Category తెలంగాణ

వేసవిలో ఉపాధి కూలీలకు కొత్త కష్టాలు

– అమలులోకి రెండు ఫోటోలు – సిగ్నల్ సమస్యతో మరింత ఆలస్యం – ఫీల్డ్ అసిస్టెంట్లకు తప్పని తిప్పలు – ఇలాగైతే పనికి రాలేమంటున్న కూలీలు ములుగు, ప్రజాతంత్ర మార్చి 5: కేంద్రం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంలో కొత్త రూల్స్ అమల్లోకి రావడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే వేసవికాలం ప్రారంభం…

పోలీసులతో గస్తీ ముమ్మరం

– రాత్రి వేళల్లో నడుచుకుంటూ కాలనీల్లో పర్యటన హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 5: విజిబుల్‌ ‌పోలీసింగ్‌లో భాగంగా సైబరాబాద్‌ ‌పోలీస్‌ ‌కమిషనరేట్‌ ‌పరిధిలో ఫుట్‌ ‌పెట్రోలింగ్‌ను మరింత బలోపేతం చేసే దిశగా పోలీసులు వినూత్న కార్యాచరణ చేపట్టారు. కేవలం పెట్రోలింగ్‌ ‌వాహనాల గస్తీకే పరిమితం కాకుండా ప్రజల మధ్యకు నేరుగా నడుచుకుంటూ వెళ్తూ ’మేమున్నం’ అనే…

ప్రారంభానికి మరో రెండు చెరువులు సిద్ధం

– 8న బమృకున్-ఉద్-దౌలా – 9న కూకట్‌పల్లి నల్ల చెరువు – సీఎం చేతుల మీదుగా ప్రారంభానికి సన్నాహాలు – చెరువుల అభివవృద్ధికి పెద్ద పీట వేసిన హైడ్రా హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 5: మరో రెండు చెరువులు నగర ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. పాత బస్తీలోని బమృకున్-ఉద్-దౌలా చెరువుతోపాటు కూకట్‌పల్లిలోని నల్ల చెరువు ప్రారంభానికి…

అర్ధరాత్రి అవస్థలకు ఇక చెక్

– గిరిజన బిడ్డల ప్రాణాలకు మంత్రి పొంగులేటి భరోసా – తిరుమలాయపాలెంలో ఏరియా హాస్పిటల్‌కు శంకుస్థాపన తిరుమలాయపాలెం, ప్రజాతంత్ర, మార్చి 5: అర్ధరాత్రి వేళ ఆపద వస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఖమ్మం పరుగు తీయాల్సిన కష్టాలు ఈ ప్రాంత గిరిజన బిడ్డలకు ఇక ఉండవు. పేదవాడి సొంత గడ్డపైనే కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించడమే…

ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ

– కడియం విచారణ పూర్తి – దానం విచారణ 7కు వాయిదా హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 5: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతోంది. గురువారం కడియం శ్రీహరిని స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌  ‌విచారించారు. కొన్ని గంటలపాటు సాగిన ఈ విచారణ ముగిసింది. మరో ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ‌విచారణ పూర్తి కాలేదు. ఆయన…

లిక్కర్‌ ‌కేసు కొట్టేయడంతో స్వామికి మొక్కు

– తిరుమలకు కాలినడకన చేరుకున్న కవిత – త్వరలోనే రాజకీయ పార్టీ ఏర్పాటు – తెలంగాణ ఫస్ట్ ‌నినాదంతో ముందుకు వెళతామని ప్రకటన తిరుపతి, మార్చి 5: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తిరుమలకు కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకునేందుకు తిరుపతి చేరుకున్నారు. తిరుపతిలోని అలిపిరి వద్ద నుంచి కాలినడకన తిరుమల బయల్దేరిన ఆమె…

పార‌ద‌ర్శ‌క వ్య‌వ‌స్థ‌లే రోగుల భ‌ద్ర‌త‌కు కీల‌కం

– బ‌యోమెడిక‌ల్ వ్య‌ర్థాల‌పై చ‌ర్చ‌ – ‘కేర్’ లో  ‘ప్రవర 2026’–కేర్ గవర్నెన్స్ & కంప్లయన్స్ స‌ద‌స్సు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 5: రోగులకు సురక్షితమైన వైద్యం అందించడంలో చట్టపరమైన నిబంధనలు, పారదర్శక వ్యవస్థలు ఎంత ముఖ్యమో తెలియజేయడానికి కేర్ హాస్పిటల్స్ ‘ప్రవర 2026’ –కేర్ గవర్నెన్స్ & కంప్లయన్స్ సమ్మిట్ 2.0 (సీజీజీఎస్) పేరుతో…

రాష్ట్రంలో వాతావరణ మార్పులు

– మూడో వారంలో పిడుగులతో కూడిన వర్షాలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 5: రాష్ట్రంలో ఈ నెల చివరలో అకాల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెదర్‌ ‌మ్యాన్‌ ‌వెల్లడించారు.  18, 19 తర్వాత ఉరుములు మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. అయితే అప్పటివరకు ఎండలు ఇదేస్థాయిలో కొనసాగుతాయని వెదర్‌ ‌మ్యాన్‌…

ప్రొఫెసర్ లక్ష్మణమూర్తి సేవలు ఎనలేనివి

– ఆయన బోధన, సాహిత్య సేవలపై జాతీయ సదస్సు హన్మకొండ, ప్రజాతంత్ర, మార్చి 5 : విద్య, సాహిత్య రంగాల్లో ప్రొఫెసర్ ఎస్.లక్ష్మణమూర్తి చేసిన కృషి కొనియాడదగినదని కో-చైర్మన్ డాక్టర్ ఎ.శ్రీనాథ్ అన్నారు. హన్మకొండలోని కాకతీయ ప్రభుత్వ కళాశాల ఇంగ్లీష్ విభాగం, సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో దివంగత ప్రొఫెసర్ ఎస్.లక్ష్మణమూర్తి బోధన,…