Category తెలంగాణ

Discussions: చర్చలతోనే ఏ సమస్యకైనా పరిష్కారం

– మా ప్రభుత్వం కార్మికుల పక్షాన ఉంటుంది – హైదరాబాద్‌ను ఫిల్మ్‌ హబ్‌గా తీర్చిదిద్దబోతున్నాం – అందుకు అందరి సహకారం అవసరం – సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 11: సినిమా కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నామని, ఈ కమిటీ అన్ని పక్షాలతో చర్చలు జరిపి…

యాదగిరిగుట్ట ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఆగస్టు 11: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రతీ సంవత్సరం మాదిరి శ్రావణమాసాన్ని పురస్కరించుకొని శుక్రవారం(15వ తేదీన) సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు కొండ కింద గల శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించుకొనుటకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ…

government’s incompetence: ప్రభుత్వ అసమర్థత బయటప‌డింది

– కాగ్‌ నివేదికపై కేటీఆర్‌ స్పందన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 11: కాంగ్రెస్‌ ప్రభుత్వం(congress government)  ఏర్పడిన మూడు నెలల్లోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తలకిందులైందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR) ఒక ప్రకటనలో విమర్శించారు. కాగ్‌ (CAG)  నివేదికపై ఆయన స్పందిస్తూ రాష్ట్ర ఆదాయం పడిపోవటంతోపాటు అప్పులు భారీగా పెరిగాయన్నారు. ఆ…

_CM Revant_Mahesh: సీఎం రేవంత్‌తో పీసీసీ చీఫ్‌ బేటీ

– బీసీ రిజర్వేషన్లు, తాజా రాజకీయాలపై చర్చ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 11 : తాజా రాజకీయ పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ భేటీ అయ్యారు. బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలపై గంటన్నరకుపైగా సాగిన సమావేశంలో పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారని తెలుస్తోంది. అలాగే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్త్రృత్రంగా…

Medigadda: మేడిగడ్డ వంటి ఘటనలు పునరావృతం కానివ్వం

– కాళేశ్వరంపై ఎన్‌డీఎస్‌ఏ నివేదికే ముఖ్యం – స్పీకర్‌ పరిధిలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం – మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడి కరీంనగర్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 11: మేడిగడ్డ ప్రాజెక్ట్‌ వంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్‌ డ్యాం సేప్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) నివేదిక ఆధారంగా ముందుకెళ్తామన్నారు. మంత్రి శ్రీధర్‌…

Har Ghar Tiranga :14న హర్‌ ఘర్‌ తిరంగా, 15న తిరంగా యాత్ర

– స్వాతంత్య్ర దిన వేడుకల్లో భాగంగా బీజేపీ దేశభక్తి కార్యక్రమాలు – పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 11: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా హర్‌ ఘర్‌ తిరంగా, తిరంగా యాత్ర వంటి దేశభక్తి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు తెలిపారు. పార్టీ కార్యాలయంలో ఆయన…

opposition leaders rally : విపక్షాల ర్యాలీని అడ్డుకోవడం దుర్మార్గం

– సీఎం రేవంత్‌రెడ్డి ఖండన హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 11: బీహార్‌లో ఓట్ల చోరీని అడ్డుకోవాలని పోరాటం చేస్తున్న కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, విపక్ష ఎంపీలను దిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తీవ్రంగా ఖండిరచారు. ప్రజాస్వామ్యయుతంగా ఈసీ కార్యాలయానికి ర్యాలీ చేస్తున్న నేతలను అమానవీయంగా అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య…

#Hydra marshals: హైడ్రా మార్షల్స్‌ విధుల బహిష్కరణ

– ఎమర్జెన్సీ సేవలకు బ్రేక్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 11: హైడ్రా (HYDRA) మార్షల్స్‌ వేతనాల్లో ఊహించని తగ్గింపుతో వారు (మాజీ సైనికులు) సంచలన నిర్ణయం తీసుకున్నారు. విధులను బహిష్కరించడంతో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఎమర్జెన్సీ సేవలపై తీవ్ర ప్రభావం పడిరది. హైడ్రా మార్షల్స్‌(Marshals)లో చాలామంది మాజీ సైనికులున్నారు(ex-servicemen). వీరు నగరంలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ…

Society : సమాజానికి నిబద్ధతతో సేవ చేయాలి

– డిప్యూటీ సీఎం భట్టి, – మంత్రి కోమటిరెడ్డితో కలిసి ’సివిల్ప్‌ అభయ హస్తం’ చెక్కుల పంపిణీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 11: ప్రజాస్వామ్యాన్ని (democracy) నిలబెట్టడంలో బ్యూరోక్రసీ పాత్ర కీలకమని, ఐఏఎస్‌(IAS) అంటే ఉద్యోగం కాదని, సమాజం పట్ల బాధ్యత అని, ప్రజల జీవన స్థితిగతులు మార్చడానికి సివిల్‌ సర్వీసెస్‌ ద్వారా అవకాశముంటుందని ఉప…