Category తెలంగాణ

కిట్స్‌లో ఇంజనీరింగ్‌ కోర్సులపై రేపు అవగాహన సదస్సు

వరంగల్‌, ప్రజాతంత్ర, ఆగస్తు 5: కాకతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌, వరంగల్‌ (కిట్స్‌డబ్ల్యు) ఆధ్వర్యంలో 2025-26 విద్యాసంవత్సరానికి బీటెక్‌ మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం ‘స్టూడెంట్‌ ఓరియంటేషన్‌ ప్రోగ్రామ్‌ (ఎస్‌ఓపి)ను బుధవారం నిర్వహించనున్నారు. క్యాంపస్‌లోని ఆడిటోరియం, సిల్వర్‌ జూబ్లీ సెమినార్‌ హాల్‌, న్యూ సెమినార్‌ హాల్‌, సివిల్‌ సెమినార్‌ హాల్‌, మెకానికల్‌ సెమినార్‌…

ఉపాధి హామీ నిధులు పెంచాలి

– నిధుల కోతలతో గ్రామీణాభివృద్ధికి ఆటంకం – కేంద్ర మంత్రి పెమ్మసానితో మంత్రి సీతక్క దిల్లీ, ఆగస్టు 5: రాష్ట్రానికి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిధులను పెంచాలని రాష్ట్ర పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క దిల్లీిలో కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు విజ్ఞప్తి చేశారు. మంత్రి పొన్నం…

కొత్త పరిశ్రమలు తీసుకొస్తున్నాం

– మంత్రి శ్రీధర్‌బాబు మహేశ్వరం, ప్రజాతంత్ర, ఆగస్టు 5: పేదల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని, అందులో భాగంగా అర్హులైన పేదలకు రేషన్‌ కార్డులు పంపిణీ చేస్తున్నామని, ప్రతి కుటుంబానికి సగటున రూ.1200 విలువైన బియ్యాన్ని ప్రతినెలా ఉచితంగా అందజేస్తున్నామని రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్‌…

నాయకుల భాష హుందాగా ఉండాలి

– రాజకీయాల నుంచి వైదొలగడం ఇష్టం లేదు – పుస్తకావిష్కరణలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 5: భాష విషయంలో నాయకుల తీరు మారాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. సీనియర్‌ సంపాదకుడు ఇనగంటి వెంకట్రావు రాసిన విలీనం-విభజన-మన ముఖ్యమంత్రులు పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మంగళవారం ఇక్కడ ఆవిష్కరించారు.…

రెండేళ్లు బయట చదివితే స్థానికత వర్తించదంటే ఎలా?

‘స్థానికత’పై తీర్పును రిజర్వు చేసిన సుప్రీం న్యూదిల్లీ, ఆగస్టు 5: తెలంగాణ స్థానిక కోటాపై సుప్రీంకోర్టులో మంగళవారం కీలక విచారణ జరిగింది. స్థానికులు నాలుగేళ్లు వరుసగా తెలంగాణలో చదవకపోయినా స్థానిక కోటా వర్తిస్తుందన్న తెలంగాణ హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ఆధ్వర్యంలోని ధర్మాసనం చారణ…

జూబ్లీహిల్స్‌ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

– అధికారులు, సిబ్బంది సమస్యలపై సత్వరమే స్పందించాలి – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోని షేక్‌పేట డివిజన్‌ పరిధిలోని వినాయక్‌నగర్‌లో రూ.కోటి 5 లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు పనులకు…

మహావతార్‌ నరసింహ బాక్సాఫీస్‌ హిట్‌

– దేశంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన యానిమేటెడ్‌ చిత్రం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: అశ్విన్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన మహావతార్‌ నరసింహ’లిలి భారత బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోంది. విడుదలైన కేవలం 10 రోజుల్లోనే రూ. లిలి91.25 కోట్లు వసూలు చేసి దేశంలో ఇప్పటివరకు విడుదలైన యానిమేటెడ్‌ చిత్రాలలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది.…

బీఆర్‌ఎస్‌కు గువ్వల బాలరాజు బైబై

మహబూబ్‌నగర్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: బీఆర్‌ఎస్‌కు పెద్ద షాక్‌ తగిలింది. మాజీ ఎమ్మెల్యే, పార్టీ నాగర్‌కర్నూల్‌ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు రాజీనామా చేశారు. తన పదవులు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఈ నిర్ణయం సులభం కాదని, ముఖ్యంగా ఐక్యత అవసరమైన ఈ సమయంలో బాధతో తీసుకున్న నిర్ణయమని ఆయన స్పష్టం…

కొనసాగింపునకు కోర్టు అనుమతి నిరాకరణ

– దీక్ష విరమించిన ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా చేపట్టిన 72 గంటల నిరాహార దీక్షను విరమిస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. నిరాహార దీక్షకు కోర్టు అనుమతి నిరాకరించిందని చెప్పారు. దీంతో తాను చేపట్టిన ఈ దీక్షను…