Category తెలంగాణ

Musi: మూసీ కాలుష్యం.. భువనగిరి రైతులకు శాపం

– ప్రక్షాళనపై పుట్టిన రోజున మాటిచ్చి మరిచిన సీఎం – బీసీలకు న్యాయం చేసింది బీజేపీ – వంచించింది కాంగ్రెస్‌ – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు భువనగిరి, ప్రజాతంత్ర, ఆగస్టు 7: ప్రధానంగా రైతుల ఆధారిత ప్రాంతమైన భువనగిరి(Bhongir) జిల్లాలో మూసీ నది ప్రక్షాళన, శుద్ధిచేయడం అత్యవసరమని బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు…

Mulugu tourism : ములుగు పర్యాటక అభివృద్ధికి సహకరించండి

– కేంద్ర మంత్రి షెకావత్‌కు మంత్రి సీతక్క వినతి దిల్లీ, ఆగస్టు 7: ములుగు జిల్లాలో (Mulugu District) పర్యాటక అభివృద్దికి ఆర్థిక సహకారం అందించాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షేకావత్‌(Gajendrasing Shekavat) కు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క విజ్ఞప్తి చేశారు. దిల్లీలో…

Handloom weavers : చేనేతల సంక్షేమంలో మనమే ఫస్ట్‌

– జాతీయ చేనేత దినోత్సవంలో మంత్రి తుమ్మల – పీపుల్స్‌ ప్లాజాలో ఎగ్జిబిషన్‌ ప్రారంభం – బాపూజీ పురస్కారాలకు ఎంపికైన నేతన్నలకు అభినందన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 7: చేనేత కార్మికుల (handloom weavers) సంక్షేమం, అభివృద్ధిలో మన రాష్ట్రమే మొదటి స్థానంలో ఉందని, జియో ట్యాగింగ్‌లో కూడా మనమే ముందున్నామని చేనేత, జౌళి శాఖ…

వైఫల్యాలనుంచి దృష్టి మరల్చేందుకే..

దిల్లీలో కాంగ్రెస్‌ ధర్నాపై కిషన్‌రెడ్డి దిల్లీ, ఆగస్టు 6: రాష్ట్రంలో రాజకీయంగా ఎదురవుతున్న ఒత్తిడిని తట్టుకునేందుకు గాంధీ కుటుంబం అనుగ్రహం పొందాలన్న లక్ష్యంతో రేవంత్‌ రెడ్డి దిల్లీ ధర్నా పెట్టుకున్నారనేది స్పష్టంగా అర్థమవుతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. 31 నిమిషాల రేవంత్‌ రెడ్డి ప్రసంగంలో 50శాతానికంటే ఎక్కువ సమయం రాహుల్‌, సోనియా జపం చేయడానికే…

palle nidra: దూది వెంకటాపురంలో కలెక్టర్‌ పల్లె నిద్ర

– సమస్యలు విన్నవించుకున్న గ్రామస్తులు – పరిష్కారానికి హామీ ఇచ్చిన కలెక్టర్‌ హనుమంతరావు రాజాపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 6: యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట(Rajapeta) మండలంలోని దూది వెంకటాపురంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌(district collector) హనుమంతరావు బుధవారం రాత్రి పల్లె నిద్ర చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. రెవెన్యూ,…

Free Education: ఉచిత విద్య, వైద్యంతోనే అభివృద్ధి సాధ్యం

– డాక్టర్‌ జయశంకర్‌ స్మారకోపన్యాసంలో ప్రొఫెసర్‌ నరసింహారెడ్డి కాళోజి జంక్షన్‌/హనుమకొండ, ప్రజాతంత్ర, ఆగస్టు 6: తెలంగాణ(Telangana) సమాజం అభివృద్ధి కోసం ప్రజలకు ఉచిత విద్య, వైద్యాన్ని సంపూర్ణంగా అందించాలని సెంట్రల్‌ యూనివర్సిటీ (Central University) ప్రొఫెసర్‌ డి.నరసింహారెడ్డి అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం(Kakatiya university) సెనేట్‌ హాల్‌లో వైస్‌ చాన్సలర్‌ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన డాక్టర్‌ కె.జయశంకర్‌…

Athletics : అథ్లెటిక్స్‌లో గురుకుల విద్యార్థులకు స్వర్ణ పతకాలు

– బీసీ సంక్షేమ శాఖ మంత్రి, కార్యదర్శి, ఎంజేపీ కార్యదర్శి అభినంద‌న‌లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 6: హన్మకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో ఈనెల 3,4 తేదీల్లో జరిగిన క్రీడా పోటీల్లో బీసీ గురుకుల విద్యార్థులు రాష్ట్ర అథ్లెటిక్‌ అసోసియేషన్‌ నిర్వహించిన 11వ రాష్ట్రస్థాయి అథ్లెటిక్‌ పోటీల్లో మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యాసంస్థల్లోని ఇంటర్‌…

Industries : పరిశ్రమలకు పనికొచ్చే ఇంజినీర్లుగా ఎదగాలి

– క్రమశిక్షణపై విద్యార్థులు దృష్టి కేంద్రీకరించాలి – విద్యలో సామర్థ్యాలు, నైపుణాలే కీలకం – కిట్స్‌ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ అశోక్‌రెడ్డి వరంగల్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 6: పరిశ్రమలకు (Industries) పనికొచ్చే ఇంజనీర్‌గా, మంచి వ్యక్తిగా జీవితంలో మరింత క్రమశిక్షణను అలవరచుకోవడంపై విద్యార్థులు తమ దృష్టిని కేంద్రీకరించాలని కాకతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌, వరంగల్‌…

Reforms : సమన్వయంతో సంస్కరణల అమలు

– ఎఫ్‌టీపీ సంస్కరణలపై సీఎస్‌ అధ్యక్షతన సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 6: రాష్ట్రంలో సులభతర వాణిజ్య విధానాల (Facilitating trade procedures) అమలు తీరుపై సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(chief secretary) కె.రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్రంలో వ్యాపార సౌలభ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో వివిధ సంస్కరణల అమలు స్థితిని సమీక్షించారు. ఈ సంస్కరణలను…