Category తెలంగాణ

రాష్ట్రంలో 3 రోజులపాటు వర్షాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11: రాష్ట్రంలో గురువారం నుంచి మూడు రోజులపాటు ఒక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడిరచింది. ఉమ్మడి ఆదిలాబాద్‌, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఈ రోజు వర్షాలు పడతాయని తెలిపింది. గురువారం మధ్యాహ్నం నుంచి హైదరాబాద్‌ నగరంలో అనేక‌చోట్ల‌ మోస్తరు వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి.…

అటవీ శాఖ అమరుల త్యాగం చిరస్మరణీయం

– అమ‌ర‌వీరుల‌ స్తూపం వద్ద శ్రద్ధాంజలి – వారి కుటుంబాలకు ప్రభుత్వ అండ – అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11: వన సంపద సంరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అటవీ శాఖ అధికారుల, సిబ్బంది త్యాగం చిరస్మరణీయమని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి…

బోధన్‌లో ఉగ్ర కలకలం

నిజామాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 10 : నిజామాబాద్‌లో ఉగ్ర కలకలం రేపుతోంది. బోధన్ పట్టణంలో మహమ్మద్ ఉజైఫా యమాన్ అనే అనుమానిత ఉగ్రవాదిని ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఇటీవల ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా కేంద్రదర్యాప్తు సంస్థలు ఐసిస్‌తో సంబంధాలు కలిగి ఉన్న వారిపై నిఘా ఉంచాయి. ఈ క్రమంలో రాంచీలో అల్లర్లు సృష్టించేందుకు…

రాష్ట్రంలో వొచ్చే నాలుగు రోజులు వర్షాలు

– హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం – హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 10: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ నెల 14 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశ ముందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం, శుక్రవారం ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో.. వచ్చే…

బిజెపిని నాశనం చేసే కుట్రలు

– రాష్ట్ర కార్యవర్గంలో కిషన్‌ ‌రెడ్డి అనుచరులు – పార్టీ పెద్దల ఆశీర్వాదం ఎప్పుడూ తనకే – ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేది లేదన్న రాజాసింగ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 10: ‌బీజేపీని సర్వనాశనం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని గోషామహల్‌ ఎమ్మెల్యే  రాజాసింగ్‌ ఆరోపించారు. అసలైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి అన్యాయం…

ఎంజీఎం, రిమ్స్‌లోనూ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జరీలు

– ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో అవయవ పునరుద్ధరణ కేంద్రాలు – ప్రభుత్వ హాస్పిటల్స్‌లో అవయవ మార్పిడి చికిత్సలకు ప్రోత్సాహం – కార్పొరేట్‌ ఆస్పత్రులపై నిరంతర నిఘా – అధికారులకు మంత్రి దామోదర ఆదేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 10: ప్రభుత్వ హాస్పిటల్స్‌లో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను వైద్య,…

మేడారం మాస్టర్‌ ప్లాన్‌ ఖరారు కాలేదు

– పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 10: ఆదివాసీల ఆత్మగౌరవానికి ప్రతీకగా, సమక్క-సారలమ్మ తల్లుల త్యాగాల స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఉంటుంద‌ని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. అయితే మాస్టర్‌ ప్లాన్‌ డీపీఆర్‌ ఇంకా తుది రూపం దాల్చలేదని, దీనిపై అనవరసర…

జార్ఖండ్‌ సీఎం సోరెన్‌తో భట్టి భేటీ

– రెండు రాష్ట్రాల్లోని అభివృద్ధి, రాజకీయ పరిస్థితులపై చర్చ రాంచీ, సెప్టెంబర్‌ 10: జార్ఖండ్‌ పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ను రాంచీలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలు తదితర అంశాలపై…