Category తెలంగాణ

హైదరాబాద్-జకార్తా మధ్య టెక్నాలజీ స్కిల్ కారిడార్

– ఇండోనేషియా డిజిటల్ ప్రతిపాదనకు తెలంగాణ సానుకూలత – ‘నేషనల్ డిజిటల్ రోడ్ మ్యాప’కు సాంకేతిక సహకార – మంత్రి శ్రీధర్‌బాబుతో ఇండోనేషియా అత్యున్నతస్థాయి బృందం భేటీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19: హైదరాబాద్ – జకార్తా నగరాల మధ్య సాంకేతిక నైపుణ్యాల మార్పిడి కోసం ప్రత్యేక కారిడార్‌ను ఏర్పాటు చేసేందుకు తమ ప్రభుత్వం సుముఖంగా…

గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ కమిటీలో మార్పు

– స్పెషల్ అవార్డ్స్ విభాగం జ్యూరీ చైర్మన్ గా తమ్మారెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19: రాష్ట్ర ప్రభుత్వం సినిమా రంగానికి ఇచ్చే అత్యున్నత పురస్కారాలైన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ పక్రియను వేగవంతం చేసింది. ఈ క్రమంలో జ్యూరీ కమిటీలో కీలకమైన మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ లో భాగంగా…

హైకోర్టులో సీఎం రేవంతుకు ఊరట

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19 : హైకోర్టులో ముఖ్యమంత్రి దేవంత్ రెడ్డికి స్వల్ప ఊరట లభించింది. 2023లో భూపాలపల్లి పర్యటన సందర్భంగా సీఎం దేవంత్ రెడ్డి పలు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక బీఆర్ఎస్ నేత గండ్ర వెంకటరమణా రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో తనపై రేవంత్ రెడ్డి ఆధారాలు లేని…

మంత్రుల, ఐఏఎస్ ల బండారం బయటపెడతా

– కేంద్ర మంత్రి బండి సంజయ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19 :మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పనిచేశాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసిన కిరీంనగర్ ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్ చెంప చెళ్లుమనిపించారన్నారు. సీఎం స్థాయి వ్యక్తులు కరీంనగర్ కార్పొరేషన్ లో కుట్రలు చేశారని, సభ్యులకు…

‌ప్రజా తీర్పును కాలరాస్తున్న కాంగ్రెస్‌

‌- పోస్టింగ్‌ల కోసం తొత్తుల్లా వ్య‌వ‌హ‌రిస్తున్న పోలీసులు – క్యాతన్‌పల్లిలో బలమున్నా మంత్రి వివేక్‌ ‌దుర్మార్గం – వచ్చేది బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వమే..అప్పుడు చూపిస్తాం – మీడియాతో ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు – జైలులో బాల్క సుమన్‌కు పరామర్శ ఆదిలాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 19: ప్రజలిచ్చిన తీర్పును గౌరవించకుండా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతున్న‌దని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే,…

పంజాగుట్ట చట్నీస్‌ ‌మెట్ల వ్యవహారం

-హైడ్రా జోక్యంతో పరిష్కారం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 19: హైదరాబాద్‌లోని చట్నీస్‌ ‌పంజాగుట్ట బ్రాంచ్‌లో దశాబ్ద కాలంగా నెలకొన్న వివాదానికి హైడ్రా అధికారులు తెరదించారు. చట్నీస్‌ ‌హోటల్‌ ‌నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా మూసివేసిన మెట్ల మార్గాన్ని హైడ్రా అధికారులు గురువారం తెరిపించారు. పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యపై హైడ్రా తీసుకున్న నిర్ణయం స్థానికంగా పెద్ద…

అమెరికా పెట్టుబడిదారులకు అవకాశాలు

– ఏఐ నూతన ఆవిష్కరణల వేదికగా తెలంగాణ – రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19: కృత్రిమ మేధకు సంబంధించిన నూతన ఆవిష్కరణల వేదికగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రం అమెరికా పెట్టుబడిదారులకు అనేక అవకాశాలను కల్పిస్తోందని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక ఇండియా ఏఐ…

జాతిపిత గాంధీతో కేసీఆర్‌కు పోలికా

– ప్రజల సమస్యలపై ఎందుకు మాట్లాడరు – అసెంబ్లీకి రాకుండా ఎందుకు ముఖం చాటేస్తారు – ఎమ్మెల్యే కడియం శ్రీహరి జనగామ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను ఆయన పార్టీ నేతలు ‘తెలంగాణ జాతిపిత’గా అభివర్ణించడాన్ని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రంగా తప్పుబట్టారు. దేశానికి జాతిపిత ఒక్కరేనని, ఆయన మహాత్మా గాంధీ…

ఖ‌మ్మం కార్పొరేష‌న్‌ లో రాజ‌కీయ వేడి

– నాలుగేళ్ల‌లో రెట్టింపై 4ల‌క్ష‌ల‌కు చేరిన‌ జ‌నాభా – ప‌దిలోపు డివిజ‌న్లు పెరిగే అవ‌కాశం – మ‌రో రెండు నెల‌ల్లో ముగియ‌నున్న పాల‌క‌వ‌ర్గ గ‌డువు – మంత్రి తుమ్మ‌ల‌కు ప్ర‌తిష్టాత్మ‌కం – వివిధ పార్టీలు అప్ర‌మత్తం ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19 : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పై రాజకీయ చర్చ నడుస్తోంది. ఉమ్మడి ఖమ్మం…