Category తెలంగాణ

కులగణన అంతా తప్పుల తడక

-‌ మోదీ కాదు.. రాహులే కన్వర్టెడ్‌ – రాబోయే ఎన్నికల్లో బిసిలకు పెద్దపీట వేస్తాం – మీడియా సమావేశంలో బిజెపి అధ్యక్షుడు రాంచందర్‌ ‌రావు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జులై28: మోదీని న్వర్టెడ్‌ ‌బీసీ అని సఎం రేవంత్‌  ‌విమర్శలు చేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ ‌రావు తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం ఆయన డియాతో మాట్లాడుతూ.. రాహుల్‌ ‌గాంధీ…

హైకోర్టుకు నలుగురు కొత్త న్యాయమూర్తులు

– రాష్ట్రపతి ఆమోదముద్ర – గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన కేంద్రం హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 28: రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా నలుగురు న్యాయవాదులు అదనపు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. హైకోర్టు కొలీజియం సిఫార్సులను సుప్రీం కోర్టు కొలీజియం ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. కేంద్ర ప్రభుత్వ సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. దీంతో సోమవారం కేంద్ర…

భూదాన్‌ భూములపై విచారణ కమిషన్‌ వేయడం లేదు

– హైకోర్టుకు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 28, ప్రజాతంత్ర భూదాన్‌ భూములపై విచారణ కమిషన్‌ వేయడంలేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. ఇది కేవలం ఇద్దరు ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఇందులో జోక్యం చేసుకోబోమని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్‌ నియామకం చేయాల్సిన అవసరం లేదని సోమవారం…

రైతులను నిర్లక్ష్యం చేస్తే సహించం

– నెలలోపు సీడ్స్‌ కంపెనీటు బకాయిలు చెల్లించాలి – సమీక్షా సమావేశంలో మంత్రి తుమ్మల ఆదేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 28 : జోగులంబ గద్వాల జిల్లా పత్తి రైతులకు సంబంధించిన పెండిరగ్‌ బిల్లులను నెలలోగా చెల్లించాలని సీడ్స్‌ కంపెనీలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. డాక్టర్‌ అంబేడ్కర్‌ సచివాలయంలో పర్యాటక, ప్రొహిబిషన్‌,…

మరింత పెరగనున్న విద్యుత్‌ డిమాండ్‌

– సరఫరాలో అవాంతరాలు లేకుండా జాగ్రత్త వహించాలి – గతేడాదితో పోల్చుకుంటే 14.05 శాతం పెరిగిన పీక్‌ డిమాండ్‌ – అధికారులతో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ వీసీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 28: గతేడాదితో పోల్చుకుంటే ఈ వర్షాకాలంలో విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరుగుతున్నదని, రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశమున్నందున…

టూరిజం సెక్టార్‌ను బలోపేతం చేయాలి

– మంత్రులు తుమ్మల, జూపల్లి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 28 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ చారిత్రక ప్రదేశాలను అభివృద్ధిపరిచి టూరిజం సెక్టార్‌ను బలోపేతం చేయాలని వ్యవసాయ, మార్కెటింగ్‌, హార్టీకల్చర్‌, హ్యాండ్లూమ్‌ టెక్స్‌ట్కెల్స్‌ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో పర్యాటక, ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు,…

ఫోన్‌ ట్యాపింగ్‌ను రాజకీయంగా వాడుకోలేదు

– సిట్‌ ముందు హాజరైన ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌ – బీఆర్‌ఎస్‌పై ఆరోపణల్లో యూటర్న్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై28: ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో మాజీ ఐపీఎస్‌, బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ సోమవారం యూటర్న్‌ తీసుకున్నారు. అప్పట్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కేసీఆర్‌పై ప్రవీణ్‌ కుమార్‌ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన నేడు సిట్‌ ముందు విచారణకు హాజరై ఫోన్‌…

నిండుకుండలా సాగర్‌ జలాశయం

నల్గొండ, ప్రజాతంత్ర, జూలై 28: ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో నాగార్జునసాగర్‌ డ్యాం సోమవారం నిండుకుండను తలపిస్తున్నది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 93,127 క్యూసెక్కుల వరద సాగర్‌కు వచ్చి చేరుతున్నది. ఇప్పటికే పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతోపాటు ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో క్రస్టు గేట్లను ఎత్తడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. మంగళవారం…

భారీగా గంజాయి పట్టివేత

రంగారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 28: ఖమ్మం ఈగల్‌ టీమ్‌, రాచకొండ పోలీసులు జరిపిన తనిఖీలలో భారీగా గంజాయి పట్టుబడిరది. రంగారెడ్డి జిల్లా బాటసింగారం వద్ద 935 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి రాజమండ్రి మీదుగా మహారాష్ట్రకు తరలిస్తుండగా శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఎవరికీ అనుమానం రాకుండా గంజాయిని 455…