Category తెలంగాణ

ఇంద్రసేనారెడ్డికి జాతీయ ఉత్తమ గ్రంథాలయాధికారి అవార్డు

– అభినందనలు తెలిపిన కిట్స్‌ వరంగల్‌ యాజమాన్యం వరంగల్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 25 : కాకతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (కిట్స్‌) వరంగల్‌లో గ్రంథాలయ అధికారిగా సేవలందిస్తున్న డాక్టర్‌ కోమల్ల ఇంద్రసేనారెడ్డి జాతీయ ఉత్తమ గ్రంథాలయాధికారి అవార్డును అందుకున్నారు. మద్రాస్‌ లైబ్రరీ అసోసియేషన్‌ చెన్నై అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కె.నిత్యానందం చేతుల మీదుగా చెన్నై…

రూ.100 కోట్ల విలువైన భూమికి విముక్తి

Fatima College controversy, discrimination in education, women’s college issues India, college neglect cases, higher education inequality, Fatima College news, college administration problems, education justice movement

– రెండు వేల గజాల స్థలాన్ని కాపాడిన ’హైడ్రా‘ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 25: జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టుకు చేరువలో ప్రధాన రహదారికి ఆనుకుని ఆక్రమణకు గురైన భూమిని హైడ్రా కాపాడిరది. రెండు వేల చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూమి విలువ దాదాపు రూ.100 కోట్లు ఉంటుంది. రెండు దశాబ్దాలుగా కబ్జాకు గురైన భూమికి…

క్రీడలతోనే ఆరోగ్యవంతమైన సమాజం

– ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 25: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియం టెన్నిస్‌ కాంప్లెక్స్‌లో సోమవారం మెగా హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజం…

బీసీ ఉద్యోగుల సమాచారాన్ని 15లోగా అందించాలి

– వివిధ శాఖల కార్యదర్శులకు బీసీ కమిషన్‌ ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 25: తమ కమిషన్‌కు అప్పగించిన బాధ్యతలను పరిపూర్ణం చేయడానికి, సమర్థవంతంగా నిర్వర్తించడానికి వివిధ శాఖలలో బీసీ కులాల వారు ఎంతమంది ఉన్నారో సమాచారం తెలపాలన్న తమ లేఖపై తగిన సమాచారం రాలేదని బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.…

పర్యావరణ హితంగా గణేష్‌ను పూజిద్దాం

– సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్‌ కమిషనర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 25: పర్యావరణానికి హాని చేయని సహజంగా లభించే మట్టి విగ్రహాల వినాయకుడిని పూజించి పర్యావరణ పరిరక్షణలో అందరూ బాగస్వాములు కావాలని సమాచార పౌర సంభందాల శాఖ స్పెషల్‌ కమిుషనర్‌ సిహెచ్‌.ప్రియాంక కోరారు. సమాచార శాఖ కార్యాలయంలో ఉద్యోగులకు మట్టి గణపతి విగ్రహాలను…

పోలింగ్‌ స్టేషన్లపై 26లోగా అభ్యంతరాలు తెలపాలి

– పార్టీలు వెంటనే బూత్‌ ఏజెంట్ల జాబితా అందజేయాలి – జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌.వి.కర్ణన్‌ – జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో 79 కొత్త పోలింగ్‌ స్టేషన్ల ప్రతిపాదన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 25: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కమిషన్‌ సూచన మేరకు పోలింగ్‌ స్టేషన్ల రేషనలైజేషన్‌పై ఈనెల 26లోగా అభ్యంతరాలు సమర్పించాలని హైదరాబాద్‌…

దర్యాప్తునకు సహకరించండి

– ప్రభాకర్‌ ‌రావుకు సుప్రీం కోర్టు ఆదేశం న్యూదిల్లీ, ఆగస్ట్ 25: ‌ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో మాజీ ఐపీఎస్‌ అధికారి ప్రభాకర్‌ ‌రావు బెయిల్‌ ‌పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. దర్యాప్తునకు సహకరించాలని ప్రభాకర్‌రావును ఆదేశించింది. ప్రభాకర్‌ ‌రావు దర్యాప్తునకు ఏమాత్రం…

Education: విద్య ద్వారానే ప్రపంచంతో పోటీపడగలం

– విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తున్నాం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 25: విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రాలు దాటి ప్రపంచంతో పోటీ పడాలంటే విద్య ద్వారానే సాధ్యమవుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. జూబ్లీహిల్స్‌లో ఓ ప్రైవేట్‌ సంస్థ విద్యారంగంపై రూపొందించిన కాఫీ టేబుల్‌ను…

Urea : రాష్ట్రం ఒత్తిడితో యూరియా మంజూరు

– డిమాండ్‌కనుగుణంగా జిల్లాలకు పంపిణీ – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 25 : కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో ఈ వారం రోజులలో రాష్ట్రానికి 35 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా విడుదలైందని వ్యవసాయ, జౌళి, చేనేతల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రానికి వచ్చిన యూరియాను తక్షణమే డిమాండుకనుగుణంగా…