Category తెలంగాణ

సిగాచి ప్ర‌మాద‌ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

–  ప్రొఫెసర్ కోదండరాం పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9: పటాన్ చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, పరిహారం వెంటనే బాధిత కుటుంబాలకు చెల్లించాలని రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా తెలంగాణ ఉద్యమకారులు, ప్రొఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా ముత్తంగి పిఎస్ఆర్…

17‌న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం

– ఏర్పాట్లను సమీక్షించిన సిఎస్‌ ‌రామకృష్ణారావు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 9: ఈ ‌నెల 17న నిర్వహించే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ఏర్పాట్లపై అం‌బేద్కర్‌ ‌సచివాలయంలో ఉన్నతాధికారుల సమావేశం మంగళవారం జరిగింది. సమావేశానికి హోమ్‌ ‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవీ…

మండలి భవన పనులు త్వరగా పూర్తి చేయాలి

– చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలోని తెలంగాణ శాసన పరిషత్‌ భవనం (హెరిటేజ్‌ బిల్డింగ్‌) పునర్నిర్మాణ పనులను శాసన పరిషత్‌ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి , శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌ కుమార్‌, పరిషత్‌ డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాష్‌ ముదిరాజ్‌, లేజిస్ల్లేటివ్‌ కౌన్సిల్‌ సెక్రటరీ డాక్టర్‌…

ఈ-కార్‌ ‌రేస్‌ ‌కేసులో కీలక పరిణామం

– ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన ఏసీబీ – గవర్నర్‌ అనుమతి కోరే అవకాశం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 9: సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-కార్‌ ‌రేస్‌ ‌కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన నివేదికను ఏసీబీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. ప్రాసిక్యూషన్‌కి అనుమతి ఇవ్వాలని నివేదిక పంపారు. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్‌ను…

నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలి

– త్వరలో మేడారం రానున్న సీఎం రేవంత్‌ రెడ్డి – రూ.150 కోట్లతో భక్తులకు సౌకర్యాలు – మంత్రి ధనసరి అనసూయ సీతక్క ములుగు, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: వచ్చే సంవత్సరం జనవరిలో జరగనున్న మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మ మహా జాతరను పురస్కరించుకుని భక్తులకు సౌకర్యాల కల్పనపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని,…

కృత్రిమ మేధ‌పై రెండు రోజులసెమినార్‌

షాద్‌నగర్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: షాద్‌నగర్‌ గిరిజన గురుకుల డిగ్రీ పీజీ, మహిళా కళాశాలలో కృత్రిమ మేధ‌ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌)పై రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఈనెల 12, 13తేదీల్లో జరగబోయే ఈ సదస్సుకు సంబంధించిన పోస్టర్‌ను సచివాలయంలో షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమం, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌…

కాళోజీ జీవితం నేటితరానికి స్పూర్తిదాయకం

– ప్రొఫెసర్‌ ఎస్‌.వి.సత్యనారాయణ – అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీలో కాళోజీ స్మారకోపన్యాసం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: పద్మవిభూషణ్‌, తెలంగాణ వైతాళికుడు ప్రజా కవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రధాన భవనంలో కాళోజీ చిత్రపటానికి మంగళవారం పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కాళోజీ స్మారకోపన్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా…

పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది

Komatireddy Venkat Reddy

– రూ.3వేల కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్టులు పూర్తవుతాయి – ఉమ్మడి నల్గొండ జిల్లా ఇరిగేషన్‌ ప్రాజెపై జలసౌధలో సమావేశం – హాజరైన రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: మన జిల్లాకు చెందిన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి కావడం మనకు సానుకూలాంశమని, పెండిరగ్‌ ప్రాజెక్టులన్నీ…

అభివృద్ధి పథంలో ‘మధిర’

– అభివృద్ధి ప‌నుల‌కు డిప్యూటీ సీఎం భట్టి శంకుస్థాపనలు ఎర్రుపాలెం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: ‌గ్రామీణ మౌలిక వసతులతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ ‌దురిశెట్టితో కలిసి సుమారు రూ.4 కోట్ల విలువైన‌ ఎస్సీ సబ్‌ ‌ప్లాన్‌ ‌రోడ్లకు మంగళవారం శంకుస్థాపనలు…