Category తెలంగాణ

పంచాయతీ కార్యదర్శులకు శుభవార్త

` పెండిరగ్‌ బిల్లులన్నీ ఒకేసారి క్లియర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబరఠ్‌ 29: రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శుల కోసం ఒకేసారి భారీ మొత్తంలో నిధులను విడుదల చేసింది. పంచాయతీ కార్యదర్శుల బిల్లుల క్లియరెన్స్‌ కోసం ప్రభుత్వం రూ.104 కోట్లు విడుదల చేసింది. దీంతో వారి పెండిరగ్‌ బిల్లులన్నీ క్లియర్‌ అయ్యాయి. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి…

జర్నలిస్టుల పాత్ర గొప్పది

– మంత్రి దనసరి అనసూయ సీతక్క హైదరాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29: తెలంగాణ ఉద్యమ వ్యాప్తికి జర్నలిస్టులు విశేషంగా కృషి చేశారని, కొన్ని యాజమాన్యాలు వ్యతిరేకించినా జర్నలిస్టులు వెనక్కి తగ్గలేదని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా జర్నలిస్టులు పనిచేస్తారని, ప్రభుత్వం దృష్టికి…

స‌ద్దుల బ‌తుక‌మ్మ‌, ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా ప్రత్యేక బస్సులు 

స‌ద్దుల బ‌తుక‌మ్మ‌, ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా సొంతూళ్ల‌కు వెళ్లే వారికి ర‌వాణాప‌ర‌మైన ఇబ్బందులు త‌లెత్త‌కుండా ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని   ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్  టెలి కాన్ఫ‌రెన్స్ నిర్వహించారు. హైద‌రాబాద్‌లో ప్ర‌ధాన ర‌ద్దీ ప్రాంతాలైన ఉప్ప‌ల్, ఎల్బీన‌గ‌ర్, ఆరాంఘ‌ర్, త‌దిత‌ర ప్రాంతాల‌కు ప్ర‌యాణికులకు సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని సూచిస్తూ  ప్ర‌తి బ‌స్ స్టేష‌న్ లోనూ ప్ర‌త్యేక…

పీఎండీడీకేవైలో రాష్ట్రంలోని 4 జిల్లాలకు చోటు

– కేంద్రం నిర్ణయంపై మంత్రి తుమ్మల హర్షం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 27: రాష్ట్రంలోని నారాయణపేట, గద్వాల, జనగామ, నాగర్‌ కర్నూల్‌ జిల్లాలను ప్రధాన్‌ మంత్రీ ధన్‌-ధాన్య కృషి యోజన(పీఎండీడీకేవై)లో చేరుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇటీవల దిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర వ్యవసాయ మంత్రి…

మదర్‌ డెయిరీ డైరెక్టర్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ జయకేతనం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 27: ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల మదర్‌ డెయిరీకి శనివారం హయత్‌నగర్‌లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ తగిలింది. మూడు డైరెక్టర్‌ పదవులకు జరిగిన ఎన్నికల్లో రెండు పదవులను బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డికి 154 ఓట్లు, సందిల భాస్కర్‌కు 240 ఓట్లు…

తెలంగాణ రెపరెపలాడాలి

– రాష్ట్రంలో మేధాశక్తికి సాటి లేదని ప్రపంచానికి చాటుదాం – ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలా నియామకాలు జరగలేదు – యువత పోరాటంతోనే రాష్ట్రాన్ని సాధించుకున్నాం – ఉప‌ ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 27: అనేక సవాళ్లు, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ రాష్ట్రం అజేయంగా నిలబడటానికి, తెలంగాణ రెపరెపలాడటానికి తమ…

రామచంద్రారెడ్డి మృతదేహాన్ని మార్చురీలో భద్రపరచండి

– సుప్రీంకోర్టు ఆదేశాలు – ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు నేత – నకిలీ ఎన్‌కౌంటర్‌ అంటూ ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టులో కుమారుడి పిటిషన్‌ – విచారణ ఆలస్యంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాజాచంద్ర హుస్నాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26 : ఛత్తీస్‌గఢ్‌లోని అటవీ ప్రాంతంలో జరిగినట్టు పోలీసులు చెబుతున్న ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు నేత కాతా రామచంద్రరెడ్డి మృతదేహాన్ని…

మాతృత్వంపై అవగాహన

– మహిళా కమిషన్‌ఆధ్వర్యంలో కార్యక్రమం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌27: ‌నవరాత్రి,బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా మహిళా కమిషన్‌ ‌ఛైర్పర్సన్‌ ‌నేరెళ్ళ శారద అధ్యక్షతన  బుద్ధభవన్‌లో ’మాతృత్వం మరియు ఆరోగ్యం’ పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహిళా కమిషన్‌ ‌కార్యదర్శి మాట్లాడుతూ మాతృత్వం, మహిళల ఆరోగ్యం, అలాగే మహిళా కమిషన్‌ అం‌దిస్తున్న సేవల గురించి వివరించారు. మహిళా…

రేపు గ్రూప్‌-2 ‌ఫలితాలు విడుదల

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌27: ‌తెలంగాణ గ్రూప్‌-2 అభ్యర్థులకు శుభవార్త వచ్చింది. గ్రూప్‌-2 ‌ఫలితాలు విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఆదివారం గ్రూప్‌-2 ‌ఫలితాలు విడుదల కాబోతున్నాయి. 783 పోస్టుల తుది ఫలితాలను ఆదివారం మధ్యాహ్నం రిలీజ్‌ ‌చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. దసరా పండుగలోపే తుది ఫలితాలు ప్రకటించి నియామక పత్రాలు అందజేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక…