Category తెలంగాణ

ప్రాధాన్యత క్రమంలో పనులు రేషనలైజేషన్‌ చేయండి

– సబ్‌ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19: అభివృద్ధి పనులను శాఖల వారీగా ప్రాధాన్యతా క్రమంలో రేషనలైజేషన్‌ చేసుకుని రావాలని డిప్యూటీ సీఎం, సబ్‌ కమిటీ చైర్మన్‌ భట్టి విక్రమార్క మల్లు అన్నారు. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ కేపిటల్‌ వర్క్స్‌ సబ్‌ కమిటీ సమావేశం శుక్రవారం…

చరిత్రను భావితరాలకు అందించే వృత్తి ఫొటోగ్రఫీ

-ఫొటో, ట్రేడ్‌ ఎక్స్‌పోను ప్రారంభించిన మంత్రి వివేక్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19: తెలంగాణ ఫోటో అండ్‌ వీడియోగ్రాఫర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ఫొటో ట్రేడ్‌ ఎక్స్‌పోను రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫోటో, వీడియోగ్రాఫర్స్‌ సమాజంలో విశేషమైన పాత్ర…

మిల్లెట్లలోనే ఆరోగ్యం, భవిష్యత్తు

– లయోలా అకాడమీ మిల్లెట్‌ ఫెస్టివల్‌లో మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19: అల్వాల్‌లోని లయోలా అకాడమీలో నిర్వహించిన మిల్లెట్‌ ఫెస్టివల్‌ను పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క శుక్రవారం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి వారు తయారు చేసిన…

సీఎం రేవంత్‌ రెడ్డితో న్యూజెర్సీ గవర్నర్‌ భేటీ

దిల్లీ, సెప్టెంబర్‌ 19: ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డితో న్యూజెర్సీ గవర్నర్‌ పిలిప్‌ డి.ముర్పీ దిల్లీిలో శుక్రవారం భేటీ అయ్యారు. విద్య, గ్రీన్‌ ఎనర్జీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ (సినిమా రంగం), మౌలిక వసతులు (మెట్రో, పట్టణ రవాణా), మూసీ రివర్‌ ఫ్రంట్‌ తదితర అంశాలపై వారిద్దరూ చర్చించారు. తెలంగాణ విజన్‌-2047 సాధనలో తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి…

భూస్వామ్య పెత్తందారులు మళ్లీ రెచ్చిపోతున్నారు

– మావోయిస్టులపై అసత్య ప్రచారం మానుకోవాలి  – ప్రజా కోర్టులో శిక్ష తప్పదు – భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు జిల్లా కార్యదర్శి భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19 : విప్లవోద్యమంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పాశవిక దాడులతో మావోయిస్టు పార్టీపై భూస్వామ్య పెత్తందారులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని మానుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని…

దేశభక్తి,నిపెంపొందించేది వేద విద్య

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19: వేద విద్య పిల్లలలో జ్ఞానం మాత్రమే కాకుండా ధర్మబద్ధత, దేశభక్తి, సాంస్కృతిక విలువలను కూడా పెంపొందిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. నాగోల్‌ సమీపంలోని కుంట్లూరు గ్రామంలో ఉన్న వేదవ్యాస పాఠశాల ట్రస్ట్‌ను ఆయన శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు,…

వామనరావు దంపతుల హత్య కేసు

– మంథని కోర్టులో సమాచారం తీసుకున్న సీబీఐ పెద్దపల్లి, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 18: ‌రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన అడ్వకేట్‌ ‌వామన్‌ ‌రావు దంపతుల హత్య కేసులో సీబీఐ విచారణ ప్రారంభమైంది. వామన్‌ ‌రావు దంపతుల హత్య కేసుకు సంబంధించిన విచారణ నిమిత్తం గురువారం సెంట్రల్‌ ‌బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ అధికారులు మంథని కోర్టులో ప్రభుత్వ సమాచారాన్ని…

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

– 21న వేయి స్తంభాల గుడిలో తొలి బతుకమ్మ – గిన్నిస్‌ ‌బుక్‌లో చోటు దక్కేలా సంబురాలు – మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడి =హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 18:  ‌బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్క్నతి అని, ప్రకృతిని గౌరవించడం, ప్రకృతిని కాపాడటం మనందరి బాధ్యత అని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా…

గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను ప్రోత్సహిస్తాం

– సీఎం కప్‌-2025 నిర్వహణలో అందరినీ భాగస్వాముల్ని చేస్తాం – పండుగ వాతావరణంలా క్రీడాజ్యోతి ర్యాలీలు – క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి – జిల్లా యువజన, క్రీడాభివృద్ధి అధికారులతో సమీక్షా సమావేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 18: గ్రామీణ క్రీడాకారుల ఉత్సాహానికి ప్రోత్సాహం ఇచ్చే విధంగా సీఎం కప్‌I2025 నిర్వహిస్తామని క్రీడలు, యువజన…