Category తెలంగాణ

కుమ్మెర ఘటనపై స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్‌సి

– నాలుగు వారాల్లో నివేదిక అందించాలని ఆదేశం న్యూదిల్లీ, ఫిబ్రవరి 26: నాగర్‌కర్నూల్‌లో జరిగిన కుల వివక్ష దాడి, పోలీసుల నిర్లక్ష్యంపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ‌సీరియస్‌ అయ్యింది. ఘటనపై నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. న్యాయవాది వినోద్‌ ‌హిందుస్థానీ దాఖలు చేసిన ఫిర్యాదుపై స్పందించిన కమిషన్‌, ‌నాగర్‌కర్నూల్‌ ‌జిల్లా…

ప్రభుత్వ పథకాల అమలు బాధ్యత మీదే

‌- శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులతో సిఎం రేవంత్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 26: తెలంగాణ ప్రజలు ఆకలినైనా సహిస్తారు కానీ, ఆధిపత్యాన్ని సహించబోరని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి గ్రూప్‌ 1 ‌పరీక్షలను నిర్వహించి.. నియామక పత్రాలు అందించామన్నారు. గ్రూప్‌ 1, 2 ఉద్యోగుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.…

అగ్రశ్రేణి లాజిస్టిక్ హబ్ గా తెలంగాణ

– 2047 నాటికి ఈ రంగంలో తిరుగులేని శక్తిగా రాష్ట్రం – ‘ఫ్యూచర్ రెడీ ఎకో సిస్టం’ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు – ట్రాన్స్ పోర్ట్ లాజిస్టిక్ ఇండియా సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 26: దేశంలోని అగ్రశ్రేణి లాజిస్టిక్ హబ్ లల్లో ఒకటిగా తెలంగాణను తీర్చిదిద్దేలా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి…

రాష్ట్రంలో అభివృద్ధిపై వంద రోజుల కార్యక్రమాలు

– మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొనేలా కార్యాచరణ – ప్రతీ శాఖ వంద రోజుల కార్యాచరణను సిద్ధం చేయాలి – మార్చి 1న జిల్లా కలెక్టర్లతో సిఎం రేవంత్‌ ‌సమావేశం – అధికారుల సమావేశంలో సిఎస్‌ ‌రామకృష్ణారావు ఆదేశం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 26: ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో వివిధ సంక్షేమ,…

హుజూర్‌నగర్‌లోని ఇండ్ల పనులను వేగవంతం చేయాలి

– మార్చి మొదటి వారంలో సీఎంతో ప్రారంభోత్సవం -పౌరసరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ సూర్యాపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా రూ.22,500 కోట్ల బడ్జెట్‌తో వివిధ దశల్లో పనులు జరుగుతున్నాయని పౌరసరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్…

మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యం

– కోటిమంది మహిళలకు కోటి చీరలు పంపిణీ చేస్తున్నాం – 60 ఏళ్లు దాటిన వయోవృద్ధులతో సంఘాల ఏర్పాటు – మంత్రి దనసరి అనసూయ సీతక్క ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : మహిళ సాధికారతకు ప్రజా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, మహిళలకు అన్ని రంగాలలో అభివృద్ధి లోకి తీసుకురావడానికి ప్రత్యేక పథకాలను అమలు…

ఆశావహుల దృష్టి కో ఆప్షన్‌ పదవుల వైపు

– ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు – మున్సిపాలిటీల్లో సందడి షురూ సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26: మున్సిపల్ పాలకవర్గాలు కొలువుదీరడంతో జిల్లాలోని మున్సిపాలిటీల్లో కో ఆప్షన్ సభ్యుల పదవులపై ఆశావహుల దృష్టి మ‌ళ్లింది. ఇంతకాలం పదవులపై ఆశలు పెట్టుకున్న ద్వితీయ శ్రేణి నేతలు ఇప్పుడు కో ఆప్షన్ పదవుల కోసం ముమ్మ‌ర‌ ప్రయత్నాలు మొద‌లు…

సర్వికల్ క్యాన్సర్ నుంచి బాలికలను రక్షించండి

– తల్లిదండ్రులకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26: భారతదేశ భవిష్యత్తును నిర్మించే మన ఆడబిడ్డల ఆరోగ్యం విషయంలో ప్రధాని నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. సర్వికల్ క్యాన్సర్ (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్) ముప్పు నుంచి బాలికలను రక్షించేందుకు…

విహెచ్‌, ‌జెట్టిలకు రాజ్యసభ టిక్కెట్లు ఇవ్వాలి

– ఆ ఇద్దరి సభ్యత్వాల‌పై ఆలోచించండి – ఖర్గేను  కోరిన కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌జగ్గారెడ్డి న్యూదిల్లీ, ఫిబ్రవరి 26: తెలంగాణలో ఖాలీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాల్లో  కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత వి.హనుమంతరావు, జెట్టి కుసుమ కుమార్‌లకి ఇవ్వాలని కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌జగ్గారెడ్డి అన్నారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను…