Category తెలంగాణ

ఘన-తెలంగాణ మధ్య సంబంధాలు కొనసాగాలి

– సీఎంను క‌లిసిన రిప‌బ్లిక్ ఆఫ్ ఘ‌న హైక‌మిష‌న‌ర్‌ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని రిపబ్లిక్ ఆఫ్ ఘన హైకమిషనర్ క్వాసి ఒబిరి-డాన్సో బుధవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. హైకమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చిన ఆయన ఘన- తెలంగాణ మధ్య సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. విద్య,…

సీఎంను కలిసిన ‘టాటా లాక్‌హీడ్’ ఎండీ టిమ్

–  తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్ లిమిటెడ్(టీఎల్‌ఎంఏఎల్) ఎండీ టిమ్ రైఫిల్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. భారత దేశంలో సీ-130 జే సూపర్ హెర్క్యులస్ ఫైనల్ అసెంబ్లీ లైన్‌ను లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ ఏర్పాటు చేయనున్నది.…

‘నారీశక్తి వందన్’ చరిత్రాత్మక నిర్ణయం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు – శిల్పా పార్క్ అపార్టుమెంట్స్ వాసులతో ఆత్మీయ సమ్మేళనం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: మహిళా సాధికారత కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకొచ్చిన నారీశక్తి వందన్ అధినియం ఒక చరిత్రాత్మక నిర్ణయమని, దీని ద్వారా చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు లభిస్తాయని బీజేపీ…

అంబేద్కర్ వర్సిటీలో ఉద్యోగులకు క్రీడా పోటీలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 7: డా. బి. ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో జరుగుతున్న మహనీయుల జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న “సామాజిక సాధికారత వారోత్సవాల” లో భాగంగా డా.బి. ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకల సందర్భంగా “సాంస్కృతిక, క్రీడా సమ్మేళనాన్ని” విశ్వవిద్యాలయ అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్ప చక్రపాణి ప్రారంభించారు. అనంతరం ఆమె…

మీడియా సంస్థలపై దాడులు సరికాదు

– బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌ ‌రావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 7: ఏబీఎన్‌ ఆం‌ధ్రజ్యోతి సంస్థల ద వైసీపీ నేతలు చేసిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌ ‌రావు పేర్కొన్నారు. ప్రజస్వామ్యంలో మీడియాపై దాడులు చేయడం సరైన పద్ధతికాదన్నారు. మంగళవారం ఆయన మీడియాతో  మాట్లాడారు. గతంలో కేసీఆర్‌ ‌హయాంలో ఉన్నప్పుడు…

కాంగ్రెస్‌ ‌కోసం సైనికుల్లా పనిచేయాలి

– బీఆర్‌ఎస్‌, ‌బీజేపీలకు అధికారం కల్ల – నాగర్‌ ‌కర్నూలు కార్యక్రమంలో పీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌ ‌నాగర్‌ ‌కర్నూల్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 7: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌మళ్లీ అధికారంలోకి రావాలంటే సైనికుల్లా పని చేయాలని పార్టీ కార్యకర్తలకు పీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌, ‌బీజేపీలు అధికారంలోకి రావని జోస్యం చెప్పారు.…

అంతర్జాతీయ హ్యాకథాన్‌లో కిట్స్ విద్యార్థి  ప్ర‌తిభ‌

– ‘టేస్ట్ స్ప్రైట్’ గ్రాండ్ ప్రైజ్ విజేతగా యశ్వంత్ కృష్ణ – విద్యార్థిని అభినందించిన కెప్టెన్ లక్ష్మీకాంతరావు హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 7 : ‘టేస్ట్ స్ప్రైట్’ హ్యాకథాన్ కాంపిటీషన్‌లో ఇండియా నుంచి యశ్వంత్ కృష్ణ విజేత‌గా నిలిచాడు. కిట్స్ వరంగల్‌కు చెందిన పావుశెట్టి యశ్వంత్ కృష్ణ ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ ‘టేస్ట్ స్ప్రైట్ఇం’ టర్నేషనల్ హ్యాకథాన్‌లో…

రైల్వే అంశాలను త్వరగా పరిష్కరించాలి

– సి.ఎస్ రామకృష్ణా రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 7 : రాష్ట్రంలో పురోగతిలో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ అంశాలను పరిష్కరించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు అన్నారు. రాష్ట్రంలో పలు రైల్వే ప్రాజెక్టులకు సంబందించిన అపరిష్కృత అంశాలపై ఆయన మంగళవారం సంబంధిత ఉన్నతాధికారులతో…

యూరియాను శాస్త్రీయంగా వాడాలి

‘రైతు నేస్తం’లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 7: దేశంలో అధికంగా యూరియా వాడుతున్న రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఉందని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రతి మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఆయన సచివాలయం నుండి…