Category తెలంగాణ

‘Vatsalya‘: ‘మిషన్‌ వాత్సల్య’ కింద ఆర్థిక సాయం

~ గాయపడిన బాలుడి కుటుంబ ఖాతాలో జమ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 25: పుష్ప సినిమా బెనిఫిట్‌ షోలో గాయపడిన బాలుడి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వానికి చెందిన మిషన్‌ వాత్సల్య పథకం ద్వారా ఆర్థిక సహాయం మంజూరైంది. సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ఘటనలో గాయపడిన బాలుడి అక్కకు చైల్డ్‌ రైట్స్‌ కమిషన్‌ చైర్‌పర్సన్‌ కొత్తకోట…

ఆరోగ్యం కోసం వ్యాయామం తప్పనిసరి

– కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 24: ఆరోగ్యంగా, నాజూగ్గా ఉండాలంటే చక్కటి ఆహారపు అలవాట్లను పాటించడంతోపాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ముఖ్యమని సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి అన్నారు. గోల్నాకలోని జిందా తిలిస్మాత్‌ రోడ్డులో ఫ్రెండ్స్‌ ఫిట్‌నెస్‌ వరల్డ్‌ జిమ్‌ను ఆయన అంబర్‌పేట్‌ ఎమ్మెల్యే…

ఘనంగా ఆబోప అవార్డుల ప్రదానోత్సవం

వరంగల్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 24: ఆల్‌ బ్రాహ్మిణ్‌ అఫీషియల్స్‌ అండ్‌ ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌, వరంగల్‌(ఆబోప) ఆధ్వర్యంలో సంగీత, సాహిత్య, నృత్య పురస్కార ప్రదానోత్సవ సభ భీమారంలోని అగస్త్య బ్రాహ్మణ భవనంలో ఆదివారం ఘనంగా జరిగింది. మోత్కూరు మనోహర్‌ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకతీయ విశ్వవిద్యాలయ ఆంగ్ల విభాగం విశ్రాంత ఆచార్యులు…

మహేష్‌, శ్రావణ్‌ మరణాలు ప్రభుత్వ హత్యలే

– ప్రభుత్వ వైఫల్యం వల్లే గ్రామాల్లో పడకేసిన పారిశుధ్యం – ముఖ్యమంత్రి ఒక్కనాడైనా దీనిపై సమీక్షించలేదు – మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజం జగదేవ్‌పూర్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 24: సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం తిమ్మాపూర్‌ గ్రామంలో ఇద్దరు యువకులు డెంగ్యూతో మరణించిన నేపథ్యంలో వారి కుటుంబాలను మాజీ మంత్రి హరీష్‌ రావు ఆదివారం పరామర్శించారు.…

రైతులూ.. ఆందోళన వద్దు

– యూరియా సరఫరా పెంచేందుకు అన్ని చర్యలు – ఆర్‌ఎఫ్సీఎల్‌ లో ఉత్పత్తి పునరుద్ధరణపై మార్గనిర్దేశం – సచివాలయంలో మంత్రులు తుమ్మల, శ్రీధర్‌బాబు సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 23: రాష్ట్రానికి యూరియా సరఫరాను పెంచేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, ప్రతిపక్షాల దుష్ప్రచారంతో రైతులు ఆందోళనకు గురికావొద్దని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల…

బ్యాట్‌ ‌దొంగతనం కోసం వెళ్లి..

– అడ్డుకున్న సహస్రను చంపేసిన బాలుడు – వివరాలు వెల్లడించిన సైబరాబాద్‌ ‌సీపీ అవినాష్‌ ‌మహంతి హైదరాబాద్‌,ఆగస్ట్23(ఆర్‌ఎన్‌ఎ): ఓటీటీలో క్రైమ్‌ ‌వెబ్‌ ‌సిరీస్‌లు చూసి.. పక్కాగా ప్లాన్‌ ‌చేసి.. ఎనిమిదేండ్ల సహస్రను పదో తరగతి విద్యార్థి అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపిన సంగతి తెలిసిందే. ఒక్క బ్యాట్‌ ‌కోసమే ఆ బాలికను చంపినట్లు నిందితుడు…

యూరియా కోసం రైతుల అగచాట్లు

– క్యూలైన్లలో తిప్పలు – పాలమూరులో సొమ్మసిల్లిన రైతు . రైతులు పంటను కాపాడుకునేందుకు అవసరమయ్యే ఎరువులకోసం పడిగాపులు కాస్తున్నారు. పలు జిల్లాల్లో రైతులు నానా యాతన పడుతున్నారు.  ‌ప్రభుత్వం అందుబాటులో ఉంచకపోవడంతో అనుక్షణం ఎరువుల రాక కోసం పడిగాపులు కాస్తున్నారు. ముఖ్యంగా యూరియా ఎరువుల కోసం రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పంపిణీ…

‘వోట్ చోరీ’ లోగో ఆవిష్కరణ

– గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ పీఏసీ సమావేశం గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ పీఏసీ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా బీహార్‌లో వోట్‌ చోరీకి సంబంధించిన ప్రచార లోగోను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, ఉప ముఖ్యమంత్రి భట్టి…

గ్రామీణులకు వసతుల కల్పనకే ‘పనుల జాతర’

– మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, ఆగస్టు 23: పనుల జాతర కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లా మల్లంపల్లి శ్రీనగర్‌ గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క శనివారం శంకుస్థాపన చేశారు. మండలంలోని ఎం.డి.గౌస్‌పల్లెలో నిర్మాణం పూర్తయిన కల్వర్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క…