Category తెలంగాణ

చారిత్రక ద్రోహానికి పాల్పడిన బీఆర్ఎస్

– నీటి హక్కుపై మాట్లాడే నైతిక‌త ఆ పార్టీకి లేదు – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: నీటి హక్కుల గురుంచి మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్ కు ఎక్కడిదని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ‌ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. కృష్ణా నదీ జలాల అంశంలో…

అత్యంత పేదరికానికి చెక్

– సమగ్ర జీవనోపాధి కార్యక్రమం మరో 7 మండలాలకు విస్తరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: సమగ్ర జీవనోపాధి కార్యక్రమం (టీజీఐఎల్‌పీ)ను మరో ఏడు మండలాలకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం రాష్ట్రంలో అత్యంత పేదరిక నిర్మూలన దిశగా కీలక అడుగుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. రంగారెడ్డి…

అభివృద్ధి వ్యూహంగా మారిన నైపుణ్యాభివ ద్ధి

– మంత్రి వివేక్ వెంకటస్వామి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: నైపుణ్యాభివృద్ధి ఒక శాఖ మాత్రమే కాదు.. అభివృద్ధి వ్యూహంగా మారిందని కార్మిక శాఖ మంత్రి జి.వివేక్ వెంకటస్వామి.పేర్కొన్నారు. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్‌డ్ స్కిల్ సెంటర్లుగా మారుస్తున్నామని, ఆధునిక యంత్రాలు, డిజిటల్ పరికరాలు, పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన పాఠ్య ప్రణాళికలను అమలు చేస్తున్నామని…

ఎంజిఎన్‌ఆర్ఈజీఏను కొన‌సాగించాలి

– ఉపాధి హామీ మండ‌లి స‌మావేశం ఏక‌గ్రీవ తీర్మానం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 24: గామీణ పేదల జీవనోపాధికి ఎంజిఎన్‌ఆర్ ఈజీఏ  కీలక భూమిక పోషిస్తోందని మంత్రి ధనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. ఎర్రమంజిలోని మిషన్ భగీరథ కార్యాలయంలో మంగ‌ళ‌వారం పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అధ్యక్షతన ఎంజిఎన్‌ఆర్ ఈజీఏ…

కుమ్మెరలో బీసీ కమిషన్ విచారణ

– బీసీ కుటుంబంపై దాడి అంశంపై నాగర్‌కర్నూల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ జి.నిరంజన్, సభ్యులు రాపోలు జైప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామాన్ని మంగళవారం సందర్శించారు. ఈనెల 19న మల్లన్న జాతర సందర్భంగా వెనుకబడిన తరగతులకు చెందిన గణేష్, మోనికపై దాడి, అనంతరం రెండు…

ఇక ‘మీ సేవ’ మొబైల్ యాప్‌లో ఆర్టీసీ బస్ టిక్కెట్

– యాప్‌ను ఆవిష్కరించిన మంత్రి పొన్నం, ఆర్టీసీ ఎండీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికుల సౌలభ్యం కోసం మీసేవ మీ టికెట్ మొబైల్ యాప్ ద్వారా సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్, ఆర్టీసీ వీసీ అండ్ ఎండీ…

జ‌గ‌న్మోహిని అవ‌తారంలో యాదాద్రి స్వామి

-కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు -వైభవంగా స్వామి వారి  ఎదుర్కోలు మహోత్సవం -ప్రత్యేక ఆకర్షణగా సాంస్కృతిక కార్యక్రమాలు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: బ్రహ్మోత్సవాల్లో భాగంగా  మంగళవారం ఉదయం  స్వామి వారి ఆలయాల్లో నిత్యారాధనల అనంతరం స్వామి వారిని జగన్మోహిని ఆకారంలో అలంకరించి ఆలయ మాడవీధులలో ఊరేగింపు నిర్వహించారు. తూర్పు రాజగోపురం ముందు ప్రధాన అర్చకులు ఉప ప్రధానార్చకులు…

ఒకేచోట 2,160 ఇందిర‌మ్మ ఇళ్లు

– తొలి విడ‌త‌లో వెయ్యిమందికి పంపిణీ – మార్చి మొద‌టి వారంలో సీఎం చేతుల మీదుగా ప్రారంభం – పార‌ద‌ర్శ‌కంగా ల‌బ్దిదారుల ఎంపిక –  ఒక్కో ఇంటికి రూ.6ల‌క్ష‌ల వ్య‌యం – మంత్రి ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: : రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒకే ప్రాంతంలో 2,160 ఇందిరమ్మ ఇండ్ల…

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగ సంఘాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: ఉద్యోగులకు ప్రమాద బీమా, ఆరోగ్య పథకాలను ప్రకటించడంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. టీజీవో, టీఎన్జీవో, రెవెన్యూ, ఉపాధ్యాయ, పెన్షనర్ల తదితర సంఘాల నాయకులు, ఉద్యోగులు ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో మంగళవారం కలిశారు. తమ చిరకాల వాంఛను నెరవేర్చారంటూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.…