Category తెలంగాణ

వినాయకుడి ఆశీస్సులు ఉండాలి

Ramachandra Rao BJP Telangana, Telangana BJP chief nomination, BJP Telangana leadership change, Ramachandra Rao MLC news, Telangana BJP president election, BJP chief post Telangana 2025, BJP leadership updates Telangana, Ramachandra Rao nomination news, Telangana political news BJP, BJP internal elections Telangana

– బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు వినాయక చవితి శుభాకాంక్షలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 26: విఘ్నాలను తొలగించే వినాయకుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజల జీవనంలో ఆనందం, ఐశ్వర్యం, సుభిక్షం నిండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు తెలిపారు. ప్రజలే మన బలం, కార్యకర్తల ఐక్యతే మన విజయానికి పునాది అని, వినాయక చవితి…

నేడు ఖైరతాబాద్‌ ‌వినాయకుడికి ప్రాణ ప్ర‌తిష్ఠ‌

– ప్రత్యేక ఏర్పాట్లతో పాటు బందోబస్తు – ట్రాఫిక్‌ ‌మళ్లింపు ప్రకటించిన పోలీసులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్26: ‌గణేశ్‌ ఉత్సవాల్లో ఖైరతాబాద్‌ ‌గణేశుడికి ఏటా ఆదరణ‌ పెరుగుతోంది.ప్రతిరోజూ లక్ష నుంచి రెండు లక్షల మంది భక్తులు ఖైరతాబాద్‌ ‌గణపతి వద్దకు వస్తుంటారు. ఇక వారాంతపు రోజులైన శని, ఆదివారాల్లో ఈ సంఖ్య 3 నుంచి 5 లక్షల వరకు…

మ‌ళ్లీ భారీ వ‌ర్షాలు

– మరో నాలుగు రోజులు వానలు కురిసే అవకాశం – పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26 : రాష్ట్రంలో రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల్లో వాతావరణం మళ్లీ మార్పుల‌కు లోను కానుంది. మ్యాప్‌లో తక్కువ పీడన ప్రభావంతో ఎరుపు రంగులో గుర్తించిన జిల్లాల్లో భారీ వర్షాలు, అలాగే…

ప్రజలకు కేసీఆర్‌ వినాయక చవితి శుభాకాంక్షలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 26: వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వ్యవసాయం కలిసి వచ్చి రైతన్నల కుటుంబాల్లో సుఖశాంతులు వెల్లి విరిసేలా దీవించాలని గణనాథుని కేసీఆర్‌ ప్రార్థించారు. అన్ని విఘ్నాలను తొలగించి ప్రజలకు శుభాలను చేకూర్చే ఆదిదేవునిగా విఘ్నేశ్వరుడు హిందూ మత సంప్రదాయంలో…

ప్రజలకు కిషన్‌రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 26: కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలకు వినాయకచవితి పండగ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ వినాయక చవితి పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు.. అన్ని రకాల విఘ్నాలను తొలగించి సరైన మార్గంలో మనల్ని నడిపించే విఘ్నేశ్వరుడు ఓర్పునకు, విద్యకు, శ్రద్ధాసక్తులకు, ప్రకృతికి, పర్యావరణ పరిరక్షణకు, విజయానికి…

జాతీయ క్రీడా దినోత్సవం సైకిల్‌ ర్యాలీకి గవర్నర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 26: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈనెల 31న నిర్వహించనున్న సైకిల్‌ ర్యాలీ కార్యక్రమానికి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈమేరకు తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శివసేనారెడ్డి, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సోనీ బాలాదేవిలు రాజ్‌ భవన్‌లో గవర్నర్‌ను మంగళవారం కలిసి ఆహ్వానించారు. ఫిట్‌ ఇండియా సండేస్‌…

సాదాబైనామాల పరిష్కారానికి దారి చూపిన ‘భూభారతి’

– తొలగిన కోర్టు స్టే.. దరఖాస్తులకు త్వరలో మోక్షం – రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 26: భూభారతి చట్టం ద్వారా సాదా బైనామాల దరఖాస్తులకు పరిష్కారం చూపిస్తామని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. సాదాబైనామాలపై ఉన్న స్టేను హైకోర్టు…

యూరియా స‌ర‌ఫ‌రాపై ప్ర‌త్యేక దృష్టి పెట్టాలి

– క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించిన మంత్రి జూప‌ల్లి  మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 26: వ్యవసాయ సీజన్ పూర్తి అయ్యే వరకు యూరియా సరఫరాపై జిల్లా కలెక్టర్ లు, ఎస్.పి .లు ప్రత్యేక దృష్టి సారించి నిశితంగా  పర్యవేక్షించాల‌ని రాష్ట్ర.  ఎక్సైజ్,పర్యాటక,సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రావు అన్నారు. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా కలెక్టర్ కార్యాలయం…

బ‌హ్రైన్ లో శిక్ష ప‌డిన ఐదుగురిని విడిపించాలి

– ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ని ఆశ్ర‌యించిన బాధితులు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 26: బ‌హ్రైన్ లో రెండేళ్ళ జైలుశిక్షకు గురైన‌ ఐదుగురు తెలంగాణ కార్మికుల కుటుంబ సభ్యులలో నలుగురి తల్లులు, ఒకరి చెల్లెలు సహాయం కోసం మంగళవారం హైదరాబాద్ లోని ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ ని ఆశ్రయించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి…