Category తెలంగాణ

Andole | సింగూరును టూరిస్ట్ హ‌బ్‌గా మారుస్తాం

Andole

బుదేరా క‌ళాశాల‌ను రోల్‌మోడ‌ల్‌గా తీర్చిదిద్దుతాం  మంత్రి దామోద‌ర్ రాజ‌న‌ర్సింహ‌ అందోల్‌, ప్ర‌జాతంత్ర‌ : అందోల్ (Andole)నియోజకవర్గం లోని మునిపల్లి మండలం బుదేరా లోని సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలను తెలంగాణ రాష్ట్రంలో రోల్ మోడల్ గా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్ల‌డించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్  పి.…

కెసిఆర్‌ ‌పాలనలో యూరియా కొరత లేదు

KTR

ముందస్తు ప్రణాళికతో గ్రామాల్లోకి సరఫరా అసమర్థ పాలనతో ఇప్పుడు అనేక సమస్యలు ప్రజలకు కూడా కెసిఆర్‌ ‌పాలనంటే తెలిసింది బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌మాజీ సీఎం కేసీఆర్‌ ‌పాలనలో తెలంగాణలో యూరియా కొరత ఎప్పుడూ రాలేదని, ఇప్పుడు పరిపాలన చేతకాని వారి వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిండెంట్‌, ‌సిరిసిల్ల ఎమ్మెల్యే…

శాంతియుత నిర‌స‌న‌ను అడ్డుకోవ‌డం అన్యాయం

– అరెస్టుల పేరుతో నిరంకుశ విధానాలు త‌గ‌దు – స‌మ‌స్య‌ల వ‌ల‌యంలో హైద‌రాబాద్‌ – ప‌ట్టించుకోని ప్ర‌భుత్వం – కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి please subscribe our channel youtube.com/@prajatantra-news గ్రేటర్ హైదరాబాద్ ప్రజా సమస్యలు, నగర అభివృద్ధి అంశాలపై సచివాలయం ఎదుట బీజేపీ చేపట్టిన శాంతియుత నిరసన కార్యక్రమాన్ని కాంగ్రెస్ సర్కారు పోలీసులతో అడ్డుకున్నదని…

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ చిల్లర అయ్యిందా?

Jagga reddy

కేటీఆర్​కు త్యాగాల విలువ తెలియదు.. యూరియా సరఫరా చేయాల్సింది కేంద్రమే  కాంగ్రెస్ కు విమర్శించడం అవగాహన రాహిత్యామే..  పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి  హైదరాబాద్, ఆగస్ట్ 22: తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ చిల్లర అయ్యిందా.. అని బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వ కుం ట్ల తారక రామారావు పై…

ప‌ల్లెల్లో ప్రారంభ‌మైన ప‌నుల జాత‌ర‌

 పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ఆద్వ‌ర్యంలో ప‌నుల జాత‌ర‌తో ప‌ల్లెల్లో సంద‌డి వాత‌వ‌ర‌ణం నెలకొంది.  మంత్రులు, ఎమ్మెల్యేలు, క‌లెక్ట‌ర్లు, అధికారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. గ‌త ఏడాది ప‌నుల జాత‌ర‌లో చేప‌ట్టి పూర్తి చేసిన ప‌నుల‌కు ప్రారంభోత్స‌వాలు, నూత‌న ప‌నుల‌కు శంకుస్థాప‌నలు చేసారు. మ‌హ‌బూబాబాద్ జిల్లా లో  ప‌నుల జాత‌ర‌ను మంత్రి సీత‌క్క‌ లాంఛ‌నంగా ప్రారంభించారు.   ప్ర‌జ‌ల‌కు ఉపాధి,…

పోడు  భూముల విషయంలో కొనసాగుతున్న నిర్బంధకాండ 

కెసిఆర్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి  ఫాలో : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు  కెసిఆర్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి నేతృత్వం లో కాంగ్రెస్ పార్టీ  అనుసరిస్తుంది అని పేర్కొంటూ  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో గత ఐదు…

త్వరలో సిద్దిపేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం

Oil palm factory

ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సమీక్షించిన ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : నంగనూరు మండలం నర్మెట్ట గ్రామంలో రూ. 300 కోట్లతో నిర్మితమవుతున్న ఆయిల్ పామ్ పరిశ్రమ (Oil palm factory )  ప్రారంభోత్సవానికి సిద్దమైంది. గురువారం జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ హైమావతి ఆధ్వర్యంలో తెలంగాణ ఆయిల్…

కేయూలో విజ్ఞానం పంచిన సైన్స్ సదస్సు

Telangana Science Congress 2025

కాళోజి జంక్షన్/ హన్మకొండ ప్రజాతంత్ర ఆగస్టు 21 : కాకతీయ విశ్వవిద్యాలయంలో మూడో రోజు వివిధ విభాగాలలో సెమినార్లు (Telangana Science Congress 2025) ఆద్యంతం ఉత్సాహంగా, ఆసక్తికరంగా కొనసాగాయి. శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఇందులో పాల్గ‌ని విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. ప్రధానంగా అణు విద్యుత్ పర్యావరణం, వ్యవసాయ రంగం,ఆరోగ్య అంశాలపై పరిశోధన పత్రాలు శాస్త్రవేత్తలు…

ప్రాచీన భారతీయ విజ్ఞానం ఎంతో విలువైనది

KU

కాళోజి జంక్షన్ /హనుమకొండ ప్రజాతంత్ర, ఆగస్టు 21 : ప్రాచీన భారతీయ సమాజంలోని జ్ఞానం విలువైన‌ద‌ని తిరువనంతపురం ఎస్సొ – ఎన్సెస్ ఆచార్యులు ఎన్.వి. చలపతి అన్నారు. గురువారం కాకతీయ యూనివర్సిటీ (KU) ఆడిటోరియంలో “డైమండ్స్ ఫ్రం ధైర్ బర్త్ టూ ఎటర్నిటి” అంశంపై చలపతి ప్రసంగించారు. భూగోళ శాస్త్రం గొప్పదన్నారు. కృత్రిమ డైమండ్లపై మోజు…