Category తెలంగాణ

నాటి జర్నలిజానికి నేటి జర్నలిజానికి ఎంతో తేడా

– విలువలతో కూడిన జర్నలిజాన్ని నడిపిన ఎంఎస్ ఆచార్య – ఆచార్య విగ్రహావిష్కరణలో మంత్రులు దుద్దిళ్ల, పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: ప్రముఖ తెలంగాణ పోరాటయోధుడు, సీనియర్ జర్నలిస్ట్ ఎం.ఎస్.ఆచార్య విగ్రహాన్ని హైదరాబాద్‌లోని గోపనపల్లిలోని జర్నలిస్ట్ కాలనీలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ శనివారం ఆవిష్కరించారు. ఆచార్య కుమారుడు మాడభూషి శ్రీధర్ రూపొందించిన…

ఏఐ ఆర్థిక ఆవిష్కరణల కేంద్రంగా హైద‌రాబాద్‌

– ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఆర్థిక సాంకేతిక రంగంలో హైదరాబాద్ గ్లోబల్ హబ్‌గా ఎదుగుతోందని ఐటి, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శనివారం నాడు బాచుపల్లిలోని విజ్ణానజ్యోతి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్  నిర్వహించిన సిఎఫ్…

మ‌హిళ‌లు ఆర్థిక స్వావ‌లంబ‌న సాధించాలి

– పురుషుల కంటే ఎక్కువ క‌ష్ట‌ప‌డితేనే గుర్తింపు – మ‌హిళ‌ల‌కు శుభాకాంక్ష‌లు – బీఆర్ఎస్ నేత కేటీఆర్‌ – చందాన‌గ‌ర్‌లో మ‌హిళా దినోత్స‌వ వేడుక‌లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 7: అమ్మాయిలు తమ కాళ్ల మీద తాము నిలబడి ఆర్థిక స్వావ‌లంబ‌న సాధించే దిశగా ముందుకు సాగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆడబిడ్డలకు…

క్లీన్ సిటీగా మార్చాలి

– ప్రతీరోజు చెత్త సేకరణ జరగాల్సిందే – క్యూర్ పరిధిలో ఈవీ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలి – కొత్త డంప్ యార్డులు అందుబాటులోకి తీసుకురండి – మున్సిపల్ కమిషనర్లతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: నగరాన్ని క్లీన్ సిటీగా మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 99 రోజుల…

డాక్ట‌ర్ ర‌విచంద్ర డాక్యుమెంట‌రీకి గ‌ద్ద‌ర్ ఫిల్మ్ అవార్డు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 7:  రాష్ట్ర‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ లో కరీంనగర్ కు చెందిన డాక్టర్ పొన్నం రవిచంద్ర డాక్యుమెంటరీ విభాగంలో పురస్కారాన్ని అందుకున్నారు. శ‌నివారం  హైదరాబాదులో విలేకర్ల సమావేశంలో 2025 తెలుగు సినిమాలవివిధ విభాగాలకు సంబంధించిన అవార్డుల ను ప్రకటించారు. డాక్యుమెంటరీ విభాగానికి సంబంధించి తెలంగాణ ముద్దుబిడ్డ…

గవర్న్ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మతో భట్టి భేటీ

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 7: మహారాష్ట్ర గవర్నర్‌ ‌గా బదిలీపై వెళుతున్న జిష్ణు దేవ్‌ ‌వర్మని లోక్‌ ‌భవన్‌ ‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మర్యాదపూర్వకంగా కలిసారు. పుష్పగుచ్ఛం, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనతో పలు అంశాలను పంచుకున్నారు. అలాగే ఇంతకాలం తెలంగాణ గవర్నర్‌గా ఇక్కడి అభివృద్ధిలో భాగమైనందుకు అభినందించారు. ఇటీవలి…

ఏపీ సమాచార కమిషనర్ రెహానా బేగంకు పీహెచ్ డీ ప్రదానం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి7: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్ డా. రెహానా బేగం పద్మావతి మహిళా యూనివర్శిటీ ఛాన్సలర్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా జర్నలిజంలో పీహెచ్ డీ పట్టా అందుకున్నారు. ‘తెలుగు పత్రికల్లో అంతర్జాతీయ వార్తల కవరేజ్’ అనే అంశం పై ప్రొ. బి.ఎన్. నీలిమా పర్యవేక్షణలో పరిశోధన చేశారు…

కిట్స్‌లో విజయవంతంగా ముగిసిన కార్నివాల్ ‘సంస్కృతి-2026‘

వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 7: సాంస్కృతిక సాంప్రదాయ బీట్‌లు విద్యార్థుల జీవితంలో క్రమశిక్షణకు ప్రతీకగా నిలుస్తాయని కిట్స్ వరంగల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి అన్నారు. కిట్స్ క్యాంపస్‌లో మ్యూజిక్, డ్యాన్స్ అండ్ ఫైన్ ఆర్ట్స్ (ఎండీఎఫ్) క్లబ్, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్(సాక్), కిట్స్ డబ్ల్యు ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల సాంస్కృతిక కార్నివాల్ ‘సంస్కృతి-26’…

చేనేత దంపతుల అద్భుత సృష్టి

– చీరలో మెరిసిన నారీశ‌క్తి – మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ఆవిష్క‌ర‌ణ‌ – ఆడ‌బిడ్డ‌ల విజ‌యాల‌ను తెలిపే చేనేత చీర‌ సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర మార్చి 7: మహిళా శక్తికి సంబంధించి సృజనాత్మకతను ప్రతిబింబించేలా హ‌రిప్ర‌సాద్ దంప‌తులు నేసిన చీర అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మహిళల శక్తి, సహనం, సాధనను ప్రతిబింబించేలా ఈ చీరను నేసి…