Category తెలంగాణ

రజక కుటుంబంపై దాడి అమానుషం

– బాధిత కుటుంబానికి బీజేపీ చీఫ్ రామచందర్ పరామర్శ‌ నాగర్‌కర్నూల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: కుమ్మెర గ్రామంలో మల్లన్న స్వామి జాతర సందర్భంగా గణేష్ అనే వ్యక్తి కుటుంబంపై జరిగిన అమానుష దాడి, రెండు నెలల పసిపాప మృతి ఘటన సమాజాన్ని తీవ్రంగా కలచివేసిందని బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న…

త్వరలో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’

– ప్రతీ ప్రాంతాన్ని వృద్ధి పథంలోకి నడపాలన్నదే మా అజెండా – రాష్ట్ర సమగ్రాభివృద్ధికే ‘క్యూర్, ప్యూర్, రేర్’ – గ్రోత్ ఎక్స్ 2026 సదస్సులో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చాలనే లక్ష్యంతో త్వరలోనే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’కు శ్రీకారం చుట్టబోతున్నామని ఐటీ,…

ఆదివాసుల జిల్లా ఆదిలాబాద్‌లో ఐటీ టవర్

– జోగు రామన్న కోరిక మేరకు కేసీఆర్ మంజూరు – కొనసాగుతున్న మొదటి దశ పనులు :కేటీఆర్ అదిలాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: తమ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ దూర దృష్టితో రాష్ట్రంలో పది ప్రాంతాల్లో ఐటీ టవర్‌ను నిర్మించాలని ఓ మంచి ఆలోచన చేశారని బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. ఆదివాసుల జిల్లా…

ఇది హిందూ వ్యతిరేక పాలనకు నిదర్శనం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: చాంద్రాయణగుట్ట బర్కాస్ ప్రాంతంలో గల ద్విముఖి హనుమాన్ ఆలయంపై దుండగులు దాడి చేసి హనుమంతుడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అత్యంత అమానుషం, హేయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో హిందూ…

మా కుమారుడి వివాహానికి రండి

– సిద్దరామయ్య, డీకేలకు భట్టి ఆహ్వానం బెంగళూరు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మంగళవారం బెంగళూరులో మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లో వచ్చే నెల 5వ తేదీన జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు విచ్చేసి నూతన…

ఈఎస్‌ఐ హాస్పిటల్స్‌లో నాణ్యమైన వైద్యం

– ఈఎస్‌ఐ వ్యవస్థాపక దినోత్సవంలో మంత్రి వివేక్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: కార్పొరేట్ హాస్పిటల్స్‌లో లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న ఈ కాలంలో ఈఎస్‌ఐ వంటి సంస్థలు కార్మికులకు నాణ్యమైన వైద్యసేవలను అందించడం అభినందనీయమని కార్మిక, గనుల శాఖ మంత్రి డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి అన్నారు. సనత్‌నగర్ ఈఎస్‌ఐ హిస్పిటల్‌లో మంగళవారం జ‌రిగిన‌…

వాట్సాప్‌ ‌ద్వారా విద్యుత్‌ ‌సేవలు

– సేవలను సులభత‌రం చేయాలన్న లక్ష్యం – టీజీఎస్పీడీసీఎల్‌ ‌సీఎండీ ముషారఫ్‌ ‌ఫారూఖీ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 23: దక్షిణ తెలంగాణ విద్యుత్‌ ‌పంపిణీ సంస్థ(టీజీఎస్పీడీసీఎల్‌) ‌వినియోగదారులకు మరింత సులభమైన సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. విద్యుత్‌ ‌సేవలను నేరుగా తమ మొబైల్‌ ‌ఫోన్‌ ‌ద్వారానే పొందేలా వాట్సాప్‌ ‌చాట్‌ ‌సేవలను…

జాతరలో అమానుష ఘటన

– చర్యలు తీసుకోవాలని డీజీపీకి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌ఫిర్యాదు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: కుమ్మేరా జాతరలో అమానుష ఘటనపై మాజీ మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌డీజీపీకి ఫిర్యాదు చేశారు.  హైదరాబాద్‌లో కార్యాలయానికి సోమవారం వెళ్లి డీజీపీ శివధర్‌ ‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అ‌గ్రకులానికి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు రజక కులానికి చెందిన రెండు నెలల…

కలుషిత ఆహారం పెట్టారంటూ విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: రాష్ట్రంలో ప్రభుత్వ గురుకుల, ఆశ్రమ పాఠశాలల పరిస్థితితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. నాణ్యత లేని, కలుషిత ఆహారం పెడుతున్నారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరచుగా జరుగుతున్న ఫుడ్‌ ‌పాయిజన్‌ ‌ఘటనలతో వందలాదిమంది విద్యార్థినులు అస్వస్థతకు గురై దవాఖానల పాలవుతున్నారు. ఇటీవలే నాగర్‌కర్నూల్‌ ‌సంఘటన మరవకముందే జనగామ జిల్లా పాలకుర్తి…