Category తెలంగాణ

‘స్థానిక’ ఎన్నికలపై కసరత్తు

– వోటర్ల జాబితా విడుదలకు ఈసీ నోటిఫికేషన్‌ – 28‌లోపు ముసాయిదా జాబితా ప్రకటన హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్26: ‌తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం  కసరత్తును ముమ్మరం చేసింది. అందులో భాగంగా మంగళవారం గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్‌ ‌కేంద్రాలు, తుది వోటర్ల జాబితా విడుదలకు నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది.…

ప్రజలకు సీఎం, డిప్యూటీ సీఎంల వినాయక చవితి శుభాకాంక్షలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 26: వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలోని విఘ్నాలను తొలగించి అందరికీ ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం ప్రసాదించాలని ముఖ్యమంత్రి విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు. వాడవాడలా వెలిసే గణేష్‌ మండపాలలో భక్తిశ్రద్దలతో పూజలు నిర్వహించుకోవాలని కోరారు. గణపతి…

వికలాంగుల వృత్తి శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన చైల్డ్‌ రైట్స్‌ కమిషన్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 26: ఆంధ్ర మహిళా సభ దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ వికలాంగుల వృత్తి శిక్షణ, పునరావాస కేంద్రాన్ని చైల్డ్‌ రైట్స్‌ కమిషన్‌ మంగళవారం సందర్శించింది. వికలాంగులకు జీవనోపాధి కోసం నైపుణ్యాలను అందించే లక్ష్యంతో ఈ కేంద్రం వృత్తి శిక్షణను, విద్యావేత్తలకు ప్రత్యేక ఉపాధ్యాయ శిక్షణా కోర్సులను కూడా అందిస్తున్నది. పాఠశాల నిర్వహిస్తున్న తీరును, విద్యాబోధన…

మైనర్‌పై అత్యాచారం కేసులో 51 ఏళ్ల జైలు

– నల్గొండ జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పు నల్లగొండ, ప్ర‌జాతంత్ర‌, ఆగస్టు 26: దళిత మైనర్‌ బాలికపై అత్యాచారం కేసులో నల్గొండ జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. తిప్పర్తికి చెందిన నిందుడు మహమ్మద్‌ ఖయ్యూంకు 51 ఏళ్ల శిక్ష విధిస్తూ న్యాయమూర్తి రోజారమణి తీర్పు వెల్లడిరచారు. ఖయ్యూం 2021లో తిప్పర్తి పోలీస్‌ స్టేషన్‌…

మట్టి గణపతి విగ్రహాలనే పూజించాలి

– సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్‌ ప్రియాంక హైదరాబాద్‌, ఆగస్టు 26 : పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని సమాచార పౌరసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్‌ సిహెచ్‌.ప్రియాంక సూచించారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ సచివాలయం ప్రాంగణంలోని మీడియా సెంటర్‌లో సుమారు 150 మట్టి వినాయక విహ్రాలను జర్నలిస్టు సోదరులకు మంగళవారం పంపిణీ చేశారు. ఈ…

ఎయిర్‌పోర్టు నుంచి శ్రీశైలానికి ఆర్టీసీ సర్వీస్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 26: శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లేందుకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటోంది. దూరప్రాంతాల ప్రయాణికులు విమానం దిగిన వెంటనే పుష్పక్‌ బస్సులో సమీపంలోని ఆర్‌జీఐఏ బోర్డింగ్‌ పాయింట్‌కు వెళ్లి అక్కడి నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో శ్రీశైలం వెళ్లొచ్చని అధికారులు ఒక ప్రకటనలో…

చైన్‌ స్నాచర్‌ ఆటకట్టు

– సాంకేతికతతో పట్టుకున్న వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులు – నిందితుడి నుంచి రూ.23.50 లక్షల సొత్తు స్వాధీనం వరంగల్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 26: చైన్‌ స్నాచింగ్‌లతోపాటు ద్విచక్రవాహన చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని కెేయూసీ, సీసీఎస్‌ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. అతడినుండి రూ.23.50 లక్షల విలువ గల 237 గ్రాముల బంగారు పుస్తెలు, గొలుసులు, మూడు…

30 నుంచి అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 26: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అంతకుముందు రోజు అంటే 29వ తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ కేబినెట్‌ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై చర్చించాలని ప్రభుత్వం…

చికిత సంకల్పం యువతకు స్ఫూర్తిదాయకం

– ఆర్చరీ వరల్డ్‌ చాంపియన్‌ సాధించడంపై సీఎం అభినందనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 26: ప్రపంచ యూత్‌ ఆర్చరీలో స్వర్ణ పతకం సాధించి వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచిన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్‌ గ్రామానికి చెందిన చికిత తానిపర్తికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ‘ఎక్స్‌’ వేదికగా అభినందనలు తెలిపారు. ఆర్చరీ అండర్‌ 21 కేటగిరీలో కెనడాలో…