Category తెలంగాణ

షటిల్‌ ఆడుతూ కుప్పకూలిన యువకుడు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 28: షటిల్‌ ఆడుతుండగా ఓ యువకుడు కుప్పకూలిపోయాడు. నాగోల్‌లో ఈ విషాదకర సంఘటన జరిగింది. ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన గుండ్ల రాకేష్‌ (25) హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ సంస్థలో పనిచేస్తూ నాగోల్‌లో నివసిస్తున్నాడు. అక్కడి ఇండోర్‌ స్టేడియంలో షటిల్‌ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి…

రాష్ట్ర సాధనలో జైపాల్‌ కృషి ఎనలేనిది

– జైపాల్‌ రెడ్డి వ్యక్తిత్వం స్ఫూర్తిదాయకం – కుటుంబ సభ్యులను పరామర్శించిన నేతలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 28: తెలంగాణ ముద్దుబిడ్డ, విలువల విఖ్యాతకుడు ఎస్‌.జైపాల్‌ రెడ్డి అని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. జైపాల్‌ రెడ్డి ఆరవ వర్ధంతి సందర్భంగా ఆయన మెమోరియల్‌ వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా…

నిష్కళంక నేత జైపాల్‌రెడ్డి

సీఎం రేవంత్‌ నివాళులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 27: రాష్ట్ర, దేశ రాజకీయాల్లో జైపాల్‌రెడ్డి ఒక ఉన్నత శిఖరం అని, ప్రజాస్వామ్యం, రాజకీయాల పట్ల లోతైన అవగాహన ఉన్న వ్యక్తి అని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌, కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి వర్థంతి సందర్భంగా ఆయనకు సీఎం నివాళులర్పించారు. ప్రతి అంశంపై…

యువతకు మార్గదర్శిగా నిలిచిన కలాం

సీఎం రేవంత్‌రెడ్డి నివాళులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 27: మాజీ రాష్ట్రపతి భారత రత్న ఏపీజే అబ్దుల్‌ కలాం వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. జ్ఞానానికి ప్రతీకగా, విద్యార్థులు, యువతకు మార్గదర్శిగా నిలిచిన కలాం తన జీవితాన్ని దేశ సేవకు అంకితం చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈమేరకు ’ఎక్స్‌‘లో…

109 మానవ హక్కుల ఉల్లంఘన కేసులపై విచారణ

~ సోమ, మంగళవారాల్లో ఎన్‌హెచ్‌ఆర్‌సీ బహిరంగ విచారణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 27: జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఈనెల 28, 29 తేదీల్లో రాష్ట్రానికి చెందిన 109 మానవ హక్కుల ఉల్లంఘన కేసులను విచారించేందుకు హైదరాబాద్‌లో రెండు రోజులపాటు ప్రత్యేక బహిరంగ విచారణ చేపట్టనుంది. చైర్‌పర్సన్‌ జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌, సభ్యులు జస్టిస్‌ (డాక్టర్‌)…

మేడారంలో ప్రభుత్వ అతిథి గృహం

రూ.5 కోట్లకు పరిపాలనా అనుమతి ములుగు, ప్రజాతంత్ర, జులై 27: ములుగు జిల్లాలోని మేడారంలో గెస్ట్‌ హౌస్‌ నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేసింది. నాలుగు సూట్ల గెస్ట్‌ హౌస్‌ నిర్మాణానికి ఆర్‌అండ్‌బి శాఖ పరిపాలన అనుమతులు ఇచ్చింది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క విజ్ఞప్తి మేరకు గెస్ట్‌హౌస్‌ నిర్మాణానికి…

బ్యాంకుల నిర్వచనం మారింది

– టెక్నాలజీని మిళితం చేస్తూ మార్పులకనుగుణంగా సేవలు – దేశ ఆర్థిక వ్యవస్థలో సహకార బ్యాంకుల పాత్ర కీలకం – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 27: ఒకప్పుడు బ్యాంకులంటే కేవలం డబ్బుల డిపాజిట్‌, విత్‌డ్రా మాత్రమే అనుకునేవారు. కానీ ఇప్పుడా నిర్వచనం మారింది. ఖాతాదారుల అవసరాలు, ఆకాంక్షలకనుగుణంగా…

15లోగా ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు

– ఇండ్ల సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారానికి టోల్‌ఫ్రీ నెంబర్‌ – వరంగల్‌ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చర్యలు – ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 26: ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో ఇండ్ల స్ధలాలు లేని అర్హత కలిగిన లబ్దిదారులకు అసంపూర్తిగా ఉన్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను వచ్చే నెల 15లోగా కేటాయించాలని,…

క్రీడల్లో బాలికలను ప్రోత్సహిద్దాం

– రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్‌ రెడ్డి అస్మిత – ఖేలో ఇండియా కిక్‌ బాక్సింగ్‌ 2025-26ప్రారంభం క్రీడల్లో బాలికలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందని రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్‌ రెడ్డి అన్నారు. ఎల్‌బి ఇండోర్‌ స్టేడియంలో తెలంగాణ కిక్‌ బాక్సింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఖేలో ఇండియా-…