Category తెలంగాణ

యాదగిరిగుట్టలో శరనవరాత్రి ఉత్సవాలు

– భక్తుల సౌకర్యార్థం స్వీయ సేవా కియోస్క్ ల ప్రారంభం యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అనుబంధ అలయమైన పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయములో  శ్రీ దేవీ శరనవరాత్రి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం విఘ్నేశ్వర పూజ స్వస్తి వాచనము, ఋత్విగ్వరణము,…

రైతుల‌కు గేమ్ ఛేంజ‌ర్‌గా పామాయిల్ ఫ్యాక్ట‌రీ

-కేసీఆర్ చ‌ర్య‌ల‌తో తేమ‌ శాతం పెరుగుద‌ల‌ – పామాయిల్ సాగుకు అనుకూలంగా మారిన వైనం – మాజీ మంత్రి హ‌రీష్‌రావు సిద్దిపేట,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 22:‌నర్మెట ఆయిల్‌ ‌పామ్‌ ‌ఫ్యాక్టరీ మనకు ఎమోషన్‌ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు అన్నారు. పామాయిల్‌ ‌ఫ్యాక్టరీ రైతుల జీవితాలకు గేమ్‌ ‌ఛేంజర్‌లాంటిదని తెలిపారు. 2018లో తేమ తక్కుందని ఆయిల్‌…

కాంగ్రెస్‌లోకి వెల్లువ‌లా చేరిక‌లు

– డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క‌ ముదిగొండ‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 22:  రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ క్యాబినెట్ పనిచేస్తున్న తీరును చూసి రాష్ట్రవ్యాప్తంగా వెల్లువలా కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ముదిగొండ మండల నాయకత్వం మొత్తం…

నళిని ఆరోగ్యం క్షీణించింది.. ఆదుకోండి

– రేవంతన హామీ మేరకు ఆమెకు సాయం చేయాలి – మాజీ డీఎస్పీని పరామరిÊశంచిన బీజేపీ బఋందం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబరన 22 : మాజీ డీఎస్పీ నళినిని ఆమె స్వగృహానికి వెళ్లి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎనన.రామచందరనరావు సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా నళిని ఆరోగ్య పరిస్థితి, ఆమె ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి…

ఆక్రమణల తొలగింపులో వెనక్కి తగ్గం

– ఆక్రమణల నుంచి మొత్తం 923 ఎకరాల రక్షణ – ‘హైడ్రా’ కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 22: ఆ‌క్రమణలను తొలగించడంలో వెనక్కి తగ్గేది లేదని హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌మరోమారు స్పష్టం చేశారు. ఇప్పటివరకు మొత్తం 923 ఎకరాలను ఆక్రమణల నుంచి రక్షించామని హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన…

నారీ శక్తికి ప్రతీకలు నవరాత్రి, బతుకమ్మ ఉత్సవాలు

– మహిళా కమిషనన పిలుపు – అన్నోజిగూడలో కూతుళ్ల భద్రత, కూతుళ్ల విద్యపై అవగాహన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : దేవీ నవరాత్రులు, బతుకమ్మ ఉత్సవాలు మహిళా శక్తి, ఆడబిడ్డల ప్రాధాన్యతకు ప్రతీకలని, ఈ సందర్భంలో సమాజం మొత్తం కూతుళ్ల భద్రత, విద్యకు కట్టుబడాలని మహిళా కమిషన్‌ పిలుపునిచ్చింది. దేవీ నవరాత్రులు, బతుకమ్మ ఉత్సవాల…

కోర్ అర్బ‌న్ రీజియ‌న్‌లో ప్రత్యేక వెండింగ్ జోన్లు

– పలు ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సూచనలు – కోర్‌ ఏరియా అభివృద్ధిపై సీఎం సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : కోర్‌ అర్బన్‌ రీజియన్‌లో వీధుల ఆధునికీక‌ర‌ణ‌, సుందరీకరణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారుల ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రైజింగ్‌ కోర్‌ అర్బన్‌ ఏరియా అభివృద్ధిపై సచివాలయంలో ఉన్నతాధికారులతో సోమవారం సమీక్షా సమావేశం…

సమాజ హితానికి పాటుపడిన అగ్రసేన్‌

– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క – నివాళులర్పించిన సీఎం రేవంత్‌, స్పీకర్‌, మేయర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12లోని మహారాజా అగ్రసేన్‌ జయంతి సంద‌ర్భంగా ఆయ‌న విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ పూల మాల‌లు వేసి…

కాంగ్రెస్‌కు ఓటేస్తే మీ ఇళ్లు కూల్చుడే

– సెలవు రోజుల్లో కూల్చొద్దని హైకోర్టు చెప్పినా వినని సీఎం – కాంగ్రెస్‌, బీజేపీ రెండూ ఒక్కటే ౖ- జూబ్లీహిల్స్‌ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్‌ విమర్శ‌లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 22: ఆదివారం కోర్టు సెలవు చూసుకుని మరీ గాజులరామారంలో పేదల ఇళ్లను కూల్చివేశారు.. అలాగే రేపు జూబ్లీహిల్స్‌లోని బోరబండ బస్తీకి కూడా రేవంత్‌ రెడ్డి…