Category తెలంగాణ

Medals: ప‌త‌కాల సాధ‌న‌పై దృష్టి పెట్టాలి

-ప్ర‌తిభ ఆధారంగా విద్యార్థుల ఎంపిక జ‌ర‌గాలి -స్కూళ్ల‌లో సీసీటీవీ కెమేరాలు ఏర్పాటు చేయాలి – మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 8:  తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలలు, అకాడమీలు  పతకాలు సాధించే కర్మగారాలుగా మారాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు.  శుక్ర‌వారం ఎల్బీ స్టేడియంలో చైర్మన్ శివసేనారెడ్డి…

Greetings: రాష్ట్ర ప్రజలకు మంత్రి సీతక్క శుభాకాంక్షలు

– రాఖీ పండుగను ఆనందంగా జరుపుకోవాలి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 8: రాఖీ పండగ సందర్భంగా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క రాష్ట్ర ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల ప్రేమకు, అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను ప్రతి కుటుంబం ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.…

Alibaba : అలీబాబా 40 దొంగలు

– కేసీఆర్‌ కుటుంబానికి ఇది సరిపోతుంది – అప్పులు చేసి దోచుకోవడంలో అందెవేసిన చేయి – కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ జగ్గారెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 8: తెలంగాణ (Telangana) రాష్టాన్న్రి కేసీఆర్‌ (KCR) అడ్డంగా దోచుకున్నారని కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి (Jaggareddy) మండిపడ్డారు. ఎంత దొరికితే అంత దోచుకున్నారని, అప్పులు తెచ్చి…

Kaleswaram : కాళేశ్వరం నివేదిక ఇవ్వండి

– సీఎస్‌ను కోరిన హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 8: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ సమర్పించిన పూర్తి నివేదికను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు కోరారు. సచివాలయానికి వెళ్లి సీఎస్‌ రామకృష్ణరావును ఆయన శుక్రవారం కలిశారు. జస్టిస్‌ ఘోష్‌ ఇచ్చిన…

Rakhi: కేటీఆర్‌కు రాఖీ కట్టిన లగచర్ల గిరిజన మహిళలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 8: భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు కొడంగల్‌ నుంచి వచ్చిన గిరిజన మహిళలు రాఖీ కట్టి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ప్రభుత్వం తమ జీవితాలను, జీవనాధారమైన వ్యవసాయ భూములను లాక్కున్నప్పుడు తమకు ఒక అన్నలా అండగా నిలిచిన కేటీఆర్‌కు రాఖీ కట్టామని వారు తెలిపారు. కొడంగల్‌ మండలం లగచర్ల…

train coach : ఆగి ఉన్న బోగీలో మంటలు

–  రైలు నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్న నలుగురు సిబ్బంది కేసముద్రం, ప్రజాతంత్ర, ఆగస్టు 8: మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న బోగీలో గురువారం అర్ధరాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో బోగీ పూర్తిగా దగ్ధమైంది. అందులో నిద్రిస్తున్న రైల్వే ట్రాక్‌ మిషన్‌ కార్మికులు ఒక్కసారిగా ఉలిక్కిపడి ప్రాణాలు అరచేతిలో…

Rakhi gift: రాఖీ కానుకగా డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు

– ఇండ్ల పేరిట పేదలను దోచుకున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం – పట్టణ పేదలకు దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లు – కేసీఆర్‌ కుటుంబం కాసుల కక్కుర్తి వల్లే కాళేశ్వరం కూలింది – రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి వరంగల్‌/హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 8: ఆరేళ్లకుపైగా డబుల్‌ బెడ్‌ ఇండ్ల (double bed room)…

బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాల్సిందే

– ముస్లింల విషయంపై దాటవేత తగదు – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు జనగామ, ప్రజాతంత్ర, ఆగస్టు 7: కాంగ్రెస్‌ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఒక్క శాతం కూడా తగ్గించకుండా అమలు చేస్తుందా లేదా స్పష్టత ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు డిమాండ్‌ చేశారు. అది చెప్పకుండా గుజరాత్‌, యూపీలో ముస్లింలకు…

వికలాంగుల పెన్షన్‌ పెంచాలి

– కేంద్ర మంత్రికి అడ్లూరి వినతి న్యూదిల్లీ, ఆగస్టు 7: వికలాంగులకు పెన్షన్‌ రూ.300 నుంచి రూ.3వేలకు పెంచాలని, పెన్షన్‌ అర్హతను 80 శాతం నుండి 40శాతానికి తగ్గించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల, వయో వృద్ధుల, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ దిల్లీలో కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ…