Category తెలంగాణ

ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధులు కావాలి

– అధికారులకు కమిషన్‌ సూచన – జిల్లాల పర్యటనలో ఆర్టీఐ కమిషన్‌ మెదక్‌, ప్రజాతంత్ర, జులై 29: చట్ట నిబంధనలకు లోబడి ప్రజలకు పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన ఖచ్చితమైన సమాచారం అందించి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య పౌర సమాచార అధికారులు వారధిగా నిలవాలని రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర…

బీజేపీ అడ్డా కానున్న ఖమ్మం ఖిల్లా

– కమూనిస్టులు కూడా బీజేపీలో చేరనున్నారు – కార్యకర్తల సమ్మేళనంలో బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు ఖమ్మం, ప్రజాతంత్ర, జులై 29: ఖమ్మం జిల్లాలో బీజేపీ మరింత బలపడుతోందని, ఇప్పటివరకు కమ్యూనిస్టుల గడ్డగా భావించే ఈ జిల్లా రాబోయే రోజుల్లో బీజేపీ అడ్డాగా మారనుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. వెస్ట్‌ బెంగాల్‌లో అనేకమంది కమ్యూనిస్టు…

హుజూర్‌గర్‌ గడ్డ .. కాంగ్రెస్‌ అడ్డా

– సన్న బియ్యానికి మించిన సంక్షేమం మరోటి లేదు – రేషన్‌ కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియ – బీఆర్‌ఎస్‌ పాలనలో రేషన్‌ కార్డుల మంజూరే లేదు – కార్యకర్తలే పార్టీకి, ప్రభుత్వానికి మూలస్తంభాలు – ఎత్తిపోతలతో హుజూర్‌నగర్‌, కోదాడ ప్రాంతాలు సస్యశ్యామలం -మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హుజూర్‌నగర్‌, ప్రజాతంత్ర, జులై 29:…

కామారెడ్డి డిక్లరేషన్‌ మేరకు బిల్లు పాస్‌ చేశాం

Minister Sitakka counter to Minister KTR allegations

– బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేని బీజేపీ – కామారెడ్డి ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో మంత్రి సీతక్క కామారెడ్డి, ప్రజాతంత్ర, జులై 29: కామారెడ్డిలో చేసిన బీసీ డిక్లరేషన్‌కు అనుగుణంగా బీసీ రిజర్వేషన్ల పెంపునకు అసెంబ్లీలో బిల్లు పాస్‌ చేశామని, స్థానిక సంస్థల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇచ్చేలా పంచాయతీరాజ్‌ చట్టాన్ని సవరించామని…

స్నేహ బంధము.. ఎంత మధురము

–  చిన్ననాటి మిత్రుని ఇంటికి డిప్యూటీ సీఎం తాండూరు, ప్రజాతంత్ర, జులై 29: స్నేహమంటే ప్రాణమిచ్చే మనిషి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అని మరోసారి రుజువయింది. వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గ పర్యటన క్రమంలో యాలాల మండలము జుంటుపల్లి గ్రామంలోని డాక్టర్‌ రవీందర్‌ కుటుంబంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తన వెంట ఉన్న ఎమ్మెల్యేలు,…

బీసీ రిజర్వేషన్ల కోసం 72 గంటల దీక్ష చేస్తా

– అనుమతి ఇవ్వకుంటే ఎక్కడుంటే అక్కడే దీక్ష  – జాగృతి అధ్యక్షురాలు కవిత హెచ్చరిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 29: బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆగస్టు 4, 5, 6 తేదీల్లో తాను 72 గంటలపాటు నిరాహార దీక్ష చేయబోతున్నానని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం ప్రకటించారు.…

నాగార్జునసాగర్‌ ఆధునిక దేవాలయం

– 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న జలాశయం – రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను ఆధునికీకరిస్తాం – ప్రాజెక్టుల్లో పేరుకున్న పూడికను తొలగిస్తాం – మంత్రి అడ్లూరితో కలిసి సాగర్‌ గేట్లు ఎత్తిన మంత్రి ఉత్తమ్‌ నాగార్జునసాగర్‌, ప్రజాతంత్ర, జూలై 29: ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు…

జిల్లాలో బీజేపీ శక్తిని చాటాలి

– కూసుమంచిలో బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు ఖమ్మం, ప్రజాతంత్ర, జులై 29: పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో ఖమ్మం జిల్లావ్యాప్తంగా శక్తిని చాటి భారతీయ జనతా పార్టీ విజయాన్ని సాధించాలని ఖమ్మం జిల్లా ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన కూసుమంచి వచ్చిన ఆయన స్థానిక…

రాష్ట్రంలో మీనాక్షి పాదయాత్రలు

– కార్యకర్తలతో కలిసి సమావేశాలు – 31 నుంచి ఆగస్టు 6వరకు పర్యటనలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జులై 28: తెలంగాణ కాంగ్రెస్‌ ఇం‌చార్జ్ ‌నాక్షి నటరాజన్‌ ‌తన నియోజకవర్గ పర్యటనలో భాగంగా పాదయాత్రలను ప్రారంభించబోతున్నారు. జూలై 31 నుంచి ఆగస్టు 6 వరకు వివిధ నియోజకవర్గాల్లో పాదయాత్రలు, శ్రమదానం కార్యక్రమాలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు…