Category తెలంగాణ

బలగం ఫేమ్ నారాయణకు సతీవియోగం

– రామాయంపేటలో విషాదఛాయలు కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, మార్చి 6: మెదక్ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన బలగం సినిమా ద్వారా ప్రేక్షకులకు సుపరిచితమైన మురళీధర్ గౌడ్(బలగం నారాయణ) సతీమణి, వార్డు మాజీ సభ్యురాలు ఐరేని శశికళ అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. గతంలో రామాయంపేట పంచాయతీగా ఉన్న సమయంలో ఆమె వార్డు సభ్యురాలిగా ఉన్నారు. శశికళ మృతితో…

హాస్పిటల్స్ లో సమగ్ర పాలన వ్యవస్థలు అవసరం

– హాస్పిటల్స్ లో పరిపాలన, చట్టాల అమలుపై చర్చ – ముగిసిన‌ కేర్ హాస్పిటల్స్ ‘ప్రవర–2026’ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 6: కేర్ హాస్పిటల్స్ నిర్వహించిన రెండు రోజుల ‘ప్రవర–2026’ గవర్నెన్స్ & కంప్లయెన్స్ సమ్మిట్ శుక్రవారం ముగిసింది. బంజారాహిల్స్‌లో జరిగిన ఈ సదస్సులో హాస్పిట‌ల్స్ పరిపాలన, చట్టపరమైన నిబంధనలు, రోగి భద్రత వంటి అంశాలపై…

మూడు వారాల్లో క్యాతన్‌ ‌పల్లి చైర్మన్‌ ఎన్నిక

– ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్‌,‌ మార్చి 6:  క్యాతనపల్లి మున్సిపల్‌ ‌చైర్మన్‌, ‌వైస్‌ ‌చైర్మన్‌ ఎన్నిక మూడు వారాల్లో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. క్యాతనపల్లి మున్సిపాలిటీ వివాదంపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల అనంతరం మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లిలో పలు రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో…

విద్యార్థులు మంచి దృక్పథాన్ని అల‌వ‌ర‌చుకోవాలి

– సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్ విహారి – కిట్స్‌లో జాతీయస్థాయి కార్నివాల్ ‘సంస్కృతి-26’ వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 6: మీ కలల్లో రాణించండి.. సోషల్ మీడియా అసంబద్ధమైన అంశాలకు అలవాటుపడకండి.. తాజా సాంకేతికతలను ఆస్వాదించండి.. మంచి దృక్పథాన్ని అల‌వ‌ర‌చుకోవాలి అంటూ సినీ సంగీత దర్శకుడు, గాయకుడు, కిట్స్ పూర్వ విద్యార్థి ప్రశాంత్ ఆర్ విహారి…

అధునాతన ప్రెస్ క్లబ్ నిర్మించుకుందాం

– అక్రిడిటేష‌న్‌ల మంజూరులో నిబంధనలు మార్చాలి – డబ్ల్యూజేఐ వినతికి మంత్రి పొంగులేటి సానుకూల స్పందన ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 6 : ఖమ్మం జిల్లా కేంద్రంలో అధునాతన ప్రెస్ క్లబ్ నిర్మించుకుందామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మంలోని తన నివాసంలో మంత్రి పొంగులేటిని శుక్రవారం…

హుజూర్‌నగర్, కోదాడ రహదారులకు మహర్దశ

– 49 కిమీ సింగిల్ రోడ్లు డబుల్‌గా – రూ.130 కోట్లకు ప్రభుత్వ ఆమోదం సూర్యాపేట,ప్రజాతంత్ర, మార్చి 6:  హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధిలోని ఆర్‌అండ్‌బీ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  సింగిల్ లైన్‌గా ఉన్న సుమారు 49 కిలోమీటర్ల రహదారులను డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేయడానికి మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ ప్లాన్…

ఎర్ర బంగారంతో ఎరుపెక్కిన ఏనుమాముల

– మార్కెట్లో ఎటు చూసినా మిర్చి బస్తాలే – ధరలు బాగుండడంతో రైతుల హర్షం వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 6: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు శుక్రవారం భారీగా మిర్చి తరలి వచ్చింది. సుమారు 35 నుంచి 40 వేల బస్తాల మిర్చి అమ్మకానికి రాగా ఈ సీజన్‌లో ఇదే అధికం. దీంతో యార్డులో ఎటు…

వాతావరణ శాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు

– తనిఖీలు చేపట్టి ఫేక్ కాల్‌గా గుర్తింపు హైదరాబాద్, మార్చి 6: విమానాశ్రయాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఇటీవల బాంబు బెదిరింపులు రావడం పరిపాటిగా మారింది. తాజాగా బేగంపేటలో బాంబు బెదిరింపు కలకలం రేపింది. వాతావరణ శాఖ కార్యాలయానికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు రావడంతో సిబ్బంది, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులు…

అసంపూర్తిగా అంబర్‌పేట ఫ్లై ఓవర్ సర్వీస్ రోడ్డు

– వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోండి – సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 6: అంబర్‌పేట ఫ్లైఓవర్ కింద ఉన్న సర్వీస్ రోడ్డు నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి శుక్రవారం లేఖ రాశారు. హైదరాబాద్ నగరంలో…