Category తెలంగాణ

శిక్షణలతో మహిళా ప్రాంగణాలు కళకళ

– కోటిమందిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కార్యక్రమాలు – ప్రతీ మహిళ మహిళా సంఘాల్లో చేరాలి – ఎరువుల సరఫరా బాధ్యత మహిళా సంఘాలకే – పోషణ మాసం, బతుకమ్మ వేడుకల్లో మంత్రులు ప్రభాకర్‌, సీతక్క కరీంనగర్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24: తిమ్మాపూర్‌ మండలం ఎల్‌ఎం కాలనీలోని దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ మహిళా, శిశు వికాస కేంద్రం…

అంగన్‌వాడీ కేంద్రాలకు దసరా సెలవులు ఇవ్వాలి

– మంత్రి సీతక్కకు యూనియన్‌ ప్రతినిధుల విజ్ఞప్తి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24: అంగన్‌వాడీ కేంద్రాలకు దసరా సెలవులు ప్రకటించాలని ఐఎన్‌టియుసి అనుబంధ తెలంగాణ స్టేట్‌ ఇందిరా ప్రియదర్శిని అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్రతినిధులు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్కకు విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో మంత్రిని కలిసి…

గ్రూప్‌-1పై హైకోర్టు ఆదేశాలు వారికి చెంపపెట్టు

– కాంగ్రెస్‌ మీడియా అండ్ క‌మ్యూనికేష‌న్‌ చైర్మన్‌ రామ్మోహన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24: గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ బుధవారం ఇచ్చిన ఆదేశాలపై కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. గాంధీ భవన్‌లో పార్టీ మీడియా అండ్ క‌మ్యూనికేష‌న్‌ చైర్మన్‌ సామా రామ్మోహన్‌ రెడ్డి బుధవారం మాట్లాడుతూ ప్రభుత్వాన్ని బద్నాం చేద్దామనుకున్న వాళ్లకి…

బెట్టింగ్‌ ‌యాప్‌ల కేసు

– ఈడీ విచారణకు హాజరైన సోనూసూద్‌ ‌న్యూదిల్లీ,సెప్టెంబర్‌24: ‌బాలీవుడ్‌ ‌నటుడు సోనూ సూద్‌ ‌బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌  ‌విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్‌ ‌యాప్‌లకు ప్రచారం చేసిన కేసులో విచారణకు రావాలని ఈడీ గతంలో సోనూ సూద్‌కి సమన్లు జారీ చేసింది. అయితే కొన్నిరోజులుగా పంజాబ్‌లోనే ఉండి వరద బాధితులకు అండగా నిలిచిన సోనూ తాజాగా…

ఇండ్ల లబ్ధిదారులకు రూ.1618 కోట్లు చెల్లింపు

– జోరుగా సాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు – ప్రస్తుత వారంలోనే రూ.188 కోట్లు విడుదల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబరు 24 : ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా లబ్ధిదారులకు రూ.1612.37 కోట్లను ప్రభుత్వం విడుదల చేసినట్లు హౌసింగ్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ వి.పి.గౌతం తెలిపారు. అర్హులైన పేదలందరికీ సొంత ఇంటి వసతి కల్పించాలన్న లక్ష్యంతో…

ఐటీడీఏ భవనాల నిర్మాణాలకు నిధుల మంజూరు

– ధన్యవాదాలు తెలిపిన మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24: ఐటీడీఏ ఏటూరునాగారం ఐటీడీఏ ఉట్నూరు నూతన భవనాల నిర్మాణం కోసం రూ.15 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తూ జీవో జారీ కావటం పట్ల పంచాయతీరాజ్‌ ,గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క హర్షం వ్యక్తం చేశారు.…

26న బతుకమ్మ కుంటలో బతుకమ్మ సంబురాలు

– 29న సరూర్‌ నగర్‌ స్టేడియంలో ‘గిన్నెస్‌’ రికార్డ్‌ బతుకమ్మ ఉత్సవం – ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన సీఎస్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24: ఈనెల 29న సరూర్‌ నగర్‌ స్టేడియంలో నిర్వహించే భారీ బతుకమ్మ కార్యక్రమంతోపాటు, 26న ముఖ్యమంత్రి పాల్గొనే బతుకమ్మ కుంటలో బతుకమ్మ సంబురాలను విజయవంతం చేయడానికి సమన్వయంతో కృషి చేయాలని ప్రభుత్వ…

ప్రజా వైద్యుడు ఆమెడ అమరత్వానికి 29 ఏండ్లు

– పట్టపగలే నడిరోడ్డుపై కాల్చి చంపిన దుర్మార్గులు. – దుండగులను పట్టుకోలేని పాలకులు- – నేటికీ జిల్లా ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు వరంగల్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24: పేదలకు వైద్యం అందించాలనే సంకల్పంతో వైద్య వృత్తిని ఎంచుకుని సేవలందించే ప్రజా వైద్యుడిని 29 ఏళ్ల క్రితం పట్టపగలే నడిరోడ్డుపై దుర్మార్గులు కాల్చి చంపారు. చిరునవ్వుతో పలకరిస్తూ…

యువతను ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించగలరు

– ‘డేర్‌ టు డ్రీమ్‌’ శిబిరం ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24: యువతలో అపారమైన శక్తిసామర్థ్యాలున్నాయని, వారిని మనం ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించగలరని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. తెలంగాణ సిఖ్‌ సొసైటీ ఆధ్వర్యంలో మేడ్చల్‌ జిల్లా తూంకుంటలోని ఓ రిసార్ట్‌లో డేర్‌ టు డ్రీమ్‌ పేరిట…