Category తెలంగాణ

విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్తు

కడియం కావ్య

క్రమశిక్షణ, కఠిన శ్రమ, ఆత్మవిశ్వాసంతోనే విజయం విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులే కీలకం..  వ‌రంగ‌ల్ ఎంపీ డాక్ట‌ర్ కడియం కావ్య హనుమకొండ, ప్ర‌జాతంత్ర : దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్ట‌ర్‌ కడియం కావ్య అన్నారు. విద్యే విద్యార్థుల జీవితాన్ని మలిచే ప్రధాన ఆయుధమని ఆమె పేర్కొన్నారు.…

రెండో విడత పోలింగ్ ప్రశాంతం

– కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 14: రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించినట్లు కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. రెండో విడతలో భాగంగా చిగురుమామిడి, తిమ్మాపూర్, మానకొండూర్, గన్నేరువరం, శంకరపట్నం మండలాలలో ఆదివారం ఎన్నికలు…

హనుమకొండ జిల్లాలో పోలింగ్ ప్రశాంతం

– రెండో విడత పోలింగ్ 87.25 కలెక్టర్ స్నేహ శబరీష్ హనుమకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్ 14: హనుమకొండ జిల్లాలోని ఐదు మండలాల్లో గ్రామపంచాయతీలకు రెండో విడతలో సర్పం చ్, వార్డు స్థానాలకు ఆదివారం జరిగిన ఎన్నిక లు ప్రశాంతంగా ముగిశాయని హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు.జిల్లాలో రెండో విడతలో ధర్మసాగర్,…

వ‌ర‌ద బాధిత కుటుంబాల‌కు స‌హాయం

– న‌ష్టం వాటిల్ల‌కుండా ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌డ‌తాం -ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్‌రెడ్డి హామీ వ‌రంగ‌ల్, ప్రజాతంత్ర‌, డిసెంబ‌ర్ 14:  అక్టోబర్ నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో తీవ్రంగా దెబ్బతిన్న వరద బాధిత కుటుంబాలకు  స్థానిక  శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి రేషన్ సరుకులు పంపిణీ చేశారు. వరదల…

న్యాయ‌బ‌ద్ధంగా ఓటింగ్ జ‌ర‌గాలి

– ఓట్ చోరీపై రాష్ట్రంలో సంత‌కాల సేక‌ర‌ణ‌ -మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 14:  ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే , రాజ్యాంగం విలువలు కొనసాగాలంటే ప్రశాంతంగా న్యాయబద్ధంగా ఓటింగ్ జరగాల‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. ఓటు చోరికి వ్యతిరేకంగా ఏఐసీసీ చేపట్టిన ర్యాలీలో పాల్గొనేందుకు ఆయ‌న దిల్లీ వెళ్లారు. ప్ర‌యాణానికి ముందు ఆయ‌న…

ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి గుండెపోటుతో మృతి

మునుగోడు, ప్రజాతంత్ర, డిసెంబర్ 14 : గ్రామ సర్పంచ్ ప‌ద‌వికి పోటీ చేసి లక్షల రూపాయలు ఖర్చు చేసి ఓడిపోయాన‌ని తీవ్ర మనస్తాపానికి గురై గుండెపోటుతో మరణించాడో అభ్య‌ర్థి. ఈ సంఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే నల్గొండ జిల్లా మునుగోడు మండలం కిష్టాపురం గ్రామా నికి చెందిన చెనగొని కాటంరాజు (45) ఈనెల…

డ్రగ్స్‌ స్వాధీనం.. ముగ్గురి అరెస్ట్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14: డ్రగ్స్‌ అమ్మకాలు, వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా హైదరాబాద్‌లో ఏదో ఒక ప్రాంతంలో డ్రగ్స్‌ పట్టుబడుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌ఎన్‌ఈడబ్ల్యు), మాసబ్‌ ట్యాంక్‌ పోలీసులు సంయుక్తంగా ఆదివారం ఆపరేషన్‌ నిర్వహించారు. ఎండీఎంఏ(డ్రగ్స్‌) విక్రయిస్తున్న పెడ్లర్‌ ఒకరు, ఇద్దరు సబ్‌-పెడ్లర్లను వారు అరెస్టు చేశారు.…

కొమురవెల్లి రైల్వే స్టేషన్‌ సందర్శించిన ఎంపీ రఘునందన్‌

– త్వరలో స్టేషన్‌ ప్రారంభించేలా చర్యలు తీసుకుంటా కొమురవెల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14: ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి రైల్వే స్టేషన్‌ను మెదక్‌ పార్లమెంట్‌ సభ్యుడు మాధవనేని రఘునందన్‌ రావు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసి కేవలం 18 నెలల్లోనే రైల్వే స్టేషన్‌ను పూర్తి చేయడం ప్రధాని…

ఎన్నికల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం

– 12 మందిపై సస్పెన్షన్ వేటు  చిట్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14 : నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని చిన్నకాపర్తి గ్రామంలో ఈనెల 11న నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలైన బ్యాలెట్‌ పేపర్లు శుక్రవారం మురుగు కాలువలో ప్రత్యక్షమయ్యాయి. ఈ ఘటనకు బాధ్యులైన 12 మంది ఎన్నికల అధికారులను జిల్లా కలెక్టర్‌ ఇలా…