Category తెలంగాణ

కర్రెగుట్టల్లో పేలిన ఐఈడీ బాంబు.. జవానుకు గాయాలు

ములుగు, ఫిబ్రవరి 20: తెలంగాణ, చత్తీస్ ఘడ్ సరిహద్దులోని ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం పామునూరు సమీపంలోని కర్రెగుట్టలో జవానులు సెర్చ్ ఆపరేషన్ చేస్తుండగా ఐఈడీ బాంబు పేలి జవానుకు గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్రెగుట్టల్లోని పామునూరు, జెల్లా గ్రామాల సమీపంలో 39 బెటాలియన్ సీఆర్పీఎఫ్ బృందాలు శుక్రవారం సెర్చ్…

ఆయిల్ పామ్ సాగుతో రైతుల‌కు మహర్దశ

– ఈ ఏడాది 1.25 లక్షల ఎకరాల్లో సాగు – రూ.456 కోట్లు కేటాయింపు – స్వ‌యంస‌మృద్ధికి  70 లక్షల ఎకరాల్లో సాగు చేయాలి –  మంత్రి తుమ్మల కామారెడ్డి, ప్ర‌జాతంత్ర‌,ఫిబ్ర‌వ‌రి 20: రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుతో రైతాంగానికి మహర్దశ పట్టనుందని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత & జౌళి శాఖల మంత్రి శ్రీ…

డిజిటల్ గవర్నెన్స్ లో రోల్ మోడల్ గా తెలంగాణ

– ట్రాన్స్ ఫార్మేషన్ టూల్ గా టెక్నాలజీ – సామాన్యుల‌కు చేరువ‌గా ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం – మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు – ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ చర్చా కార్యక్రమం న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, పిబ్ర‌వ‌రి 20:  ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, బ్లాక్ చెయిన్ లాంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ను సామాన్యుడికి చేరువ…

మాతృభాషను పరిరక్షించుకునే బాధ్యత ప్రజలదే

– డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: మాతృభాషను పరిరక్షించడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత. భాష జీవిస్తే సంస్కృతి నిలుస్తుంది, సంస్కృతి నిలిస్తే సమాజ ఐక్యత బలపడుతుంది అని బీసీ కమిషన్ మాజీ చైౖర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు పేర్కొన్నారు. రవీంద్రభారతి మినీ హాల్‌లో భాషా సాంస్కృతిక…

ఫుడ్‌ ‌పాయిజనింగ్‌తో విద్యార్థులు హాస్పిటల్‌పాలు

మెదక్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: జిల్లాలోని రేగోడ్‌ ‌మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఫుడ్‌ ‌పాయిజన్‌ ‌జరిగింది. దాంతో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడంతో ప్రభుత్వం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం గుడ్డు కూర తిన్నారు.  అయితే అదే గుడ్డు కూరను రాత్రికి పులుసుగా తయారుచేసి విద్యార్థులకు వడ్డించినట్లు…

రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన రోజు

– ఎక్స్ ‌వేదికగా హరీష్‌ ‌రావు పోస్ట్ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 20: రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొంది నేటికి 12 ఏళ్ల అవుతోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్‌ ‌రావు ఎక్స్ అకౌంట్‌లో ఓ ట్వీట్‌ ‌చేశారు. బిల్‌ ఈజ్‌ ‌పాస్డ్ అన్న టైటిల్‌తో ఓ ట్వీట్‌ ‌చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని…

మేడారం జాతరపై కాఫీ టేబుల్ బుక్

– ఆవిష్కరించిన మంత్రి సీతక్క – మేడారం జాతరకు అంతర్జాతీయ వారసత్వ గుర్తింపునకు యత్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: సమ్మక్క సారలమ్మ జాతర ఆదివాసుల ఆత్మగౌరవానికి, తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. గాడెస్ ఆఫ్ ఫోక్- సమ్మక్క సారలమ్మ…

ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలు, ప్రత్యేక శిక్షణ

– డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం – కానిస్టేబుల్ సౌమ్య బలిదానం వృథా పోనివ్వం – ఎక్సైజ్ అధికారుల డైరీ ఆవిష్కరణలో మంత్రి జూపల్లి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ప్రొహిబిషన్ అండ్…

పంచాయతీలకు మూడో విడత కేంద్ర నిధుల విడుదల

– తెలంగాణకు రూ.387.53 కోట్లు – ఇంకా కేంద్రం వద్ద పెండింగ్‌లో రూ.2000 కోట్లు – మిగతావి త్వరగా విడుదల చేయాలి: మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: గ్రామ పంచాయతీల ఎన్నికలు పూర్తవడంతో 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన పెండింగ్ నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నది. ఈ క్రమంలో మూడో విడతగా…