Category తెలంగాణ

హామీల అమలు బదులు అప్పుల్లోకి నెట్టింది

– కాంగ్రెస్‌ పాలనపై బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు విమ‌ర్శ‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5: కాంగ్రెస్‌ పార్టీ రెండేళ్ల పాలన పూర్తి చేసుకుందని, అయితే ప్రజలకు ఇచ్చిన హామీల అమలు బదులు, రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిందని బీజేజీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు ఒక ప్రకటనలో విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల వేళ రైతు భరోసా, చేయూత, యువ…

సిరీస్‌ భూములు రెసిడెన్షియల్‌ జోన్‌గా మార్చిందెవ‌రో?

– అయ్య ముఖ్యమంత్రిగా, కొడుకు మంత్రిగా వేల ఎకరాలు ధారాదత్తం – హిల్ట్‌ పాలసీపై కేటీఆర్‌ వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి కౌంటర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5: హిల్ట్‌ పాలసీపై బీఆర్‌ఎస్‌ విమర్శలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తిప్పికొట్టారు. సచివాలయంలో శుక్రవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో హిల్ట్‌ పాలసీపై బీఆర్‌ఎస్‌ ఆరోపణల గురించి విలేకరులు అడిగిన…

ఓయూ పనుల్లో విద్యార్థుల అభిప్రాయాలకు ప్రాధాన్యం

– చారిత్రక భవనాలను సంరక్షిస్తూనే నూతన నిర్మాణాలు  – 10న వర్సిటీ సందర్శిస్తా.. నెలాఖరు నాటికి పనులపై తుది నిర్ణయం – ఓయూ అభివృద్ధి పనులపై సమీక్షలో సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5: ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ)లో చేపట్టనున్న అభివృద్ధి పనుల్లో విద్యార్థులు, బోధన సిబ్బంది అభిప్రాయాలకు ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి…

మానసిక దివ్యాంగులకు కావలసింది ప్రేమ, చేయూత

– రావు పద్మ, డాక్టర్‌ అనితా రెడ్డి హనుమకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5: మానసిక దివ్యాంగులకూ అన్ని హక్కులు ఉంటాయని, ముఖ్యంగా ఆస్తి హక్కు కూడా ఉంటుందని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన బాలబాలికలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని, ప్రేమను పంచాలని సూచించారు ప్రపంచ దివ్యాంగుల వారోత్సవాలను పురస్కరించుకున…

కొనసాగుతున్న ఇండిగో విమానాల రద్దు

– శంషాబాద్‌ విమనాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన – ఏపీ మంత్రి పార్థసారథి చొరవతో అయ్యప్పలకు ప్రత్యేక విమానం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5: ఇండిగో సంస్థ విమానాల రాకపోకలను నిలిపేయడంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. మొత్తం 92 విమానాలు రద్దు చేసినట్లు ఆ సంస్థ వెల్లడిరచింది. ఇందులో శంషాబాద్‌కు రావాల్సినవి 43, ఇక్కడి…

సీఎం నిర్ణయంపైనే రాజీనామా ఆధారం

– అనర్హతపై సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తా – ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం వ్యాఖ్యలు హైదరాబాద్‌,ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5 : తన పదవికి రాజీనామాపై ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజీనామా అంశాన్ని సీఎం నిర్ణయంతో ముడిపెట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశిస్తే రాజీనామా చేయమని వెనకాడనన్నారు. తాజాగా విూడియాతో ఆయన మాట్లాడుతూ…

హిల్ట్‌ పాలసీపై తెలంగాణ హైకోర్టులో విచారణ

– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ హైదరాబాద్‌, డిసెంబర్‌ 5(ఆర్‌ఎన్‌ఎ): హిల్ట్‌ పాలసీపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ పాలసీపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 9,292 ఎకరాల భూ కేటాయింపుల విషయంలో రూపొందించిన జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉందని హైకోర్టుకు తెలిపారు. దీనిపై సీబీఐ…

సీఎం పర్యటనతో హుస్నాబాద్​కు ఒరిగిందేమీ లేదు

Satish kumar

సీఎం శంకుస్థాపన చేసిన పనులు ఆరు నెలల్లో పూర్తిచేసే దమ్ముందా? గౌరవెల్లి నిర్మాణాన్ని అడ్డుకుంది కాంగ్రెస్సే.. మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్​కుమార్ హుస్నాబాద్, ప్రజాతంత్ర,  డిసెంబర్ 4: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుస్నాబాద్ నియోజకవర్గ పర్యటనపై బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్​కుమార్ (Satish kumar ) తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి…

సీఎం పర్యటనతో హుస్నాబాద్‌కు ఒరిగిందేమీ లేదు

– గౌరవెల్లి రిజర్వాయర్‌ నిర్మాణాన్ని అడ్డుకున్నది కాంగ్రెస్‌ పార్టీయే – పనులు ఆరు నెలల్లో పూర్తి చేసే దమ్ముందా అని సవాల్‌ – 96 శాతం ప్రాజెక్టును పూర్తి చేసి టీఎంసీ నీటిని అందించిన కేసీఆర్‌ – మీడియాతో మాజీ ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ హుస్నాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 4: ముఖ్యమంత్రి రేవంత్‌ పర్యటనతో హుస్నాబాద్‌లకు ఒరిగిందేమీ…