Category తెలంగాణ

మూగబోని జ్ఞాపకం.. ఇనుగుర్తి బడి గంట విజయ నాదం

– దశాబ్దాల ప్రస్థానం.. వేల మందికి దిక్సూచి – డీఐజీ, ఏసీపీ, జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దిన నాటి సమయపాలన ఇనుగుర్తి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: కాలం మారుతోంది, భవనాలు మారుతున్నాయి, కానీ ఇనుగుర్తి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఆ ‘బడి గంట’ మాత్రం మారలేదు. కొన్ని దశాబ్దాలుగా వేల మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఆ…

గ్లోబల్ వాల్యూ క్రియేషన్ హబ్‌గా హైదరాబాద్

– రెడీ టు వర్క్‌ ఫోర్స్‌గా తెలంగాణ యువత – ఆవిష్కరణలకు ఊతమిచ్చే ఇన్నోవేషన్ ఎకో సిస్టం – హార్ట్ ఫోర్డ్ ఇండియా టెక్నాలజీ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: ఐటీ మాత్రమే కాక బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్, ఏరోస్పేస్, మాన్యుఫ్యాక్చరింగ్, ఫిన్‌టెక్,…

జైలులో బాల్క సుమన్‌కు పరామర్శ

– కొప్పుల, కోరుకొండ చందర్‌ల భేటీ – బెయిల్‌ ‌పిటిషన్‌పై వాదనలు రేప‌టికి వాయిదా ఆదిలాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 23: ఆదిలాబాద్‌ ‌జిల్లా జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ‌నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ‌ను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ‌మాజీ ఎమ్మెల్యే కోరుకొండ చందర్‌ ‌సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య పరిస్థితిని,…

జాతీయ సమైక్యతను పెంపొందించిన ఎన్ఎస్ఎస్‌ వలంటీర్లు

– యువజన మార్పిడి కార్యక్రమంలో తెలంగాణ సంస్కృతి ప్రదర్శన – రెండు జట్లకు ‘కిట్స్‌’ యాజమాన్యం, అధ్యాపకుల అభినందనలు వరంగల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమంలో కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్ (కిట్స్…

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్(మా) నూతన సంవ‌త్స‌ర‌ డైరీని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ‘మా’ సభ్యుల కోసం చేపడుతున్న ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, హెల్త్ చెకప్‌లు, సభ్యుల సంక్షేమం కోసం ఇతర కార్యక్రమాలు అభినందనీయమని డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా తెలిపారు. ప్రజాభవన్‌లో సోమవారం ఉదయం జరిగిన…

పోలీసులపై అసత్య ప్రచారం

-ఫేక్ న్యూస్‌పై మండిపడ్డ హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: పోలీసులపై కొందరు ఉద్దేశపూర్వకంగా ఫేక్ వార్తలు సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేయడాన్ని మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్రంగా ఖండించారు. తన పేరుతో సర్క్యులేట్ అవుతున్న న్యూస్ క్లిప్పింగ్ పూర్తిగా అబద్ధమని, అది ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించేలా ఉందని మండిపడ్డారు. ఒక వ్యవస్థ…

తల్లిదండ్రులు పిల్లలకు బరువు కాదు

– డాక్టర్ అనితా రెడ్డి హన్మకొండ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: ప్రభుత్వం వృద్ధుల కోసం డే కేర్ సెంటర్ నిర్వహిస్తోందని, వయోవృద్దులు దానిని వినియోగించుకోవాలని అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్‌పర్సన్, సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ మెంబర్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలు డాక్టర్ అనితా రెడ్డి అన్నారు. హన్మకొండ జిల్లా పరిషత్ ఆవరణలోని సీనియర్ సిటిజన్స్…

వైభవంగా సాగుతున్న యాద‌గిరీశుడి బ్రహ్మోత్సవాలు

– గోవర్ధనగిరిధారిగా దర్శనమిచ్చిన నారసింహుడు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: యాదగిరిగుట్ట శ్రీ లక్క్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన సోమవారం యాదగిరీశుడిని గోవర్ధనగిరిధారి అలంకరణలో భక్తులు సేవించారు. భక్తజన రక్షణే ధ్యేయంగా అవతారాలు దాల్చిన స్వామివారు ప్రకృతి బీభత్సం నుంచి కాపాడే భక్తజన బాంధవుడిగా…

క్రీడలపై ఆసక్తి పెరిగేందుకే ‘ఖేలో భారత్’

– పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్ ముగింపు కార్యక్రమంలో రామచందర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: యువతకు క్రీడలపై ఆసక్తి పెరగాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖేలో భారత్ అనే కార్యక్రమం ప్రారంభించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పేర్కొన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు ప్రధాని మోదీ అన్ని క్రీడలను ప్రోత్సహించారని, భారతీయ క్రీడాకారులకు…