Category తెలంగాణ

 ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి

– అన్ని రకాలుగా తెలంగాణ అనుకూలం – ఇటలీ పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి ఆహ్వానించిన మంత్రి శ్రీధర్‌బాబు   హైదరాబాదన, ప్రజాతంత్ర, సెప్టెంబర 22: దేశంలోనే అతిపెద్ద ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ హబ్‌గా దూసుకెళ్తున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఇటలీ పారిశ్రామికవేత్తలను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. ఆ దేశానికి చెందిన ప్రముఖ…

పరిస్థితుల‌నుబ‌ట్టి వైద్య వ్యస్థలో మార్పులు రావాలి

– డయాలసిస్‌ కేంద్రాలు మరిన్ని పెంచాలి – వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20: జీవనశైలి వ్యాధుల సమస్య ఎక్కువైనందున ఇందుకు అనుగుణంగా వైద్య వ్యవస్థలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. రాష్ట్రంలో కొత్త డయాలసిస్‌ సెంటర్ల ఏర్పాటుపై ఆరోగ్య…

అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలి

– ఎస్సీ, ఎస్టీ మైనారిటీ గురుకులాలపై సమీక్ష – అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రి అడ్లూరి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20: ఎస్సీ, ఎస్టీ మైనారిటీ గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల ఎస్సీ సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో శనివారం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌…

దేవుడి మాన్యాలు కబ్జా చేస్తే పీడీ యాక్టు

– అధికారుల‌కు ఆదేశాలు – ఈ విషయంలో న్యాయపోరాటం జరగడంలేదు – ఎండోమెంటు ప్లీడర్ల సమావేశంలో మంత్రి సురేఖ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20: దేవాదాయ శాఖ భూములపై న్యాయపరంగా గట్టిగా పోరాడాలని ఎండోమెంట్‌ ప్లీడర్లకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సూచించారు. అసలు న్యాయ పోరాటం సరైన రీతిలో ఎందుకు జరగడం లేదని…

ప్రాణం మీదకు తెచ్చుకోవద్దు.. అండగా ఉంటా

– ఉద్యోగ నోటిఫికేషన్‌ కోసం దీక్ష చేస్తున్న అశోక్‌ – హాస్పిటల్‌లో పరామర్శించిన ఎంపీ ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20: ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని, జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టిన అశోక్‌ను వనస్థలిపురం ఏరియా హాస్పిటల్‌లో ఎంపీ ఈటల…

యూరియాపై కేంద్రం సానుకూల స్పందన

– మరో 50వేల మెట్రిక్‌ టన్నులు వచ్చే వారంలోగా చేరుకునే అవకాశం – ఈ నెలలో ఇప్పటివరకు 1.44 లక్షల మెట్రిక్‌ టన్నులు సరఫరా – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20: రబీ పంటల సాగు కూడా ఆరంభం అవుతున్న ఈ సమయంలో రైతులకు అవసరమైన యూరియా సరఫరాలో…

మేడారం పనులపై సాంకేతిక కమిటీ

-ఉన్నతాధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచనలు – 23న మేడారం వెళ్లనున్న ముఖ్యమంత్రి – క్షేత్రస్థాయిలో సందర్శించి అభివృద్ధిపై అక్కడే సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20: మేడారం అభివృద్ధికి చేపట్టాల్సిన పనుల గురించి క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఈనెల 23న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మేడారం సందర్శించనున్నారు. అక్కడి సమ్మక్క`సారలమ్మ పూజారులతో మాట్లాడి వారి సూచనల మేరకు వారి…

ఇందిరమ్మ స్ఫూర్తితో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

– ఇందిరా ప్రియదర్శిని కాలేజీ విద్యార్థినులకు పిలుపు – వారితో బతుకమ్మ ఆడిన మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20: మనందరికీ స్ఫూర్తి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ. ఆమె పేరుపై నెలకొల్పిన ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులంతా ఆమె స్ఫూర్తితో ఉన్నత శిఖరాలకు ఎదగాలి అని మహిళా శిశు సంక్షేమ శాఖ…

మహిళా ‘శక్తి’కి ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తాం

– మహిళలు వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20: మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకొని అత్యంత శక్తిమంతులుగా ఇదిగేందుకు ఎన్ని కోట్లయినా ఖర్చు చేసేందుకు ఇందిరమ్మ ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాదు నగరానికి సంబంధించి స్వయం…