Category తెలంగాణ

మెట్రో”లో ప్ర‌యాణించిన మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 27: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నగరవాసుల “మెట్రో” అనుభవాలను స్వయంగా తెలుసుకునేందుకు శనివారం మెట్రో రైలులో ఆకస్మికంగా ప్రయాణించారు. సాధారణ ప్రయాణికుడిలా టికెట్ కొని, తూర్పున ఉన్న నాగోల్ స్టేషన్ నుండి పశ్చిమాన ఉన్న ఐటీ కారిడార్ రాయదుర్గం వరకు ప్రయాణించారు. మెట్రో సేవలు,…

శ్రీ శ్రీనివాస కిడ్నీ సెంటర్‌లో అరుదైన ఆపరేషన్‌

– అత్యాధునిక పద్ధతిలో కిడ్నీలోని 1820 రాళ్ల తొలగింపు – డాక్టర్‌ రాంప్రసాద్‌ రెడ్డి వరంగల్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 27 : వైద్య రంగంలో మరో అద్భుత విజయాన్ని హనుమకొండకు చెందిన శ్రీ శ్రీనివాస కిడ్నీ సెంటర్‌ సాధించింది. అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసి ఒకే కిడ్నీ నుండి 1820 రాళ్లను…

టూరిజం అభివృద్ధి ముసుగులో స్కాం

Harish rao

– ఓపెన్‌ బిడ్లు పిలవలేదు – వేల ఎకరాలు అనుయాయులకు కట్టబెట్టేందుకు స్కెచ్‌ – బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపణలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 27: ప్రపంచ పర్యాటక దినోత్సవం ముసుగులో టూరిజం అభివృద్ది పేరిట కమీషన్లు దండుకునేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో ప్లాన్‌ వేసిందంటై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజమెత్తారు.…

ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ

– పరివాహక ప్రాంత ప్రజలకు హెచ్చరిక – గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వరద – ఆయా ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌పర్యటన – ఎంజిబిఎస్‌ ‌సందర్శించి పరిస్థితిపై ఆరా హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌27: ‌భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లో మూసీనది ఉధృతంగా ప్రవహిస్తున్నది. హిమాయత్‌సాగర్‌ ‌గేట్లు ఎత్తడంతో మూసీకి వరద పోటెత్తింది. దీంతో బాపూఘాట్‌…

మహనీయుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ

– రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవినే త్యజించారు – ఆయన ఆశయాలకనుగుణంగా రేవంత్‌ పాలన – ఆయన జయంతి కార్యక్రమంలో మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 27: తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరాట బాటలు వేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని, ప్రజా సేవకే జీవితం అంకితం చేసిన గొప్ప వ్యక్తి…

భారీ వ‌ర్షాల‌తో ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా చూస్తున్నాం..

ర‌వాణాశాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర : భారీ వర్షాలు, వరదల (Hyderabad Floods)తో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. నగరంలో జంట జలశయాల గేట్లు ఎత్తడం వల్ల మూసి పరివాహక ప్రాంతాల్లో ముంపుకు గురైన కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు వెల్లడించారు. జీహెచ్‌హెచ్ తాత్కాలిక…

స్పీకర్‌తో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీ

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌26:‌ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ ‌తో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కాలే యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాష్‌ ‌గౌడ్‌లు శుక్రవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌ ‌బాబు కూడా పాల్గొన్నారు. అసెంబ్లీ స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ ‌నోటీసులకు ఇప్పటికే కాలే…

క్షేత్రస్థాయిలో ప్రతీ ఇంజనీర్‌ అప్రమత్తంగా ఉండాలి

– వరద ప్రవాహం ఉన్న రోడ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి – కోతకు గురైన రోడ్లను తాత్కాలికంగా మరమ్మతులు చేయాలి – ఆర్‌అండ్‌బిని అప్రమత్తం చేసిన మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26: అధిక వర్షాల నేపథ్యంలో ఆర్‌అండ్‌బి అధికారులను రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అప్రమత్తం చేశారు.…

దేశ ఏరోస్పేస్‌ రాజధానిగా తెలంగాణ

– రాష్ట్రంలో ఏరోస్పేస్‌ ఎకోసిస్టమ్‌ బలోపేతంపై మేధోమథనం – పారిశ్రామికవేత్తలు, నిపుణుల సలహాలు, సూచనల స్వీకరలి – ఏరోస్పేస్‌ ఎంఎస్‌ఎంఈ పార్క్‌, పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26: తెలంగాణను దేశ ఏరోస్పేస్‌ రాజధానిగా తీర్చిదిద్దేలా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి…