Category తెలంగాణ

రాష్ట్ర హైకోర్టుకు బాంబు బెదిరింపు

– వారంలో ఇది రెండోసారి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 3: రాష్ట్ర హైకోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర కలకలం రేగింది. ప్రొటోకాల్ రిజిస్ట్రార్ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు ఈ-మెయిల్ పంపినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన సీఐఎసఎఫ్ అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కోర్టు పరిసరాలను ఖాళీ చేయించి బాంబు స్క్వాడ్, క్లూస్…

ఉస్మానియా వర్సిటీలో హోలీ సంద‌డి

– యువతతో కలిసి పాల్గొన్న బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 3: ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో యువతతో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు మంగళవారం హోలీని ఘనంగా జరుపుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు యువతలో సానుకూల చైతన్యాన్ని, సామూహిక భావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హోలీ…

భూదాన్ భూముల్లో రికార్డుల మాయాజాలం

– అధికారులు కళ్లు తెరిచే వరకు పోరాటం ఆగదు – మీడియా స‌మావేశంలో బీఆర్ఎస్ నేతలు ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 2 : భూదాన్ భూముల్లో రికార్డుల మాయాజాలం స్పష్టమ‌వుతోందని, ఇది భూ భారతి పోర్టలా లేక భూ భక్ష పోర్టలా.. పేదల కోసమే ఆవిర్భవించిన భూదాన యజ్ఞ బోర్డ్ తాజాగా ఖమ్మం వెలుగుమట్లలో భూ…

డిజిపి కార్యాలయంలో శ్రీపాదరావు జయంతి

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 2 ఉమ్మడి ఆంధ్రప్రదేశ శాసనసభ మాజీ స్పీకర్, దివంగత నేత దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను రాష్ట్ర డిజిపి కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం ఈ వేడుకలను రాష్ట్ర అధికారిక కార్యక్రమంగా ప్రకటించిన నేపథ్యంలో పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా శాంతిభద్రతల విభాగం అదనపు…

రాజ్యసభకు మరో రెండు రోజులే గడువు

– వికారాబాద్‌ ‌సభలో రాజ్యసభ ప్రస్తావన – సామాజిక సమీకరణాల ఆధారంగా ఎంపిక – సింఘ్విని తమిళనాడు నుంచి పంపాలని సూచన వికారాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి2: రాజ్యసభ నామినేషన్లకు మరో రెండు రోజుల గడువే ఉంది. ఈ రెండు స్థానాలను బలంరీత్యా కాంగ్రెస్‌ ‌గెచుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు అభ్య‌ర్థుల‌ను ఖరారు చేయలేదు. వికారాబాద్‌…

మూసీపై బీఆర్‌ఎస్‌, ‌బీజేపీల గోల

– గుజరాత్‌ ‌వెళ్లి వివరాలు తెలుసుకోవాలి – మండిపడ్డ మంత్రి వాకిటి శ్రీహరి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 2:హైదరాబాద్‌ ‌నగరంలో మూసీ ప్రక్షాళన చేసి గోదావరి నీటిని తెచ్చి కలపాలని సీఎం రేవంత్‌రెడ్డి యత్నిస్తుంటే బీజేపీ, బీఆర్‌ఎస్‌లు అడ్డుపడుతున్నాయని మంత్రి వాకిటి శ్రీహరి విమర్శించారు. మూసీ ప్రక్షాళనతో నగరం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. సబర్మతి నది…

ఏసీబీ వలలో అవినీతి చేప

కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, మార్చి 2: రెవెన్యూ శాఖలో లంచం తీసుకుంటూ  ఏసీబీకి అధికారులకు ఓ అధికారి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. మేడ్చల్ మల్కాజిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దేవేందర్ నగర్ తాసిల్దార్ కార్యాలయంలో చింతల్ కాలనీకి చెందిన రవికుమార్ ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా, పలుమార్లు సంబంధిత అధికారి జి.పి.ఓ గణేష్…

క్రీడల్లో ప్రతిభావంతుల‌కు ప్రభుత్వం అండ

– ఆర్థిక సాయం, ప్రోత్సాహకాలపై మంత్రి వాకిటి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 2: క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. 2026-2027…

జస్టిస్‌ ‌పీసీ ఘోష్‌ ‌కమిషన్‌ ‌రిపోర్ట్‌పై వాదనలు

– విచారణ రేప‌టికి వాయిదా హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 2: జస్టిస్‌ ‌పీసీ ఘోష్‌ ‌కమిషన్‌ ‌రిపోర్ట్‌పై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు సంబంధించి జస్టిస్‌ ‌పీసీ ఘోష్‌ ‌కమిషన్‌ ‌నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రిపోర్ట్ ‌ను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కేసీఆర్‌, ‌హరీష్‌ ‌రావు,…