Category తెలంగాణ

ఆటోవాలాలకు ‘హరీష్ అన్న ఆత్మీయ భరోసా’

– ఆటో కార్మికుల కుటుంబాలకు బీమా భద్రత – ఇప్పటివరకు 18 కుటుంబాలకు ₹36 లక్షల బీమా – తాజాగా రెండు కుటుంబాలకు ₹4 లక్షల చెక్కులు – సొంత ఇంటిని తనఖా పెట్టి కార్మికులకు అండ సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25 : సిద్దిపేట అభివృద్ధికి ఆటో కార్మికులే నిజమైన బ్రాండ్ అంబాసిడర్లు అని…

మెడికల్ కాలేజీల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ

– అభ్యర్థుల వివరాలు విడుదల చేసిన ఎంహెచ్ఎస్‌ఆర్ బోర్డు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఆమేరకు అభ్యర్థుల వివరాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎంహెచఎసఆర్‌బీ) విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 28వ తేదీ వరకూ…

తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు

– ప్రజలకు గౌరవప్రదమైన సేవలే లక్ష్యం – రెవెన్యూ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: రాష్ట్రంలో ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి…

ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ కార్యకలాపాలపై సాంకేతిక సెషన్

– కిట్స్ వరంగల్‌లో ఘనంగా నిర్వహణ వరంగల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: కిట్స్ వరంగల్‌లోని సెంటర్ ఫర్ ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, రీసెర్చ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్టూడెంట్ అలయన్స్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ లీడర్‌షిప్ కలిసి పాఠశాల పిల్లల కోసం ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ కార్యకలాపాలపై మార్గదర్శకత్వం, సాంకేతిక సెషన్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్, సెంటర్…

పల్లె ప్రకృతి వనంలో 200 చెట్ల నరికివేత

– ప్రకృతి వనాలపై పగబట్టడం దుర్మార్గమైన చర్య – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: కాంగ్రెస్ కబంధ హస్తాల్లో చిక్కుకుని రెండేళ్లుగా విలవిల్లాడుతున్న తెలంగాణలో మనషులనే కాదు.. చివరికి పచ్చని చెట్లను కూడా బతకనివ్వడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ప్రతి పల్లెలో పచ్చదనం ఉండాలనే మహోన్నత…

రాష్ట్రంలో క్షీణించిన శాంతిభ‌ద్ర‌త‌లు

– బాన్సువాడ, కామారెడ్డి, రుద్రూర్ ఘటనలపై చర్యలు తీసుకోవాలి – డీజీపీకి బీజేపీ నాయకుల ఫిర్యాదు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న వరుస హింసాత్మక ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ఆధ్వర్యంలో బీజేపీ నాయకుల బృందం డీజీపీకి ఫిర్యాదు చేసింది. ప్రధానంగా కామారెడ్డి జిల్లా…

హౌసింగ్ కాలనీ నా మానస పుత్రిక

– సీఎం చేతుల మీదుగా మార్చిలో ప్రారంభోత్సవం – మొదటి దశలో వెయ్యిమంది ఎంపిక – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: తాను ఎంతో మనసు పెట్టి మనస్ఫూర్తిగా 2011లో హుజుర్‌నగర్‌లో ప్రారంభించిన హౌసింగ్ కాలనీని మార్చిలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు నీటిపారుదల, పౌర…

కుమ్మెర ఘ‌ట‌న‌లో హంత‌కుల‌కు ఉరి శిక్ష వేయాలి

– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ – సమాజం తలదించుకునే ఘటన – హంతకులకు అండగా నిలబడ్డ ప్రతి వారూ దోషే – బాధితురాలికి తక్షణ సాయం రూ.లక్ష అందజేత నాగర్‌కర్నూల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెరలో ఇటీవల జాతర సందర్భంగా బలహీనవర్గాల వ్యక్తిపై దాడికి కారకులైనవారికి, పసికందు హంతకులకు శిక్ష…

సీఎంను కలిసి అడోబ్ సీఈవో

– గ్లోబల్ ట్రెండ్స్ అవకాశాలపై చర్చలు  హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: అడోబ్ సీఈవో, తెలంగాణ రైజింగ్-2047 విజన్ బోర్డు సభ్యుడు శంతను నారాయణ్ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్లోబల్ ట్రెండ్స్ అవకాశాలపై ప్రభుత్వపరంగా చేపట్టాల్సిన చర్యలపై శంతను నారాయణ్ చర్చించారు. గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్,…