Category తెలంగాణ

రాజకీయాలకు దూరం కావొచ్చు : మల్లారెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 9: బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి మల్లారెడ్డి తన రాజకీయ జీవితంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను రాజకీయంగా బీజేపీ వైపా, తెలుగుదేశం వైపా, బీఆర్‌ఎస్‌ పార్టీ వైపా అన్నది కాదని, తాను ఇప్పటికీ బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని స్పష్టం చేశారు.…

Adivasi educaton : ఆదివాసీ ఉచిత విద్యా ప్రణాళిక

– ఏవోయూ వీసీ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగష్టు 9: ఈ విద్యా సంవత్సరం నుంచి ఆదివాసీ(Adivasi) అడవి బిడ్డలకు ఉచిత ఉన్నత విద్యను అందించనున్నట్లు డాక్టరు బి.ఆర్‌.అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (Ambedkar open univrsity) వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి వెల్లడిరచారు. తమ విశ్వవిద్యాలయం ద్వారా చదువుకు దూరమైన లక్షలాది…

Renewable electricity: ‘పునరుత్పాదక విద్యుత్‌’లో పెట్టుబడికి సిద్ధం

– సీఎంతో ఎన్టీపీసీ బృందం  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 9: సోలార్‌, విండ్‌ విద్యుత్‌(solar, wind power) ప్రాజెక్టుల్లో దాదాపు రూ.80 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎన్టీపీసీ సీఎండీ (NTPC CMD)గురుదీప్‌ సింగ్‌ బృందం ముఖ్యమంత్రికి వివరించింది. జూబ్లీహిల్స్‌ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy)ని ఈ బృందం శనివారం…

Adivasi Day: ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

– ఆదివాసీ అమరవీరులకు నివాళులర్పించిన గిరిజన నాయకులు, అధికారులు భద్రాచలం, ప్రజాతంత్ర, ఆగస్టు 9: ఆదివాసీలు (Adivasi) అభివృద్ధి చెందాలంటే విద్య, వైద్య సదుపాయాలు కల్పించేందుకు ఐటీడీఏ ముందు ఉందని, మరిన్ని సంక్షేమ పథకాలను వారికి ఐటీడీఏ ద్వారా అందిస్తున్నామని ఐటీడీఏ పీవో రాహుల్‌ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో(Bhadrachalam) ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని…

Sisterly love: సోదరీమణుల ప్రేమ ఎప్పటికీ ప్రత్యేకమే

~ హరీష్‌రావుకు రాఖీ కట్టిన మాజీ మంత్రి సత్యవతి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 9: రాఖీ పండుగ సందర్భంగా మాజీ మంత్రి హరీష్‌ రావు (ex-minister Harish Rao) నివాసంలో సందడి నెలకొంది. అన్నా చెల్లెళ్ల బంధానికి ప్రతీకగా జరుపుకునే ఈ వేడుకలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌(ex-minister Satyavati Rathod) , మాజీ జెడ్పీ…

Rakhi: సీఎంకు రాఖీలు క‌ట్టిన మంత్రులు సీత‌క్క‌, సురేఖ‌

–  సీత‌క్క‌  ఆశీర్వాదం  పొందిన పొన్నం  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 9: రాఖీ పర్వదినం(Rakhi festival)  సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌(CM Revanth)  నివాసంలో ఆయనకు పలువురు రాఖీ కట్టారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క. అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖలు ముఖ్యమంత్రికి రాఖీలు కట్టారు. అలాగే బ్రహ్మకుమారీస్‌(Brahma…

ఆద్య కళకు అంతం లేదు

– మంత్రి దనసరి అనసూయ సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 8: ఆదికి అంతం లేదు.. ఆద్య కళకు కూడా కూడా అంతం లేదని మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ఆదివాసీల మూలాలను సమూలంగా పెకలించి కార్పొరేట్‌ వ్యవస్థ చేతికి అప్పచెప్పే కుట్రలు జరుగుతున్నాయన్నారు. ఆది ధ్వని ఫౌండేషన్‌…

కేర్‌ హాస్పిటల్‌లో అడ్వాన్స్‌డ్‌ హార్ట్‌ రిథమ్‌ క్లినిక్‌

– ఈ తరహా మొట్టమొదటి కేంద్రం ఇది -గుండె జబ్బు రోగులకు ప్రయోజనకరం – గుండె సంరక్షణలో కొత్త ప్రమాణాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 8 : హృదయ సంబంధిత అరిత్మియాలు, అడ్వాన్స్‌డ్‌ హార్ట్‌ ఫెయిల్యూర్‌ సమస్యల గుర్తింపు, చికిత్స కోసం బంజారాహిల్స్‌లోని కేర్‌ హాస్పిటల్స్‌లో ‘అడ్వాన్స్‌డ్‌ హార్ట్‌ రిథమ్‌ క్లినిక్‌’ను శుక్రవారం ప్రారంభించారు. కార్డియాక్‌…

డాక్టర్ల సమస్యలను పరిష్కరిస్తాం

– మంత్రి దామోదర హామీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 8: అసోసియేట్‌ ప్రొఫెసర్స్‌ నుండి ప్రొఫెసర్స్‌గా పదోన్నతులు కల్పించినందుకు డాక్టర్ల సంఘం ప్రతినిధులు మంత్రి దామోదర్‌ రాజనర్సింహకు శుక్రవారం కృతజ్ఞతలు తెలిపారు. టీజీజీడీఏ డాక్టర్ల సంఘం ప్రతినిధులతో సంగారెడ్డిలోని తన నివాసంలో మంత్రి దామోదర్‌ రాజనర్సింహ సమావేశమయ్యారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో 1690 డాక్టర్‌…