళ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 26: గత ప్రభుత్వం పదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా కేవలం 27 లక్షల రేషన్‌ కార్డులు మాత్రమే అందిస్తే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలోని తమ ప్రభుత్వం ఏడాదిన్నర వ్యవధిలోనే కొత్త రేషన్‌ కార్డులు పంపిణీ చేస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ, రంగారెడ్డి…

గాంధీగిరీకి కొత్త భాష్యం

– కాలానుగుణంగా పంథాలో మార్పు – కొత్త‌గా వుంటేనే సంస్థ‌ల‌కు మ‌నుగ‌డ‌ – లీడ‌ర్‌గా ఎద‌గాల‌నుకుంటే జాగృతి అండ‌ – శిక్ష‌ణ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీ క‌విత‌ హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై26: కాలానుగుణంగా తెలంగాణ జాగృతి తన పంథా ను మార్చుకుందని జాగృతి ఆధ్వర్యంలో నిర్వ  హించిన ‘లీడర్‌’ ‌శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు…

ఎమర్జింగ్‌ లీగల్‌ టెక్‌ హబ్‌గా హైదరాబాద్‌

– సమాజ హక్కుల రక్షకులు న్యాయవాదులు – ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 26: ప్రపంచ యవనికపై తెలంగాణ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేస్తున్న హైదరాబాద్‌ ఎమర్జింగ్‌ లీగల్‌ టెక్‌ హబ్‌గా మారుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. నోవాటెల్‌ హెచ్‌ఐసీసీలో లెక్స్‌ విట్‌నెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ది…

మార్కెట్లో పోటీపడేలా చేనేత వస్త్రాల తయారీ

– ఎస్‌హెచ్‌జీలకు అందించే చీరల ఉత్పత్తి వేగవంతం చేయాలి – సచివాలయంలో చేనేత, జౌళిశాఖపై మంత్రి తుమ్మల సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 26: మార్కెట్‌ డిమాండుకనుగుణంగా, మార్కెట్లో పోటీపడే విధంగా క్వాలిటీ వస్త్రాలను చేనేత సంఘాలు ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.…

– సెక్రటేరియట్‌లో ఉమ్మడి వరంగల్‌ జిల్లా సమీక్షా సమావేశం – హాజరైన భూపాలపల్లి ఎమ్మెల్యే జయశంకర్‌ భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూలై 26: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి, జెన్కో సీఎస్‌ఆర్‌ నిధులను విద్యాభివృద్ధి కోసం కేటాయించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రాష్ట్ర మంత్రులను కోరారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర…

లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు డీఎస్పీలు మృతి

చౌటుప్పల్‌, ప్రజాతంత్ర, జులై 26: లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు మృతిచెందారు. యాదాద్రి భువనగిరి పరిధి చౌటుప్పల్‌ మండలం కౌతాపురం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. డీఎస్పీలు చక్రధర్‌రావు(57), శాంతారావు(54), అడిషనల్‌ ఎస్పీ కోకా రాంప్రసాద్‌ తదితరులు విధి నిర్వహణలో భాగంగా విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా వారు ప్రయాణిస్తున్న…

వీర జవాన్ల త్యాగాలను స్మరించుకుందాం

– మహబూబ్‌నగర్‌ పర్యటనలో రామచందర్‌రావు మహబూబ్‌నగర్‌, జులై 26: మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటనలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావుకు బాలానగర్‌లో కార్యకర్తలు స్వాగతం పలికి సన్మానించారు. మార్గంమధ్యలో తిమ్మాపూర్‌ పాలమాకులలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అంతకుముందు కార్గిల్‌ విజయ్‌ దివస్‌ను పురస్కరించుకుని జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్‌ మండలంలో బీజేవైఎం ఆధ్వర్యంలో…

అమర సైనికుల వీరత్వాన్ని మరువలేం

–  షాపూర్‌ ఎక్స్‌ రోడ్డు వద్ద కార్గిల్‌ విజయ్‌ దివస్‌ 5కే రన్‌ – మీడియాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హౖాెదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 26: దేశ రక్షణ కోసం వీరోచితంగా పోరాడి తమ పరాక్రమంతో కార్గిల్‌ యుద్ధంలో భారత్‌ పాకిస్తాన్‌పై విజయం సాధించడంలో వీరమరణం పొందిన జవాన్లకు ఘన నివాళులర్పిస్తున్నానని బీజేపీ రాష్ట్ర…