Category తెలంగాణ

కామారెడ్డి జిల్లాలో దారుణం

-గెలిచిన సర్పంచ్‌ ‌తమ్ముడి దాష్టీకం -ఓడిన అభ్య‌ర్థిని ట్రాక్ట‌ర్‌తో ఢీ కొట్టిన వైనం -పలువురికి తీవ్ర గాయాలు.. హాస్పిటల్‌కి తరలింపు కామారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15: ‌రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ముగియ‌డంతో కక్షలు కార్పణ్యాలు బయటపడుతున్నాయి.  గెలుస్తామన్న ధీమాతో బరిలోకి దిగిన అనేకమంది ఆశలు అడియాశలుగా మిగిలిపోయాయి. సర్పంచ్‌ ఎన్నికల కోసం భారీగా డబ్బులు…

జీహెచ్‌ఎం‌సీలో డివిజన్ల పెంపుపై సవాల్‌

– హైకోర్టులో రాంనగర్‌ ‌వాసి పిటిషన్‌ ‌- రేపు విచారణ జరపనున్న హైకోర్టు హైదరాబాద్‌,‌డిసెంబర్‌ 15 (ఆర్‌ఎన్‌ఎ): ‌జీహెచ్‌ఎం‌సీలో డివిజన్ల పెంపును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ ‌దాఖలైంది. రాంనగర్‌కు చెందిన వినయ్‌ ‌కుమార్‌ అనే వ్యక్తి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీన్ని అత్యవసరంగా విచారించాలని న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశారు. డివిజన్ల పునర్విభజనలో అభ్యంతరాలను…

ముగిసిన మూడో దశ పోలింగ్‌ ‌ప్రచారం

– 17న పోలింగ్‌.. మూడ్రోజులపాటు మద్యం బంద్‌ – ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 15: ‌రాష్ట్రంలో తుది విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది.సోమవారం సాయంత్రంతో ప్రచారం ముగియగా, బుధవారం ఎన్నికలు జరుగనున్నాయి. డిసెంబర్‌ 11‌న తొలి విడత, 14న రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి.…

మార్చి నాటికి టిమ్స్ ప‌నులు పూర్తికావాలి

– ఇంజినీర్ల‌కు స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ ఆదేశాలు – నిర్మాణ ప్రాంతాన్ని ప‌రిశీలించిన ఆర్ అండ్ బి  సీఎస్‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 15: రాష్ట్ర ప్రభుత్వం టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణాల‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని,త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కృత నిశ్చయంతో ఉందని స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ అన్నారు.…

తవ్వకాల్లో బయటపడ్డ అమ్మవారి విగ్రహం

– ప్రత్యేక పూజలకు భారీగా తరలి వ‌చ్చిన‌ జనం  మంచిర్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15: ‌మంచిర్యాల జిల్లాలో తవ్వకాల్లో అమ్మవారి విగ్రహం బయటపడింది. గోదావరి పరిక్రమ యాత్రలో భాగంగా నేలమాలిగ గ్రామానికి వొచ్చిన స్వాజీలు చెప్పిన మాట మేరకు సోమవారం తవ్వకాలు జరపడంతో దుర్గాదేవి విగ్రహం కనిపించింది. ప్రత్యేక పూజల అనంతరం నిర్వహించిన ఈ తవ్వకాలను…

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌గూండాగిరి

– సోమార్‌పేట్‌ ‌గ్రామ ఘటనపై కెటిఆర్‌ ఆ‌గ్రహం – తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫోన్‌లో ఫిర్యాదు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 15:  కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, ఆ పార్టీ నాయకుల గూండాగిరి రోజురోజుకూ శృతిమించుతోందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా…

వేధింపులపై కమిటీతో విచారణ

– మహిళా వర్సిటీ ప్రిన్సి పాల్‌ ‌వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 15: ‌కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో లైంగిక వేధింపుల వ్యవహారం కలకలం రేపింది. అయితే ఈ ఆరోపణలపై వర్సిటీ ప్రిన్సిపాల్‌ ‌లోకపావని స్పందించారు. మెస్ ఇన్‌చార్జ్ ‌వినోద్‌ ‌తప్పు చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. పోలీసులతోపాటు యూనివర్సిటీ నుంచి ప్రత్యేక కమిటీని వేసి…

ప్రేమ‌, క‌రుణ సందేశాల‌నిచ్చే క్రిస్మ‌స్‌

– భిన్న‌త్వంలో ఏక‌త్వం సంప్ర‌దాయాన్ని బ‌ల‌ప‌రుస్తాం – అన్ని మ‌తాల పండుగ‌ల‌కు స‌మాన ప్రాధాన్యం – మైనారిటీ సంక్షేమశాఖ‌ మంత్రి అజ‌రుద్దీన్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 15: క్రిస్మస్ అనేది ఆనందం, సంతోషం, ఐక్యతతో పాటు ప్రేమ, శాంతి, కరుణ సందేశాలను సమాజానికి చాటి చెప్పే పవిత్ర పండుగ అని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి…

వాసాల‌మ‌ర్రిలో మిస్స‌యిన బ్యాలెట్‌ పేప‌ర్‌

– డ్రాలో ఎన్నికైన కాంగ్రెస్ అభ్య‌ర్థి – మిస్స‌యిన బ్యాలెట్ కౌంటింగ్ గ‌ది వెనుక ల‌భ్యం – దానిపై బీఆర్ఎస్ అభ్య‌ర్థికి ఓటు – ఉద్దేశ‌పూర్వ‌కంగానే దీన్ని మిస్ చేశార‌ని ఆరోప‌ణ‌ – ఓడిన ప‌లుగుల ఉమారాణి ఈసీకి ఫిర్యాదు తుర్కపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్ 15: తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో జరిగిన మొదటి విడత…