Category తెలంగాణ

సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి

– ములుగు జిల్లాలో రెండో పంటకు నీరందించడమే లక్ష్యం – భూ సేకరణ వేగవంతం చేసి పనులు త్వరగా పూర్తిచేయాలి – ఆదేశాలు జారీ చేసిన మంత్రులు ఉత్తమ్, సీతక్క, పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 4: ములుగు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి రైతులకు త్వరితగతిన నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని…

రాజ్యసభ రేస్‌లో నలుగురు బీసీ నేతలు

BRS has not done anything in last ten years mahes kumar goud

– ఒకరికా లేదా ఇద్దరికా అనేది రేపు తెలుస్తుంది: పిసిసి చీఫ్‌ ‌మహేష్‌ ‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి  3: రాజ్యసభ స్థానాలపై తెలంగాణ పీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఇక్క‌డ‌ మీడియాతో మాట్లాడుతూ సమర్థవంతమైన నలుగురు బీసీ నేతలు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారని తెలిపారు. రాష్ట్రం…

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో రంగ్-ఏ-అరణ్య వేడుకలు

అచ్చంపేట, ప్రజాతంత్ర, మార్చి 3: హోలీ పండుగ, వరల్డ్ వైల్డ్ లైఫ్ డే సందర్భంగా అమ్రాబాద్ టైగర్ రిజర్లో అటవీ శాఖ ఆధ్వర్యంలో ‘రంగ్-ఏ-అరణ్య’ పేరిట అచ్చంపేట పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో ప్రకృతి పట్ల ప్రేమను పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడమే ఈ…

బాల్క సుమన్ కు బెయిల్ మంజూరు

చెన్నూర్, మార్చి 2 : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు చెన్నూర్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ రవి మంగ‌ళ‌వారం బెయిల్ మంజూరు చేశారు. చెన్నూర్ నియోజ కవర్గం క్యాతనపెల్లి మున్సిపల్ చైర్మ‌న్‌, వైస్ చైర్మ‌న్‌ ప్రమాణ స్వీకారం సంద‌ర్భంగా గత నెల 16న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య…

మూడు వారాల్లోగా ఇబ్రహింపట్నం మున్సిపల్‌ ఎన్నిక

BC Reservations

– రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 3: ఇబ్రహీంపట్నం మున్సిపల్‌  ఎన్నికపై హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. మూడు వారాల్లోగా ఎన్నిక పక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి మంగళవారం తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కౌన్సిలర్లు ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా తమ మద్దతు తెలియజేసేలా చర్యలు…

విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలి

– డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి హనుమకొండ, ప్రజాతంత్ర, మార్చి 3: రానున్న రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి డిమాండ్ చేశారు. డీటీఎఫ్ హనుమకొండ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు జి.ఉప్పలయ్య అధ్యక్షతన హనుమకొండలోని జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగింది. ముఖ్య అతిథి…

కనువిందు చేసిన చంద్రగ్రహణం

న్యూదిల్లీ, మార్చి 3: ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సంపూర్ణ చందగ్రహణం కనువిందు చేసింది. చందగ్రహణం సందర్భంగా చందమామ పూర్తి రక్తవర్ణంలో ప్రకాశవంతంగా మెరిసిపోయింది. భారతదేశంలోని పలు ప్రాంతాలతో పాటు.. ఉత్తర అమెరికా, న్యూజిలాండ్‌, ‌ఫిలిప్పీన్స్, ‌కాలిఫోర్నియాల్లో సంపూర్ణచందగ్రహణం స్పష్టంగా కనిపించింది. ఆయా దేశాల్లో రక్తవర్ణంలో కనువిందు చేసిన చంద్రుడి ఫోటోలు సోషల్‌ ‌డియాలో వైరల్‌…

ఆర్థిక రక్షణ కవచంలా బీమా పథకాలు

– మహిళా సంఘాలకు రూ.246 కోట్ల చెల్లింపు – బీమా భరోసాతో ధైర్యంగా వ్యాపార విస్తరణ – మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 3: మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రమాద బీమా, లోన్ బీమా పథకాలు ఆర్థిక రక్షణ కవచంలా నిలుస్తున్నాయని పంచాయతీరాజ్,…

ప్రభుత్వ ఆలోచనలు, ఆకాంక్షలకనుగుణంగా పనిచేియాలి

– కొత్తగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్లతో మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 3: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా కలెక్టర్లు పనిచేయాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఇటీవల జిల్లా కలెక్టర్లుగా బాధ్యతలు చేపట్టిన జోగులాంబ గద్వాల,…