Category తెలంగాణ

దిగ్గజ కంపెనీలకు గమ్యస్థానంగా హైదరాబాద్‌

– నగరంలో జాగర్‌ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ ప్రారంభం – రాబోయే రోజుల్లో 500మందికి ఉపాధి – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 3: తెలంగాణను ఏఐ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్గా మార్చడమే తమ ప్రభుత్వ సంకల్పమని, ఆ దిశగా పకడ్బందీ కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర…

కెసిఆర్‌ ‌వదిలిన బాణం కవిత

–  పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌  హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 3: ‌కేసీఆర్‌ ‌కుటుంబ సభ్యులు అవినీతి సొమ్మును పంచుకొని ఇప్పుడు తిట్టుకుంటున్నారని టీ-పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ అన్నారు. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. కవిత చెప్పిన విషయాలన్నీ వాస్తవమేనని, త‌మ పార్టీపై, త‌మ నేత‌ల‌పై చేసిన ఆరోప‌ణ‌లు అవాస్త‌వాల‌ని…

హరీష్‌ ‌రావు, రేవంత్‌ల ‌కుమ్మక్కు నిజమే

MP RaghunandanRao

– గతంలోనే తాను ఈ విషయం చెప్పా – ఇప్పుడు కవిత కొత్తగా చెప్పిందే లేదు – పోచంపల్లి, నవీన్‌రావు అక్రమాలపై విచారణ జరపాలి – విలేకర్లతో ఎంపి రఘునందన్‌ ‌డిమాండ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌3: ‌రేవంత్‌రెడ్డి, హరీష్‌ రావు కుమ్మక్కయ్యారని తాను గతంలోనే చెప్పానని బీజేపీ ఎంపీ రఘునందన్‌ ‌రావు అన్నారు. కవిత ఇప్పుడు కొత్తగా చెప్పింది…

విధుల్లో చేరిన లెఫ్టినెంట్ జనరల్ హార్పల్ సింగ్

– మంత్రి ఉత్తమ్, రాహుల్ బొజ్జా లను కలిసిన సింగ్ హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 3: రాష్ట్ర నీటిపారుదల శాఖ సలహాదారుడిగా నియమితులైన లెఫ్టినెంట్ జెనరల్ కల్నల్ హార్పల్ సింగ్ సోమవారం విధుల్లో చేరారు.. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేసేందుకు రూపొందించిన ఎస్ఎల్బిసి పనుల పునరుద్ధరణ నిమిత్తం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి…

కాంగ్రెస్‌ ‌పార్టీది దండుపాళ్యం బ్యాచ్‌

-‌ ప్రజలకు దమ్మిడీ మేలు చేసేది కాదు – కాంగ్రెస్‌పై వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌3: ‌కాంగ్రెస్‌ ‌పార్టీది దండుపాళ్యం బ్యాచ్‌ అని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ఎత్తుకుపోయే బ్యాచ్‌ ‌తప్ప ఇచ్చే బ్యాచ్‌ ‌కాదని కేటీఆర్‌ ‌విమర్శించారు. ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ ‌నేత ఊకంటి…

విదేశాల నుంచి ఆగిన యూరియా దిగుమతులు

– కొరత అందుకేనని వెల్లడించిన కేంద్రం – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల  న్యూదిల్లీ,సెప్టెంబర్‌3: ‌యుద్ధాల కారణంగా కేంద్రం ఇతర దేశాల నుంచి యూరియా దిగుమతి చేసుకోలేదని, అందువల్లనే కొరత ఏర్పడిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో యూరియా సరైన సమయంలో ఉత్పత్తి చేయలేదన్నారు. దేశవ్యాప్తంగా…

ఎనిమదేళ్లు దాటిన పరికరాలను స్క్రాప్‌ చేయాలి

– ఆరోగ్య శాఖ పనితీరుపై మంత్రి దామోదర సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 3: ఆరోగ్య శాఖ పనితీరుపై రాజీవ్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహించారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో శానిటేషన్‌, ఆపరేషన్‌ థియేటర్ల ఏర్పాటు, పరికరాల వినియోగంపై చర్చించారు. మెరుగైన…

కాళేశ్వరం అవినీతిపై కావాలనే కాలయాపన

– మీడియాతో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌కరీంనగర్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌3: ‌కాళేశ్వరం అవినీతిపై ఎన్డీఎస్‌ఏ, ‌విజిలెన్స్ ‌రిపోర్టులు వచ్చాక కూడా కాలయాపన చేశారని, ఇప్పుడు సీబీఐకి అప్పగిస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్‌ ‌విమర్శించారు. మరి ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసును సీబీఐకి ఎందుకు ఇవ్వట్లేదో చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. కవిత భారత రాష్ట్ర సమితికి రాజీనామా చేస్తే ఏంటని…

కవిత ఎపిసోడ్‌ కుటుంబ డ్రామా

– మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 3: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి సొమ్ము పంపకాల్లో వచ్చిన తేడాలతోనే కేసీఆర్‌ కుటుంబ సభ్యులు గొడవ పడుతున్నారని మంత్రి సీతక్క అన్నారు. సయివాలయంలో తనను కలిసిన మీడియాతో ఆమె మాట్లాడుతూ సంతోష్‌ రావు బినామీగా పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి పందల కోట్లు సంపాదించారని కవిత ఆరోపించింది.. అదే…