Category తెలంగాణ

ఉమీద్‌ పోర్టల్‌లో వక్ఫ్‌ ఆస్తుల నమోదు

– వక్ఫ్‌బోర్డు సిబ్బందికి శిక్షణ – బోర్డు ప్రధాన కార్యనిర్వహణాధికారి అసదుల్లా చొరవ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: తెలంగాణ వక్ఫ్‌ బోర్డు ప్రధాన కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు స్వీకరించిన మహమ్మద్‌ అసదుల్లా ఉమీద్‌ పోర్టల్‌లో వక్ఫ్‌ ఆస్తుల నమోదుకు సంబంధించి వక్ఫ్‌బోర్డు సిబ్బందికి ఉమీద్‌ నిబంధనలు 2025 ప్రకారం మేకర్స్‌, చెకర్స్గా నియమితులైన అన్ని జిల్లాల…

తుఫాను న‌ష్టం అంచ‌నాకు ప్ర‌భుత్వం చర్యలు

– ధాన్యం, ప‌త్తి కొనుగోళ్ల‌లో రైతుల‌కు అండ‌ – రెండు మూడు రోజులు పంట కోతలు వాయిదా వేయాలి – రైతుల‌కు ప్ర‌భుత్వం విజ్ఞ‌ప్తి – స‌హాయ‌క చ‌ర్య‌ల్లో అన్ని శాఖ‌ల స‌మ‌న్వ‌యం – విద్యుత్ స‌రఫ‌రా పున‌రుద్ధ‌ర‌ణ‌కు చ‌ర్య‌లు వ‌రంగ‌ల్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 29:  మొంథా తుఫాను తెలంగాణ మీదుగా ప్రయాణించి బలహీనపన నేప‌థ్యంలో…

రాష్ట్రంలో పాల‌న ప‌డ‌కేసింది

– ధాన్యం, ప‌త్తి కొనుగోలు చేసే ప‌రిస్థితి లేదు – ఎరువుల‌ కోసం రైతుల తిప్ప‌లు – ఆరు, ఏడువేల ఉద్యోగాలు మాత్ర‌మే ఇచ్చారు – ఉద్యోగాల‌పై పొంతన లేని సంఖ్య‌ చెబుతున్న మంత్రులు – జూబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌ను గెలిపించండి – వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 29:  రాష్ట్రంలో పాలన…

క్షేత్ర‌స్థాయిలో అధికారులు అప్ర‌మ‌త్తంగా వుండాలి

– లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల భ‌ద్ర‌త‌పై దృష్టి పెట్టాలి – పున‌రావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి – అధికార్లు 24 గంట‌లు అందుబాటులో వుండాలి – మంత్రి కొండా సురేఖ‌ వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 29: వాతావరణ శాఖ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ చేసిన  నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ రైతులు, ప్రజలకు…

మూడు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

– సిద్దిపేట, హన్మకొండ, ములుగులకు వర్తింపు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 29:  ‌మొంథా తుఫాన్‌ ‌ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా సిద్దిపేట, హన్మకొండ, ములుగు జిల్లాల్లో బుధవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో నదులు, వాగులు పొంగిప్రవహిస్తున్నాయి. రహదారులపై నీరు చేరి రాకపోకలు అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని…

ఎగుమతుల దిశగా తెలంగాణ బియ్యం

– భారత్‌ రైస్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్న పౌరసరఫరాల శాఖ – ప్రత్యేకంగా స్టాల్‌ ఏర్పాటు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: ఆల్‌ ఇండియా రైస్‌ ఎక్స్‌పోర్ట్సు అసోసియేషన్‌ (ఏఐఆర్‌ఈఎ) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం భారత్‌ ఇంటర్నేషనల్‌ రైస్‌ కాన్ఫరెన్స్‌ను ఈనెల గురు,శుక్రవారాలలో న్యూదిల్లీలో నిర్వహించనున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ పౌర సరఫరాల శాఖా…

ఏసీబీ వ‌ల‌లో యాదగిరిగుట్ట ఆలయ ఈఈ 

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఈఈ రామారావు అవినీతి నిరోధక శాఖ అధికారులకి బుధవారం పట్టుబడ్డారు. హైద‌రాబాద్‌ ఉప్పల్‌ పరిధిలో ఓ ప్రైవేట్‌ కాంట్రాక్టర్‌ దగ్గర రూ.1.90 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రామారావుకు సంబంధించిన పలు ఆస్తులతోపాటు ఆయన…

సీఎంను కలిసిన మైనారిటీ సంఘాల నేతలు

– కాంగ్రెస్‌లో బీజేపీ మాజీ కార్పొరేటర్‌ కిలారి చేరిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: వివిధ మైనారిటీ సంఘాల నేతలు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి,…

మత్స్య సంపద అభివృద్ధికి రూ.123 కోట్లు

– కోయిల్ సాగర్ ప్రాజెక్టులో చేప పిల్ల‌ల విడుద‌ల‌ –  దేవరకద్ర నియోజకవర్గ అభివృద్ధికి కృషి – మంత్రి వాకిటి  శ్రీహరి మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 29: చేపల పెంపకం ద్వారా మత్స్యకారుల కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నామని మత్య, పాడి, పశు సంవర్ధక యువజన సర్వీసులు ,క్రీడల శాఖ…