Category తెలంగాణ

హెల్త్ ‌వర్సిటీ ఇన్‌చార్జ్ ‌వీసీగా డాక్ట‌ర్‌ రమేష్‌ ‌రెడ్డి

– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌5: ‌కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ ‌హెల్త్ ‌సైన్సెస్‌ ఇన్‌చార్జ్ ‌వీసీగా డాక్ట‌ర్‌ రమేష్‌ ‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా ఉత్తర్వులు జారీ చేశారు. రమేష్‌ ‌రెడ్డి ప్రస్తుతం యాదాద్రి భువనగిరి ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజీకి ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. గతంలో…

దీర్ఘకాల లక్ష్యాలను డాక్యుమెంట్‌ ప్రతిబింబించాలి

– ప్రజాభవన్‌లో ‘వార్‌ రూమ్‌’ను సందర్శించిన సీఎం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5: తెలంగాణ దీర్ఘకాల భవిష్యత్‌ లక్ష్యాలు, ప్రపంచంలో పోటీ సామర్థ్యాన్ని ప్రతిబింబించేలా ముందుచూపుతో విజన్‌ డాక్యుమెంట్‌ను మరింత సమగ్రంగా మెరుగుపరచాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. విజన్‌ డాక్యుమెంట్‌ను ప్రజలకు డిజిటల్‌ రూపంలో అందుబాటులో ఉంచి పారదర్శకతకు, ప్రజల భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని…

గ్లోబల్ సమ్మిట్ భద్రత ఏర్పాట్లపై సమీక్షించిన డిజిపి 

హైద‌రాబాద్‌,ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 5ః రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలం ఫ్యూచర్ సిటీలో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి భద్రతా ఏర్పాట్లపై అధికారులతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అడిషనల్ డిజిపిలు మహేష్ ఎం భగవత్, డీఎస్ చౌహాన్, అగ్నిమాపక శాఖ డిజీ విక్రమ్ సింగ్ మాన్, టిజిఐఐసి…

ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా తెలంగాణ‌

– సోనియాగాంధీ ఆకాంక్ష‌ – గ్లోబ‌ల్ స‌మ్మిట్ నిర్వ‌హ‌ణ‌పై హ‌ర్షం – మూడంచెల వ్యూహంతో ముందుకెళుతున్న రాష్ట్రం – రేవంత్‌ను అభినందించిన  కాంగ్రెస్ అధినేత్రి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 5: 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశలో తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ కీల‌క భూమిక పోషిస్తుందని  కాంగ్రెస్…

2047 నాటికి 3 ట్ర‌లియ‌న్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా తెలంగాణ‌

– తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్ ప్ర‌ధాన ల‌క్ష్యం ఇదే – ప్ర‌స్తుత ఆర్థిక వ్య‌వ‌స్థ 200 బిలియ‌న్ డాల‌ర్లు – 15 రెట్లు పెరిగితేనే ల‌క్ష్యం సాధించ‌గ‌లం – మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 5: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌-2025  ప్రధాన లక్ష్యం రాష్ట్రాన్ని 2047…

సెంట‌ర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటుకు ‘డీకిన్’తో ఒప్పందం

– దేశంలోనే మొట్ట‌మొద‌టి నైపుణ్య శిక్ష‌ణా కేంద్రం – ప్ర‌పంచ స్థాయి నిపుణుల‌ను త‌యారుచేయ‌డ‌మే ల‌క్ష్యం – మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 5: ఆస్ట్రేలియాకు చెందిన డీకిన్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో రాష్ట్రంలో కృత్రిమ మేథకు సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ఏర్పాటు చేయడానికి తెలంగాణా ప్రభుత్వం శుక్రవారం  కీలక…

అర్బన్ బ్యాంక్ ఎన్నికలు స‌జావుగా నిర్వహించాలి

– ఏర్పాట్లను పరిశీంచిన ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్ మ‌ను చౌద‌రి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 5: ఏపీ మహేష్ అర్బన్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ల ఎన్నికల సందర్భంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా సజావుగా నిర్వహించేందుకు అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి విజ‌య‌వంతం చేయాల‌ని హైద‌రాబాద్ జిల్లా ఇన్‌చార్జి క‌లెక్ట‌ర్ మ‌ను చౌద‌రి అధికారులకు సూచించారు. ఈ…

ఇండస్ట్రియల్ అడిషనల్ డైరెక్టర్‌ను కలిసిన టీజీవో అధ్య‌క్షుడు

హైద్రాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 5: ఇండస్ట్రీస్ డిపార్టుమెంట్ అడిషనల్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ నాయక్ ను టీజీవో నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. టీజీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎం.బి.కృష్ణ యాదవ్ త‌దిత‌రులు బొకే అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ అధికారులు, ఉద్యోగుల సహకారంతో ముందుకెళ్తానని తెలియజేశారు.…

విజయోత్సవాలు కాదు.. ప్రజా వంచనోత్సవాలు

– కాంగ్రెస్‌ రెండేళ్ల పాలనలో హామీలన్నీ ఎగ్గొట్టారు ~ దమ్ముంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలి ~ శాఖల వారీగా శ్వేతపత్రం విడుదల చేయాలి – బీజేఎల్పీ నేత మహేశ్వర్‌ రెడ్డి డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5: ఇచ్చిన హామీలను రెండేళ్లుగా అమలు చేయకుండా ప్రజాపాలన విజయోత్సవాలంటూ రేవంత్‌ రెడ్డి సంబరాలు చేసుకోవడం…