Category తెలంగాణ

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు

– నగరంలో అర్హుల జాబితా తయారీ – అసంపూర్తి 2బిహెచ్‌కె ఇళ్ల పూర్తి – బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 18:హైదరాబాద్‌ ‌జిల్లాలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలోని…

ఇబ్రహీంపట్నం చైర్మన్‌ ఎన్నికకు లైన్‌ ‌క్లియర్‌

-‌ స్టే ఎత్తివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ – కిడ్పాపైన కౌన్సిలర్‌ ‌యాదగిరి హాజరు – స్టేట్‌మెంట్‌ ‌రికార్డు చేసుకున్న కోర్టు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 18: ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ ‌చైర్మన్‌ ఎన్నికకు లైన్‌ ‌క్లియర్‌ అయ్యింది. మున్సిపల్‌ ఎన్నికపై గతంలో ఉన్న స్టేను హైకోర్టు ఎత్తివేసింది. ఈసీ, కలెక్టర్‌ ‌తుది నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం…

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అరెస్ట్

– మంత్రి వివేక్‌ ‌కాన్వాయ్‌పై దాడి కేసు – క్యాతనపల్లిలో కొనసాగిన బంద్‌ -‌ బిఆర్‌ఎస్‌ ఆం‌దోళనతో తీవ్ర ఉద్రిక్తత మంచిర్యాల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18: బీఆర్‌ఎస్‌ ‌మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ ‌చేశారు. మంత్రి వివేక్‌ ‌కాన్వాయ్‌పై దాడి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్దఎత్తున సుమన్‌ ఇం‌ట్లోకి వెళ్లిన పోలీసులు అరెస్ట్‌కు…

ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు

– పునరావాసం కల్పిస్తామన్న అల్లూరి జిల్లా ఎస్పీ పాడేరు, ఫిబ్రవరి 18: ఛత్తీస్‌గఢ్‌లోని మాడేరియా డివిజన్‌ ‌కమిటీకి చెందిన ఇద్దరు మావోయిస్టులు ఆంధ్ర పోలీసుల ఎదుట లొంగిపోయారు. బుధవారం అల్లూరి జిల్లా ఎస్పీ అమితి బర్దార్‌ ఎదుట వీరు స్వచ్ఛందంగా లొంగిపోయారు. అనంతరం జిల్లా ఎస్పీ బర్దార్‌ ‌మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ, పునరావాస పథకాలను పూర్తిగా…

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు

హైదరాబాద్, ఫిబ్రవరి 18 : రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ జిఓఎంఎస్ నెం.252 ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయ సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్. ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, ఫ్రీ ల్యాన్సర్, వెటరన్ జర్నలిస్టులు అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి సమాచార శాఖ ప్రత్యేక…

యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం

– స్వస్తివాచనంతో ఉత్సవాలకు శ్రీకారం యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 18: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ప్రధాన ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ మూలవర్యుల అనుమతితో నిజాభిషేకం, విశ్వక్సేనారాధన, జలపూజ, పుట్టమట్టిలో నవధాన్యాలు నాటడంతోపాటు స్వస్తివాచనం వంటి వైదృశ్య కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలకు ఆలయ అర్చకులు, అధికారులు బుధవారం శ్రీకారం చుట్టారు. ఉదయం 10 గంటలకు స్వస్తివాచన…

రంజాన్ మత సామరస్యానికి ప్రతీక

– ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 18G పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ముస్లిం సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర మాసంలో ముస్లింలు ఆచరించే ఉపవాస దీక్షలు, ప్రార్థనలు ఆధ్యాత్మికతను పెంపొందించడంతోపాటు క్రమశిక్షణను పెంచుతాయన్నారు. లౌకికవాదం, మత సామరస్య పరిరక్షణలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా…

మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం

– పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క – జీవో 317తో నష్టపోయిన కార్యదర్శులకు న్యాయం చేస్తున్నాం – కార్యదర్శుల అసోసియేషన్ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 18: రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఉద్యోగులకు అనుకూలమైన ప్రభుత్వమని, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి…

పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి

– నగర కార్పొరేషన్ల అధికారులకు సీఎస్ ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18: గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ సచివాలయంలో సంబంధిత అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.…