పంచాయతీ కార్యదర్శులకు శుభవార్త

` పెండిరగ్ బిల్లులన్నీ ఒకేసారి క్లియర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబరఠ్ 29: రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శుల కోసం ఒకేసారి భారీ మొత్తంలో నిధులను విడుదల చేసింది. పంచాయతీ కార్యదర్శుల బిల్లుల క్లియరెన్స్ కోసం ప్రభుత్వం రూ.104 కోట్లు విడుదల చేసింది. దీంతో వారి పెండిరగ్ బిల్లులన్నీ క్లియర్ అయ్యాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి…








