Category తెలంగాణ

స్కూల్‌లో గుండెపోటుతో బాలిక మృతి

– అప్పుడు అన్న.. ఇప్పుడు చెల్లి జయపుర, ఫిబ్రవరి 26:  తొమ్మిదేళ్ల బాలిక స్కూల్‌లో ఆడుకుంటూ కార్డియ‌క్‌ అరెస్ట్‌తో కుప్పకూలి పోయింది. రాజస్థాన్‌లో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. కార్డియ‌క్‌ అరెస్ట్ ‌కారణంగానే ఆ బాలిక చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మరో విషాదకర విషయం ఏంటంటే.. ఆ బాలిక అన్న కూడా కొన్ని నెలల…

భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

Minister Uttam kumar Reddy

– మొత్తం 45మంది బదిలీ ఉత్తర్వులు – పలు జిల్లాలకు కొత్త కలెక్టర్ల నియామకం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 26: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 45 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా అవసరాల దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.…

అభివృద్ధి అంటే ప్ర‌జ‌ల‌ను బాధ‌పెట్ట‌డం కాదు

– మూసీ గోస‌-బీజేపీ భ‌రోసా పేరుతో ప‌రామ‌ర్శ యాత్ర‌ – మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ వాసుల‌తో ముఖాముఖీ – క‌న్నీటి ప‌ర్యంత‌మైన‌ అపార్ట్‌మెంట్ వాసులు – బాధితుల‌కు అండ‌గా నిలుస్తాం – మూసీ శుద్ధి పేరుతో పేద‌ల ఇళ్లు కూల్చ‌డం అన్యాయం – బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 26:…

మాకో రోబోటిక్ సిస్టమ్‌తో మోకాలు-హిప్ మార్పిడి ఆప‌రేష‌న్లు

– విజ‌య‌వంతంగా 250 శ‌స్త్రచికిత్స‌లు పూర్తి – కేర్ హాస్పిట‌ల్స్ సాధించిన మ‌రో విజ‌యం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,  ఫిబ్రవరి 26: కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ అత్యాధునిక మాకో రోబోటిక్-అసిస్టెడ్ సిస్టమ్ సహాయంతో 250 మోకాలు మరియు హిప్ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ సాంకేతికతను ప్రవేశపెట్టిన తక్కువ కాలంలోనే ఈ మైలురాయిని…

ఆర్థిక మూలాలు పెంచేలా ప‌థ‌కాలు రూపొందించాలి

– పశు సంవర్ధక శాఖను అభివృద్ధి పరచాలి – కొత్త ఆలోచనలతోనే శాఖలో మార్పులు – బడ్జెట్ ప్రతిపాదనలు సిద్దం చేయండి – అధికారులతో మంత్రి వాకిటి శ్రీహరి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: పాడి పరిశ్రమ పరిపూర్ణంగా ముందుకు సాగితేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం అని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బడ్జెట్లో…

పని ‘చే’యని పథకాల అస్త్రం

– సిరిసిల్ల మున్సిపాలిటీలో27 స్థానాలు సాధించిన బీఆర్ఎస్ – తలలు పట్టుకున్న కాంగ్రెస్ నేతలు – నాయకత్వ, స‌మ‌న్వ‌య లోప‌మే కార‌ణం సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర ఫిబ్రవరి25: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పురపాలక సంఘంపై మరోసారి బీఆర్ఎస్ జండా ఎగురవేసింది గతంలో అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ 22 స్థానాలు గెలుపొందగా ప్రస్తుతం…

రామావతారంలో హనుమంత వాహన సేవ

– యాదగిరిగుట్టలో 8వ రోజుకు బ్రహ్మోత్సవాలు – రాత్రికి క‌నువిందుగా క‌ల్యాణోత్స‌వం యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. బుధవారం ఉదయం శ్రీరామ అలంకారంలో హనుమంత వాహన సేవపై యాదగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. లోక కల్యాణం…

సోనియా చలవతోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం

– ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం ఆమె మానస పుత్రికలు – డిసెంబర్ 2027 నాటికి దేవాదుల పూర్తి – వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందే పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి – సన్న బియ్యం పంపిణీతో పేదల కళ్ళలో వెలుగులు – కాళేశ్వరం బ్యారేజీలో సమగ్ర సాంకేతిక అధ్యయనం – మంత్రి కెప్టెన్…

బంజారాల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి

– సంత్ సేవాలాల్ చూపిన మార్గాన్ని అనుసరించాలి – మంత్రి దనసరి అనసూయ సీతక్క ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25 : రాష్ట్రంలోని బంజారా కులస్తుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, అన్ని రంగాలలో బంజారా కులస్తులు అభివృద్ధి చెందాలని పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.…