Category తెలంగాణ

సీఎం రేవంత్ రెడ్డి కర్ణుడేమీ కాదు

– అభివృద్ధికి కేరాఫ్ కేసీఆర్ – విధ్వంసానికి కేరాఫ్ కాంగ్రెస్ – రైతులను ఆదుకోవడంపై దృష్టి పెట్టండి – బీఆర్ఎస్ చొప్పదండి కార్యకర్తల సమావేశంలో హరీష్‌రావు చొప్పదండి, ప్రజాతంత్ర, మార్చి 7: కేసీఆర్ అభివృద్ధికి కేరాఫ్ అయితే కాంగ్రెస్ సర్కార్ విధ్వంసానికి కేరాఫ్ అని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. బూతులు…

నిత్య విద్యార్థులే ఉత్తమ వైద్యులు

– ప్రతిభ, నైతికత, కరుణ వృత్తిలో మూల సూత్రాలు – ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: వైద్య వృత్తిలో ప్రతిభ, నైతికత, కరుణ అనేవి మూల సూత్రాలని, ఆధునిక ప్రపంచంలో వస్తున్న మార్పులకనుగుణంగా నిత్యం అధ్యయనం చేస్తూ వృత్తిని కొనసాగించే…

అత్యధిక ఉష్ణోగ్రతలు.. అప్రమత్తంగా ఉండాలి

– వడగాడ్పులు వీచే అవకాశం – వైద్యారోగ్య శాఖ హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: రాష్ట్రంలో మార్చి మొదటి వారంలోనే ఎండలు మండుతుండగా రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీవ్రమైన ఎండలతోపాటు వడగాడ్పులు వీచే అవకాశమున్నదని తెలిపింది. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2`3 డిగ్రీలు పెరగనున్న…

సీఎంతో యూఎస్ డెలావర్ గవర్నర్ భేటీ

– హెల్త్, ఎడ్యుకేషన్ రంగంలో సంస్కరణలపై చర్చ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: యూఎసఏ డెలావర్ రాష్ట్ర గవర్నర్ మాట్ మేయర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో శనివారం భేటీ అయ్యారు. హెల్త్, ఎడ్యుకేషన్ రంగంలో సంస్కరణలపై ఆయన సీఎంతో చర్చించారు. డెలావర్ రాష్ట్రంలో అమలు చేసిన పేద, మధ్యతరగతి ప్రజలకు ఇండ్లు,…

బ్రహ్మ్మోత్సవాలకు హాజరు కండి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 6: బి.ఆర్.ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం – నాచారం గుట్ట ప్రతినిధులు కలిశారు. ఈ నెల 8 నుండి 19 వరకు జరిగే బ్రహ్మ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా కోరుతూ ఆలయ చైర్మన్ రవీందర్ , ఈఓ రంగాచారి , అర్చకులు శుక్రవారం…

15 నుండి భద్రాచలం స్వామివారి కల్యాణ సెక్టార్ టికెట్లు

– నేరుగా, అన్లైన్ ద్వారా విక్రయం భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 6 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి క్షేత్రము నందు 19వతేదీ నుండి ఏప్రియల్ 02వ తేదీ వరకు జరుగునున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవములలో భాగంగా 27వతేదీన “శ్రీస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవము” మరియు 8.282 “శ్రీస్వామి వారి పట్టాభిషేక మహోత్సవము”లను వీక్షించగోరు భక్తుల సౌకర్యార్ధమై,…

సివిల్స్‌ లో ఎస్సీ స్టడీ సర్కిల్ విద్యార్థుల ప్రతిభ

– ర్యాంకులు సాధించిన ఇద్ద‌రు విద్యార్థులు – ఐపీఎస్‌కు ఎంపిక‌య్యే అవ‌కాశం – మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌కుమార్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 6: దళిత వర్గాల యువతకు నాణ్యమైన శిక్షణ అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా సివిల్స్‌లో ప‌లువురు ఎస్సీ విద్యార్థులు విజ‌యం సాధించ‌డం సాధ్యమయ్యాయని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి…

‌ప్రజల మద్దతుతో పాలన సాగిస్తున్నాం

– అందరి మద్దతుతోనే గెలిచాం – మాటలు, మూటలతో గెలిచి రాలేదు – మా వద్ద ఎలాంటి అక్రమ సంపాదనా లేదు – వర్గీకరణ కోసం చేసిన పోరాటానికి మద్దతుగా నిలిచా – సీఎం రేవంత్‌రెడ్డి – మాదిగ ఎంప్లాయీస్‌ ‌సమన్వయ కమిటీ సమావేశం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 6: చిత్తశుద్ధితో ప్రజాసమస్యలు పరిష్కరిస్తున్నామని ముఖ్యమంత్రి…