Category తెలంగాణ

రూ.500కోట్లతో మహబూబ్‌సాగర్‌ ‌సుందరీకరణ

– త్వరలో సిఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన – అధికార్ల‌తో సమీక్షించిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంగారెడ్డి, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: ‌ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి త్వరలోనే ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలోని సంగారెడ్డి పట్టణంలో పర్యటించనున్న నేపథ్యంలో చేపట్టబోయే పనులకు సంబంధించి జిల్లా కలెక్టర్‌ ‌ప్రావీణ్య‌, టిజిఐఐసి ఛైర్‌పర్సన్‌ ‌నిర్మలారెడ్డితో కలిసి మాజీ ఎమ్మెల్యే, టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌…

సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే..

– కేసీఆర్‌పై ప్ర‌తీకార చ‌ర్య‌లు త‌గ‌వు – ఎమ్మెల్యే బండారి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుల ధర్నా ఉప్పల్‌, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 2: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు పేరుతో అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అసెంబ్లీ గౌరవాన్ని దిగజార్చే ప్రతీకార చర్యలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దిగుతున్నారని పేర్కొంటూ బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, మల్కాజిగిరి పార్లమెంట్‌ ఇన్‌చార్జి రాగిడి…

బాలాపూర్‌ చౌరస్తాలో బీఆర్‌ఎస్‌ శ్రేణుల ధర్నా

మహేశ్వరం, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 2: బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌పై, కాళేశ్వరం ప్రాజెక్టుపైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను బీఆర్‌ఎస్‌ పార్టీ నిరసించింది. ఈమేరకు బాలాపూర్‌ చౌరస్తాలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహానికి పూలదండ వేసి అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్‌…

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3,92,669 మంది వోటర్లు  

– వోటర్ల ముసాయిదా జాబితా విడుదల చేసిన ఈసీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 2 : ‌జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికల సన్నాహాలు మొదలయ్యాయి. ఇటీవల ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం జూబ్లీహిల్స్ నియోజకవర్గం వోటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేసింది.…

పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్‌ భేటీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: ఎమ్మెల్సీ కవితను పార్టీనుంచి సస్పెండ్‌ చేసిన క్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎర్రవల్లి ఫావమ్‌హౌస్‌లో పార్టీ నేతలతో అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి భేటీ అయ్యారు. కవిత సస్పెన్షన్‌ తరువాత పార్టీ తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ సమావేశంలో కేటీఆర్‌, ప్రశాంత్‌రెడ్డి,…

బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌తోడు దొంగల పార్టీలు

– మంత్రి వివేక్‌ ‌ఘాటు విమర్శలు మంచిర్యాల, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 2: ‌బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌రెండు పార్టీలు తోడు దొంగలు అని మంత్రి వివేక్‌ ‌వెంకటస్వామి విమర్శించారు. రైతులకు సరిపడ యూరియా అందించడం లేదని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై తప్పడు ఆరోపణలు చేస్తూ ధర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. యూరియా కోసం బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌ధర్నాలు చేయాల్సింది గల్లీల్లో కాదని…

జస్టిస్‌ ‌సుదర్శన్‌ ‌రెడ్డి గెలుపు అత్యావశ్యకం

– మీడియాతో ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 1: ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. దేశ ప్రయాణం ఏ దిశలో సాగాలో నిర్దేశించే ఎన్నికలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ అన్నారు. రాజ్యాంగ నిపుణుడైన సుదర్శన్‌ ‌రెడ్డి గెలుపు అవసరమన్నారు. కొందరి ఆధిపత్యం అడ్డుకోవాలంటే ఆయన గెలవాలని కోదండ అన్నారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి…

యాదగిరిగుట్టలో బీఆర్ఎస్ నేతల రాస్తారోకో

– కెసిఆర్ పై కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలు సహించేది లేదు  – మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి  యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 02 : మాజీ సీఎం బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, దీనిని సహించేది లేదని మాజీ ప్రభుత్వ విప్…

కవితది వారి కుటుంబ సమస్య

- PCC President Mahesh Kumar Goud

– అవినీతి సొమ్ము పంపకంలో వచ్చిన తగాదాలు – ఆమె సస్పెన్షన్‌పై మేం స్పందించబోం – కాంగ్రెస్‌లో చేర్చుకునేది లేదు – పిసిసి చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌ తదితరుల విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెండ్‌ కావడంపై తాము స్పందించబోమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. అది…